Andhra Pradesh
-
#India
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Date : 16-09-2024 - 6:50 IST -
#Andhra Pradesh
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Date : 13-09-2024 - 6:46 IST -
#Andhra Pradesh
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Date : 13-09-2024 - 3:58 IST -
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Date : 09-09-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Budameru Floodwater: 21 గ్రామాల్లోకి బుడమేరు వరదనీరు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Budameru Floodwater: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Date : 09-09-2024 - 9:44 IST -
#Andhra Pradesh
IMD Issues Red Alert: ఏపీకి రెడ్ అలర్ట్, 14 రాష్ట్రాల్లో కుండపోత, 3 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
IMD Issues Red Alert: సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 08-09-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Date : 07-09-2024 - 11:58 IST -
#Andhra Pradesh
AP High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పలు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది . 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైఎస్ఆర్సిపి కి చెందిన పలువురు నేతలకు ముందస్తు బెయిల్ను నిరాకరించిన కోర్టు
Date : 04-09-2024 - 1:11 IST -
#Andhra Pradesh
Floods in Telugu States : టాలీవుడ్ హీరోలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు
హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే...తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు
Date : 03-09-2024 - 6:30 IST -
#Andhra Pradesh
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Date : 02-09-2024 - 6:28 IST -
#India
IMD Weather Forecast: ఈ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఐఎండీ ప్రమాద హెచ్చరికలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, అస్సాం మరియు మేఘాలయలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రాష్ట్రాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Date : 02-09-2024 - 8:20 IST -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 7:10 IST -
#Andhra Pradesh
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Date : 01-09-2024 - 7:47 IST -
#Andhra Pradesh
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అనే బాధితులు ఇద్దరు పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళుతుండగా
Date : 31-08-2024 - 7:29 IST -
#Andhra Pradesh
AP Cabinet: రివర్స్ టెండరింగ్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Date : 28-08-2024 - 2:38 IST