BCCI
-
#Sports
2026 Womens T20 WC: మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. టోర్నమెంట్ జూన్ 12, 2026 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండవ సెమీఫైనల్ జులై 2న ఆడబడుతుంది.
Date : 18-06-2025 - 5:24 IST -
#Speed News
BCCI: ఐపీఎల్ మాజీ జట్టు దెబ్బ.. బీసీసీఐకి భారీ నష్టం?
కొచ్చి టస్కర్స్ కేరళ ఫిర్యాదు తర్వాత బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే బీసీసీఐ మాజీ ఐపీఎల్ జట్టు కొచ్చి టస్కర్స్ యజమానులకు 538 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Date : 18-06-2025 - 2:24 IST -
#Sports
ICC Women World Cup Schedule: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల.. ఈసారి ప్రత్యేకతలీవే!
టోర్నమెంట్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా గత చాంపియన్గా బరిలోకి దిగుతోంది.
Date : 17-06-2025 - 9:37 IST -
#Sports
WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్లు!
WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.
Date : 15-06-2025 - 9:40 IST -
#Sports
India Playing XI: ఇంగ్లాండ్తో టీమిండియా తొలి టెస్టు.. భారత జట్టు ఇదే!
ఇంగ్లాండ్లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో లేదా ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
Date : 15-06-2025 - 6:55 IST -
#Sports
WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారత్ ఇంకా 8 సంవత్సరాలు ఆగాల్సిందే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
Date : 14-06-2025 - 11:59 IST -
#Sports
Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్పై ట్రోల్స్.. బ్యాట్పై “ప్రిన్స్” అని ఉండటమే కారణమా?
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అనేక ఫోటోలను షేర్ చేసింది. గిల్ బ్యాట్ స్టికర్ మారింది. ఇంగ్లండ్తో సిరీస్ ముందు శుభ్మన్ గిల్ బ్యాట్పై CEAT స్టికర్ ఉండగా, ఇప్పుడు గిల్ బ్యాట్పై MRF స్టికర్ వచ్చింది.
Date : 13-06-2025 - 9:00 IST -
#Sports
Gambhir Mother: ఐసీయూలో గంభీర్ తల్లి.. స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియా హెడ్ కోచ్!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. రెవ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు.
Date : 13-06-2025 - 6:03 IST -
#Sports
BCCI Council Meet: బీసీసీఐ కీలక సమావేశం.. ఇకపై కఠినంగా రూల్స్?
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం శనివారం జరిగే సమావేశంలో ఐపీఎల్ విజయం తర్వాత జరిగే ఉత్సవాలకు సంబంధించి నియమాలను రూపొందించే అవసరంపై చర్చ జరగనుంది.
Date : 12-06-2025 - 12:07 IST -
#Sports
Rohit Sharma: వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. వెలుగులోకి కీలక విషయం?!
టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ చారిత్రాత్మక విజయం తర్వాత రోహిత శర్మ తన రిటైర్మెంట్ గురించి ఇలా అన్నాడు.
Date : 09-06-2025 - 9:33 IST -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంగా మార్చింది.
Date : 09-06-2025 - 2:55 IST -
#Sports
Virat- Rohit: విరాట్, రోహిత్లకు ఫేర్వెల్ మ్యాచ్ను ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా!
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఆస్ట్రేలియా పర్యటన వారి చివరి పర్యటన కావచ్చని, వారి అద్భుతమైన క్రికెట్ కెరీర్ను గౌరవించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
Date : 08-06-2025 - 6:41 IST -
#Sports
IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్.. కోల్కతా నుంచి అహ్మదాబాద్కు మార్చటానికి కారణమిదే!
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. మ్యాచ్ను కోల్కతా నుండి అహ్మదాబాద్కు మార్చడం పూర్తిగా వాతావరణ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు.
Date : 05-06-2025 - 8:20 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు.
Date : 04-06-2025 - 7:55 IST -
#Sports
Virat Kohli: టెస్టుల్లోకి విరాట్ రీఎంట్రీ.. బీసీసీఐ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రోజు మే 12. అంతకంటే ఐదు రోజులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్-బాల్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Date : 02-06-2025 - 11:00 IST