Andhra Pradesh
-
#Andhra Pradesh
Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు
Date : 20-08-2024 - 3:51 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: పారిశ్రామిక విధానంపై దృష్టి, చంద్రబాబుతో సీఐఐ అధికారుల భేటీ
చంద్రబాబు, సిఐఐ ప్రతినిధుల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక చర్యల గురించి చర్చలు జరిపారు.
Date : 16-08-2024 - 1:12 IST -
#Andhra Pradesh
AP Rains: నేడు ఏపీలో భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
Date : 16-08-2024 - 11:01 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Date : 13-08-2024 - 6:42 IST -
#Andhra Pradesh
Visakhapatnam: ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
పాండురంగాపురం మత్య్య దర్సిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై అధికారులు పరిస్థితిని అంచనా
Date : 13-08-2024 - 1:59 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: మాజీ సీఎం ఎన్టీఆర్ ఆశయం, ఆగస్టు 15 నుంచి ప్రజల వద్దకు పాలన
1982లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారాలను కనుగొనడానికి దార్శనికత కలిగిన మాజీ సీఎం ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలనను ప్రవేశపెట్టారు. తర్వాత సీఎం చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
Date : 12-08-2024 - 9:48 IST -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Date : 11-08-2024 - 3:15 IST -
#Andhra Pradesh
CM Chandrababu: తుంగభద్ర డ్యామ్ గేట్ నష్టంపై ఆరా తీసిన చంద్రబాబు
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ డ్యామ్ కు సంబందించిన వివరాలను చంద్రబాబుకు వివరించారు.
Date : 11-08-2024 - 2:22 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి అనిత అలంపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా బైక్ రావడంతో దాని నుంచి తప్పించేందుకు మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఎస్కార్ట్ వాహనం వెనుకవైపు మంత్రి కారును ఢీకొట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి
Date : 11-08-2024 - 12:51 IST -
#Andhra Pradesh
International Tribals Day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా సందర్భంగా గిరిజన సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు . గిరిజనులు సమాజ స్రవంతిలో చురుగ్గా పాల్గొనాలనే తెలుగుదేశం పార్టీ ప్రధాన విశ్వాసాన్ని సీఎం నాయుడు నొక్కి చెప్పారు
Date : 09-08-2024 - 12:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu: “బీ స్మార్ట్ వర్క్ హార్డ్” జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల పట్ల సానుభూతితో ఉండండి. నీచమైన భాష ఉపయోగించవద్దు. మీ పని సమర్థవంతంగా అమలు చేయడం. సంప్రదాయ కలెక్టర్లలా పని చేయకండి. శాసనసభ్యులకు గౌరవం ఇవ్వండి, వారి సమస్యలను వినండి. బీ స్మార్ట్ వర్క్ హార్డ్ అనే నినాదంతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
Date : 05-08-2024 - 12:52 IST -
#Andhra Pradesh
CM Chandrababu: 100 రోజుల్లో రెవెన్యూ సమస్యకు పోస్టుమార్టం: సీఎం చంద్రబాబు
భూ రికార్డుల ట్యాంపరింగ్తోపాటు రెవెన్యూ వ్యవస్థలో చిక్కులు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే 100 రోజుల్లో, భూకబ్జాదారులు మరియు అక్రమాల నుండి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే లక్ష్యంతో చర్యలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 03-08-2024 - 4:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదు: సీఎం చంద్రబాబు
గిరిజన ప్రాంతాల్లో డోలీని ఉపయోగించడం మానుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు. 2014 మరియు 2019 మధ్య అమలులో ఉన్న బహుళ సంక్షేమ పథకాలు బలహీనపడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశను వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులను ఆదుకునేందుకు రూపొందించిన ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమం , అంబేద్కర్ విదేశీ విద్యా నిధి
Date : 30-07-2024 - 10:30 IST -
#Andhra Pradesh
High Court Jobs : ఏపీ హైకోర్టులో జాబ్స్.. అర్హతలు ఇవీ..
కోర్టుల్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్.
Date : 30-07-2024 - 5:55 IST -
#Andhra Pradesh
Free Bus Travel: ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కార్యక్రమంపై కసరత్తు ప్రారంభించారు
Date : 29-07-2024 - 12:46 IST