Telangana
-
#Telangana
Telangana Budget Session 2024: ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కుల గణన కీలకం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది . ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది
Date : 30-01-2024 - 5:06 IST -
#Telangana
Rajya Sabha Elections : తెలంగాణలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 రాజ్యసభ సీట్లు..?
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. అయితే.. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. 2018లో ఎన్నికైన బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ […]
Date : 30-01-2024 - 1:33 IST -
#Telangana
Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం వేచి ఉండాల్సిందేనా..?
గ్రూప్-1 నోటిఫికేషన్ను నోటిఫై చేస్తామని ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా ? ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి మదిలో మెదులుతున్న
Date : 29-01-2024 - 6:23 IST -
#Speed News
Telangana Budget 2024 : రేవంత్ సీఎంగా తెలంగాణ తొలి బడ్జెట్.. ఎప్పుడంటే ?
Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ రెడీ అవుతోంది.
Date : 29-01-2024 - 9:06 IST -
#Telangana
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Date : 29-01-2024 - 6:34 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు
Date : 29-01-2024 - 6:12 IST -
#Speed News
Earthquake: సంగారెడ్డిలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది .జిల్లా కేంద్రంతోపాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది.
Date : 27-01-2024 - 8:50 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణలో కుల గణన ప్రక్రియకు సీఎం రేవంత్ ఆదేశం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కుల గణన చేపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Date : 27-01-2024 - 8:38 IST -
#Telangana
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Date : 27-01-2024 - 8:17 IST -
#Telangana
Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
బీహార్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాచారం ఇచ్చారు.
Date : 27-01-2024 - 6:01 IST -
#Telangana
KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కెసిఆర్
కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
Date : 27-01-2024 - 5:28 IST -
#Andhra Pradesh
Ram Mandir Impact: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై రామ మందిరం ప్రభావం?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార బీజేపీ ఈ కామెంట్స్ పై
Date : 27-01-2024 - 3:28 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Date : 27-01-2024 - 2:52 IST -
#Speed News
Dharani Vs Bhumata : భూమాత పోర్టల్లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?
Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.
Date : 27-01-2024 - 12:09 IST -
#Telangana
Auto Drivers : ఆ పథకం తరువాత తెలంగాణలో పెరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.. నివేదికలో పేర్కోన్న న్యూస్టాప్
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో చనిపోతున్నారని న్యూస్టాప్ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్ రైడ్ పథకం ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 24, 2023 మరియు జనవరి 26 మధ్య దాదాపు పదమూడు మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించారని నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోలు కోసం పొందిన రుణాలను క్లియర్ చేసే ఒత్తిడి కారణంగా వారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని […]
Date : 27-01-2024 - 9:25 IST