Telangana
-
#Telangana
Hydra Commissioner Ranganath : ‘హైడ్రా’ రంగనాథ్ ..గురించి అంత ఆరా..!!
మాదాపూర్ లోని నాగార్జున కు చెందిన N కన్వెన్షన్ ను కూల్చివేయడం తో 'హైడ్రా' రంగనాథ్ పేరు మారుమోగిపోతుంది. ఎవరు ఈ రంగనాధ్..? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎక్కడి నుండి వచ్చారు..? ఇది వరకు ఏంచేసాడంటూ అరా తీస్తున్నారు
Date : 24-08-2024 - 7:54 IST -
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Date : 24-08-2024 - 4:00 IST -
#Telangana
BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్
బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు.
Date : 24-08-2024 - 3:21 IST -
#Telangana
Dengue Fever : తెలంగాణలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..
డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి
Date : 24-08-2024 - 10:49 IST -
#Telangana
Telangana PCC Chief : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు
Date : 23-08-2024 - 8:14 IST -
#Telangana
Runamafi : త్వరలోనే మిగిలిన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తాం – పొంగులేటి
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, ఇలా ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు
Date : 23-08-2024 - 5:31 IST -
#Telangana
KTR : జర్నలిస్టులపై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
మహిళ జర్నలిస్టులపై దాడి జరగడం ప్రభుత్వం ఫై మరింత ఆగ్రహాన్ని నింపుతుంది. కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 23-08-2024 - 5:17 IST -
#Viral
Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం
పదిరోజులుగా హైదరాబాద్ లో ఏ రేంజ్ లో వర్షం పడుతుందో తెలియంది కాదు. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టి..సడెన్ గా వాతావరణం మరి వర్షం దంచికొడుతుంది
Date : 23-08-2024 - 2:48 IST -
#Telangana
Free Bus : మీము ఈ బస్సులు నడపలేం – చేతులెత్తేస్తున్న డ్రైవర్స్
ఓవర్ లోడ్ కారణంగా అనేక చోట్ల బస్సులు ఆగిపోతున్నాయి. కొన్ని చోట్ల బస్సు చక్రాలు ఊడిపోతున్నాయి.
Date : 23-08-2024 - 9:52 IST -
#Telangana
Gaddar Awards Committee: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా నర్సింగరావు , వైస్ చైర్మన్గా దిల్ రాజు
గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా బి నర్సింగ్రావు, వైస్ చైర్మన్గా వి వెంకటరమణారెడ్డి(దిల్ రాజు) వ్యవహరిస్తారు. ఇతర సలహా సభ్యులుగా కె రాఘవేంద్రరావు, అందె ఎల్లన్న, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్,
Date : 23-08-2024 - 9:16 IST -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనికేషన్ శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ కానున్నట్లు సమాచారం.
Date : 23-08-2024 - 8:09 IST -
#Life Style
Short Circuit: షార్ట్ సర్క్యూట్ కారణాలు ఏమిటి? అసలు ఎలా గుర్తించాలి..?
ఇంట్లో వైరింగ్ సరిగా లేకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. సరైన వైరింగ్ లేకపోవడంతో అగ్ని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Date : 23-08-2024 - 8:00 IST -
#Speed News
Telangana: 3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.బైపీసీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు జూలై 12 నుండి ఆగస్టు 17 వరకు ఈ విశ్వవిద్యాలయాల పరిధిలో వివిధ ప్రోగ్రామ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని పిజెటిఎస్ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామి రెడ్డి తెలియజేశారు.
Date : 21-08-2024 - 10:32 IST -
#Telangana
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు.సీఎంతో సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని నేతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రితో పలు అంశాలపై నేతలు చర్చించారు.
Date : 21-08-2024 - 10:06 IST -
#Telangana
Bandi : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని..
Date : 21-08-2024 - 5:43 IST