Speed News
-
అనిల్ రావిపూడి చేతులమీదుగా ఫస్ట్ లుక్
ఫన్ ఫిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బిజి గోవిందరాజు సమర్పణలో ఎం. మురళీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్తగా`..హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. అజయ్, విర్తి వఘాని,ఆనంద్ ప్రధానల పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు అనిల్రావిపూడి విడుదలచేసి చిత్ర యూనిట్కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చి
Date : 08-01-2022 - 12:14 IST -
Faria: దూకుడు పెంచుతున్న ఫరియా
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టడం చాలా అరుదు. ఆలా అరుదైన వాటిలో పెద్ద హిట్ అందుకున్న సినిమా 'జాతి రత్నాలు'.
Date : 08-01-2022 - 12:09 IST -
Satya Raj: కట్టప్పకు కరోనా పాజిటివ్!
సినీ ఇండస్ట్రీపై కరోనా మహమ్మారి దండయాత్ర చేస్తోంది. మహేశ్ బాబు, త్రిష, మంచు లక్ష్మీ, థమన్ లాంటి వాళ్లు కరోనా బారిన పడగా, తాజాగా బాహుబలి ఫేం కట్టప్ప అయిన యాక్టర్ సత్యరాజ్ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోన
Date : 08-01-2022 - 12:01 IST -
Anandayya: ఓమిక్రాన్ కు ఆనందయ్య చికిత్స అందించలేడు!
కష్ణపట్నం ఆనందయ్య ఓమిక్రాన్ కు చికిత్స అందించలేడని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. ఇటీవల ఓమిక్రాన్ కు తన మందును పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆనందయ్య హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే ఓమిక్రాన్ వేరియంట్తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో
Date : 08-01-2022 - 11:16 IST -
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Healt
Date : 08-01-2022 - 10:24 IST -
Hyd Police: పాతబస్తీ రౌడీలపై నిఘా పెంచాలన్న పోలీస్ బాస్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ పాతనగరంలో పర్యటించారు.
Date : 08-01-2022 - 12:45 IST -
Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 07-01-2022 - 10:01 IST -
PM Modi:దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంస
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.
Date : 07-01-2022 - 9:55 IST -
YSRTP:షర్మిల సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో అప్పుడు ఏదయినా జరగవచ్చని నర్మగర్భంగా జగన్ ను టార్గెట్ చేసి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.
Date : 07-01-2022 - 9:37 IST -
Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..
కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడ
Date : 07-01-2022 - 4:42 IST -
TRS: పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి సూచనమేరకు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడ
Date : 07-01-2022 - 3:41 IST -
Andhra Pradesh: అధ్వానంగా ఉన్న రోడ్డులో టోల్ చార్జీలు సరికాదు- రోజా
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు. తన నగరి నియోజకవర
Date : 07-01-2022 - 3:19 IST -
High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్ల
Date : 07-01-2022 - 2:12 IST -
Telangana: ప్రభుత్వ విధానాల పై మధ్యప్రదేశ్ సీఎం జోక్యం
తెలంగాణలో నూతన జోనల్ విధానం ద్వారా చేపడుతున్న ఉద్యోగ బదిలీలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందిని పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బదిలీలు జరుపుతున్న విధానం పూర్తిగా అశాస్త్రీయమని ఆరోపించారు. సీఎం కేసీఆ
Date : 07-01-2022 - 1:34 IST -
SP Siddharth: ఈ ఎస్పీ అందరి నేస్తం.. సిద్దార్థ్ కౌశల్ కు ‘డిస్క్’ అవార్డు!
ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు.
Date : 07-01-2022 - 12:43 IST -
Mega154: చిరు సరసన శృతి హాసన్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి తన 154 వ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యింది. 154వ సినిమా గా చిరు సరసన శృతి హాసన్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. క్ర
Date : 07-01-2022 - 12:16 IST -
Supreme Court: నీట్-పీజీ అడ్మిషన్లకు అనుమతి
2021-22 విద్యా సంవత్సరానికి గాను నీట్-పీజీ ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి తెలిపింది. ఓబీసీలకు 27%.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10% కోటా అమలుకు రాజ్యాంగబద్ధ హోదాను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటు అర్హతను నిర్ధారించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. అది కూడా ప్రస్త
Date : 07-01-2022 - 11:39 IST -
Viral Pic: కేదార్నాథ్.. మహాఅద్భుతం!
కొన్ని ఆలయాలు ఆధ్యాత్మికతో పాటు మంచి ఆహ్లాదాన్నిస్తాయి. ఒకసారి సందర్శిస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి అలయాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మంచు ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం వద్ద దట్టమైన మంచు కురుస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఈ ఫొటోను తన ట్విటర
Date : 07-01-2022 - 11:30 IST -
Intermediate: ఫెయిల్ అయిన ఇయర్ విద్యార్థులకు మెమోలు
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో తెలంగాణ విద్యాశాఖ స్పందించి ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేస్తామని ప్రకటించారు. అప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులందరికి వారి మెమోలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అందుబాటులోకి తేనున్నట్లు ఇంటర్మ
Date : 07-01-2022 - 11:27 IST -
AP RTC:స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు అందుకే… స్పష్టతనిచ్చిన ఆర్టీసీ ఎండీ
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక బస్సులపై అదనపు చార్జీలపై ఆందోళనలపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు.
Date : 07-01-2022 - 11:07 IST