Andhra Pradesh
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు రిలీఫ్ పంపిణీ కోసం ఏపీ టెంప్లేట్..
CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల గణన , ధృవీకరణ కోసం పూర్తి స్టాక్ యాప్ , డేటాబేస్ను రూపొందించి అమలు చేసిందని విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) , ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Date : 26-09-2024 - 6:20 IST -
#India
Tirupati Laddu controversy: విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణ్యస్వామి ఎస్సీలో పిటిషన్
Tirupati Laddu controversy: తిరుమల భోగ్ ప్రసాదంగా అందించే లడ్డూల్లో నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు.
Date : 23-09-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Coconuts Price : కొబ్బరికాయల ధర డబుల్.. ఏపీ రైతుల ఆనందం
బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వర్తకులు కూడా కొబ్బరికాయలు(Coconuts Price) కొనేందుకు ఏపీకి వస్తుంటారు.
Date : 23-09-2024 - 10:34 IST -
#Andhra Pradesh
Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం
Tirumala laddu issue: తిరుపతి బాలాజీ దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాపం చెందేందుకు 11 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. అతను లార్డ్ బాలాజీ నుండి క్షమాపణ కూడా కోరాడు.
Date : 22-09-2024 - 11:05 IST -
#Andhra Pradesh
AP Student Suicide : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
విద్యార్థిని ఉండే హాస్టల్ రూంలో సూసైడ్ నోట్(AP Student Suicide) దొరికిందని పోలీసులు వెల్లడించారు.
Date : 21-09-2024 - 11:51 IST -
#Cinema
Kandula Durgesh : ఏపీలో నిర్మాతలు స్టూడియోలు నిర్మించడానికి వస్తే.. ప్రభుత్వం సహకారం: మంత్రి కందుల దుర్గేశ్
విలేఖరుల సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..
Date : 20-09-2024 - 7:36 IST -
#India
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Date : 16-09-2024 - 6:50 IST -
#Andhra Pradesh
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Date : 13-09-2024 - 6:46 IST -
#Andhra Pradesh
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Date : 13-09-2024 - 3:58 IST -
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Date : 09-09-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Budameru Floodwater: 21 గ్రామాల్లోకి బుడమేరు వరదనీరు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Budameru Floodwater: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Date : 09-09-2024 - 9:44 IST -
#Andhra Pradesh
IMD Issues Red Alert: ఏపీకి రెడ్ అలర్ట్, 14 రాష్ట్రాల్లో కుండపోత, 3 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
IMD Issues Red Alert: సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 08-09-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Date : 07-09-2024 - 11:58 IST -
#Andhra Pradesh
AP High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పలు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది . 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైఎస్ఆర్సిపి కి చెందిన పలువురు నేతలకు ముందస్తు బెయిల్ను నిరాకరించిన కోర్టు
Date : 04-09-2024 - 1:11 IST -
#Andhra Pradesh
Floods in Telugu States : టాలీవుడ్ హీరోలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు
హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే...తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు
Date : 03-09-2024 - 6:30 IST