Bjp
-
#India
BJP : సువేందు అధికారి కేబినెట్లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా, సోమవారం 35 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో రాష్ట్ర మంత్రివర్గ బలం 41కు చేరుకుంది. అవినీతి నిరోధం, మహిళలపై నేరాల నివారణ, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న […]
Date : 01-06-2026 - 1:45 IST -
#Andhra Pradesh
AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోక చెక్క వంటి ఉద్యాన పంటల ద్వారా లభించే పీచు, నార, ఫైబర్కు విలువ జోడించి రైతులకు అదనపు […]
Date : 29-05-2026 - 10:52 IST -
#South
Kerala : కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి
కేరళలో సీపీఐ-ఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం సమీపంలో ఈడీ సోదాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం వెళ్తుండగా, వాహనాలపై సీపీఐ ఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఈడీ బృందానికి చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో వాహనాల అద్దాలు పగలడంతో డ్రైవర్లు, భద్రతా సిబ్బందికి గాయాలైయ్యాయి. కొంతమంది పోలీసు సిబ్బందికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. […]
Date : 27-05-2026 - 4:59 IST -
#India
Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళన.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం
చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులకు, అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రస్తుతం మైసూరు, […]
Date : 24-05-2026 - 11:52 IST -
#India
Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ సోషల్ మీడియా వేదికగా చేసిన 'సెంచరీ' సెటైర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
Date : 04-05-2026 - 2:45 IST -
#India
West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మెజారిటీ మార్కు దిశగా దూసుకుపోతుండగా, మమతా బెనర్జీ మాత్రం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, రీ-కౌంటింగ్ లేదా న్యాయపోరాటం చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు
Date : 04-05-2026 - 1:43 IST -
#South
Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!
తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి తమిళిసై వంటి సీనియర్ నేత ఓటమి పాలు కావడం పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం మరియు విద్యావంతులు ఎక్కువగా ఉండే మైలాపూర్ వంటి నియోజకవర్గంలో
Date : 04-05-2026 - 11:49 IST -
#India
Election Results 2026 : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా వెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది
Date : 04-05-2026 - 8:49 IST -
#India
BJPలో చేరిన రాఘవ్ చడ్డా
జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా బీజేపీలో చేరారు
Date : 24-04-2026 - 7:14 IST -
#India
AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!
ఒకేసారి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం కేజ్రీవాల్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు దర్యాప్తు సంస్థల విచారణలు, అరెస్టులతో ఇబ్బందులు పడుతుండగా
Date : 24-04-2026 - 4:51 IST -
#Telangana
Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!
మల్లారెడ్డి కుటుంబం గత కొంతకాలంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె మాత్రం తన పర్యటనలను కేవలం
Date : 24-04-2026 - 3:45 IST -
#India
Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress పశ్చిమ బెంగాల్కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని అన్నారు. […]
Date : 28-03-2026 - 3:42 IST -
#India
Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచ వేదికపై తన తిరుగులేని ప్రజాదరణను చాటుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
Date : 26-03-2026 - 9:30 IST -
#India
Ugadi Panchangam 2026 : ఉగాది రాజకీయ పంచాంగం .. ఏ పార్టీ జాతకం ఎలా ఉంది?
ఇక భారతీయ జనతా పార్టీ (BJP) విషయానికి వస్తే, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగుతుందని పండితులు ధీమా వ్యక్తం చేశారు
Date : 19-03-2026 - 11:03 IST -
#India
BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!
నితీశ్ కుమార్ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,
Date : 05-03-2026 - 11:45 IST