Telangana
-
#Speed News
తెలుగు ప్రజలకు గుడ్న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని […]
Date : 10-03-2026 - 3:17 IST -
#Telangana
TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు
మెట్రో డీలక్స్ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న రూ. 30 టికెట్ ధరను రూ. 25కు తగ్గించారు. అలాగే, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో గతంలో ఉన్న రూ. 35 ధరను కూడా రూ. 25కు కుదించడం విశేషం
Date : 10-03-2026 - 2:08 IST -
#Telangana
Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడే గరిష్ఠ స్థాయికి చేరుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కూలీలు అల్లాడిపోతున్నారు
Date : 09-03-2026 - 9:06 IST -
#Telangana
Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్న్యూస్
18 ఏళ్లు నిండిన అర్హులైన విద్యార్థినులకు ఈ స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి
Date : 09-03-2026 - 2:30 IST -
#Telangana
Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?
తన రాజకీయ ప్రస్థానంలో తండ్రి కేసీఆర్ ఫోటోను గానీ, ఆయన పేరును గానీ వాడబోనని ఆమె ప్రతిజ్ఞ చేయడం. ఒక రకంగా తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, సొంత బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో కవిత ఉన్నట్లు కనిపిస్తోంది.
Date : 08-03-2026 - 11:30 IST -
#Telangana
Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!
యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించి లాభపడాలని చూసే ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. యాప్ వినియోగానికి సహకరించని మరియు నిల్వలను దాచిపెట్టే డీలర్ల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది
Date : 06-03-2026 - 1:00 IST -
#Telangana
తెలంగాణలో ముదురుతున్న ఎండలు
Summer తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా […]
Date : 06-03-2026 - 10:51 IST -
#Telangana
Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు
పంచాయతీల్లో వెన్నెముకగా పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్ల (MPWs) వేతనాల విషయంలో మంత్రి మానవీయ కోణంలో స్పందించారు. పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్ లేదా ఇతర అంతర్గత వనరుల నుండి ముందుగా ఈ కార్మికుల వేతనాలు చెల్లించాలని సూచించారు
Date : 05-03-2026 - 9:45 IST -
#Telangana
Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?
అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం లాంఛనమే అయినప్పటికీ, ఆ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది
Date : 04-03-2026 - 1:45 IST -
#Telangana
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు […]
Date : 04-03-2026 - 11:03 IST -
#Telangana
CM Revanth : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..ఈసారి ఎందుకంటే !!
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు ఢిల్లీకి పయనం కానున్నారు
Date : 04-03-2026 - 9:45 IST -
#Telangana
Praja Palana – Pragati Pranalika : మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతను భాగస్వాములను చేస్తూ ప్రతిష్టాత్మకంగా 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 18 నుంచి 23 వరకు వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆరోగ్యం, ఉపాధి, క్రీడలు మరియు సామాజిక బాధ్యతలపై ప్రత్యేక
Date : 04-03-2026 - 9:15 IST -
#Telangana
Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ
విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు
Date : 02-03-2026 - 8:34 IST -
#Business
తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ
రాష్ట్రవ్యాప్తంగా తన 1,000వ స్టోర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి, ఈ ఘనతను సాధించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కొత్త స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు
Date : 28-02-2026 - 7:59 IST -
#Telangana
Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్పోర్టు
ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రధాన సేవలందిస్తుండగా, దీనిపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచడానికి ప్రభుత్వం కొత్తగా నాలుగు విమానాశ్రయాలను ప్రతిపాదించింది.
Date : 28-02-2026 - 5:30 IST