BCCI
-
#Sports
Anushka Sharma: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై అనుష్క శర్మ ఎమోషనల్!
కోహ్లీ ఇప్పటికే T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతను టెస్ట్ క్రికెట్లో కూడా ఆడటం కనిపించదు. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అతని భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.
Date : 12-05-2025 - 5:38 IST -
#Sports
Rohit Sharma: వన్డే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
రోహిత్ తన ఆటతీరును విశ్లేషిస్తూ గతంలో మొదటి పది ఓవర్లలో 30 బంతులు ఆడితే 15 పరుగులు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 50 పరుగులు సాధించగలనని చెప్పారు.
Date : 12-05-2025 - 4:18 IST -
#Sports
Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్బై
Virat Kohli : టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేసి, భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
Date : 12-05-2025 - 12:09 IST -
#Speed News
IPL 2025: ఐపీఎల్ రీషెడ్యూల్పై బిగ్ అప్డేట్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ లక్నో!
స్పోర్ట్స్ టక్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. IPL 2025 వచ్చే వారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించడానికి 4 నగరాలను ఎంచుకోవచ్చు.
Date : 11-05-2025 - 10:39 IST -
#Speed News
Virat Kohli Test Retirement: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పోస్ట్.. అసలు నిజమిదే!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టేట్మెంట్లో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినట్లు ఎలాంటి స్టేట్మెంట్ జారీ చేయలేదు.
Date : 11-05-2025 - 10:21 IST -
#Sports
India Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్కు ముహూర్తం ఫిక్స్.. ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్న బీసీసీఐ!
రోహిత్ శర్మ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. మే 23, 2025న కొత్త కెప్టెన్ ప్రకటన జరగనుంది.
Date : 10-05-2025 - 7:33 IST -
#Sports
Kohli Retiring: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. కారణమిదేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించాడు.
Date : 10-05-2025 - 3:22 IST -
#Sports
Virat Kohli: ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్?
2011లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ గత దశాబ్దంలో భారత రెడ్ బాల్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో అతను దూకుడైన కెప్టెన్సీ, అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ను ఇంటా, విదేశాల్లోనూ ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు.
Date : 10-05-2025 - 3:07 IST -
#Speed News
BCCI- Indian Railways: ఇండియన్ రైల్వేస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ.. కారణమిదే?
ఢిల్లీ-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్కు ఇప్పటివరకు ఎలాంటి ఫలితం ప్రకటించలేదు. ఈ మ్యాచ్ ఫలితం గురించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Date : 09-05-2025 - 10:35 IST -
#Sports
IPL Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ బిగ్ అప్డేట్!
పాకిస్తాన్ దాడి తర్వాత బీసీసీఐ IPL 2025 మిగిలిన మ్యాచ్లను సస్పెండ్ చేసింది. అయితే IPL 2025 మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఒక వారం తర్వాత దీనిపై పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని బీసీసీఐ కంటే ముందు కొన్ని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 09-05-2025 - 3:35 IST -
#Sports
IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
Date : 09-05-2025 - 12:41 IST -
#Sports
PBKS vs DC: ఐపీఎల్ 2025.. ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?
ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2025 58వ మ్యాచ్ ఈ రోజు (మే 8, 2025) సాయంత్రం 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Date : 08-05-2025 - 5:15 IST -
#Sports
PBKS Vs MI: ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు.. పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ స్టేడియం మార్పు!
ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్ కూడా ధర్మశాలలో మళ్లీ షెడ్యూల్ చేయబడింది. ఎందుకంటే ఎయిర్లైన్స్ మే 10 వరకు ఉత్తర, వాయవ్య, మధ్య భారతదేశంలోని 11 నగరాలలో తమ విమాన కార్యకలాపాలను రద్దు చేశాయి.
Date : 08-05-2025 - 3:04 IST -
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్లో ఇప్పటివరకు 35 మ్యాచ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్కు మాత్రమే పరిమితం కాదు.
Date : 04-05-2025 - 12:56 IST -
#Sports
Rohit Sharma: ఇంగ్లండ్తో టీమిండియా టెస్ట్ సిరీస్.. సెలెక్టర్ల లిస్ట్లో 35 మంది ఆటగాళ్లు, కెప్టెన్గా హిట్ మ్యాన్!
జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్ అత్యంత బలమైన ఆటగాళ్లుగా పరిగణించబడుతున్నారు.
Date : 01-05-2025 - 8:40 IST