Bjp
-
#Telangana
CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు
CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు
Published Date - 05:28 PM, Sat - 20 September 25 -
#Telangana
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుండి మైనంపల్లి హన్మంతరావు..?
Jubilee Hills By Election : తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన, తన బలమైన ఓటు బ్యాంక్తో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు
Published Date - 09:48 PM, Tue - 16 September 25 -
#India
PM Modi: నేను శివ భక్తుడిని కాబట్టే విషమంతా మింగేస్తాను: ప్రధాని మోదీ
అస్సాంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వీడియోను చూపించారని, అది చూసి తాను చాలా బాధపడ్డానని అన్నారు.
Published Date - 03:48 PM, Sun - 14 September 25 -
#India
FIR Against Congress: ప్రధాని మోదీ తల్లిపై AI వీడియో వివాదం.. కాంగ్రెస్పై కేసు నమోదు!
ఈ వీడియో వివాదంతో పాటు ఆగస్టు 27-28 తేదీల్లో బిహార్లోని దర్భంగాలో జరిగిన కాంగ్రెస్-ఆర్జేడీ ఓటర్ అధికార యాత్రలో కూడా ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
Published Date - 07:46 PM, Sat - 13 September 25 -
#India
PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా బీజేపీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవా పక్షం నిర్వహించనుంది.
Published Date - 10:00 PM, Thu - 11 September 25 -
#Telangana
Kishan Reddy : కిషన్ రెడ్డి ఇరికించిన రాజాసింగ్
Kishan Reddy : బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రాజాసింగ్ చేసిన ప్రకటన ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలియజేస్తోంది
Published Date - 09:38 PM, Wed - 10 September 25 -
#India
Vice President Election 2025 : ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు
Vice President Election 2025 : ఓటు హక్కు వినియోగించుకోవడానికి వివిధ పార్టీల ఎంపీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Published Date - 02:00 PM, Tue - 9 September 25 -
#Telangana
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:51 PM, Mon - 8 September 25 -
#India
Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?
Modi Manipur : ప్రధాని ఈ నెల 13 లేదా 14న మణిపూర్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికీ మరియు అజయ్ కుమార్ భల్లాతో
Published Date - 04:07 PM, Sun - 7 September 25 -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 03:40 PM, Sun - 7 September 25 -
#India
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు.
Published Date - 03:16 PM, Sun - 7 September 25 -
#Telangana
CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?
CBI Enquiry on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
Published Date - 08:28 PM, Mon - 1 September 25 -
#Telangana
BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్ఎస్ నేతలే : బండి సంజయ్
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.
Published Date - 11:36 AM, Mon - 1 September 25 -
#India
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
Tarun Chugh : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 04:12 PM, Sat - 30 August 25 -
#India
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలన్న డిమాండ్ను ఆయన ఏళ్లుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:46 PM, Fri - 29 August 25