Speed News
-
Telangana BJP:బందును బందు చేసుకున్న బీజేపీ
లంగాణలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త బందుకు పిలునిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయం వెనక్కి తీసుకుంది.
Date : 06-01-2022 - 12:29 IST -
Sankranthi race : సంక్రాంతి బరిలోకి ‘‘బంగార్రాజు’’ వచ్చేశాడు!
కోవిడ్ ధాటికి పాన్ ఇండియా సినిమాలే వాయిదాల బాట పడుతుంటే.. తగ్గేదేలే అంటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున తన సినిమా బంగార్రాజు రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపాడు.
Date : 05-01-2022 - 11:02 IST -
Telangana Congress:కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను నాయకులు కింది స్థాయి లో తప్పకుండా చిత్తశుద్ధి తో చేపట్టాలని రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది.
Date : 05-01-2022 - 10:45 IST -
BJP Bandh Call: బీజేపీ పిలుపు.. 10న తెలంగాణ బంద్!
ఉపాధ్యాయ ఉద్యోగుల విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు పాలైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Date : 05-01-2022 - 10:43 IST -
Bandi Sanjay: జైలు నుంచి ‘బండి’ విడుదల
బీజేపీ చీఫ్ బండి సంజయ్ బుధవారం సాయంత్రం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్తో పాటు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా ఉన్నారు.
Date : 05-01-2022 - 10:21 IST -
PM Security Lapse:మోడీ, షాకు పంజాబ్ షాక్
భారత చరిత్రలో ఏ ప్రధానికి జరగని విధంగా మోడీకి పంజాబ్ లో అవమానం జరిగింది. రైతులు అక్కడి ఫ్లైఓవర్ ను నిర్బంధ చేయడంతో 20 నిమిషాలు రోడ్ పైన ఉన్నాడు.
Date : 05-01-2022 - 10:07 IST -
Karthi:కోలీవుడ్ స్టార్ కార్తి, స్టూడియో గ్రీన్ “నా పేరు శివ 2” జనవరిలో థియేటర్ లలో విడుదల
కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల.
Date : 05-01-2022 - 8:27 IST -
Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబ
Date : 05-01-2022 - 5:32 IST -
Cinema: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై హైకోర్టులో కేసు నమోదు
రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. 1920నాటి స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల పాత్రలతో ఫిక్షనల్ గా ఈ సినిమాను రూపొందించగా.. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిల్ వే
Date : 05-01-2022 - 4:32 IST -
Bandi Sanjay: హై కోర్టు లో ఊరట
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హై కోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ కరీంనగర్ కోర్టు విధించిన 14రోజుల రిమాండును కొట్టివేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలనీ జైళ్ల శాఖా అధికారులను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంగిచారని సోమవారం తెలంగాణ పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కోర్టు లో ప్రవేశపెట్టగా..క
Date : 05-01-2022 - 4:11 IST -
Hyderabad: ముందు.. అమిత్ షా పేరులో ‘షా’ తీసేయాలి
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి సవాల్ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ నాయకులు ధరించకూడదని అన్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సోమ
Date : 05-01-2022 - 3:57 IST -
PM’s Security Lapse: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్ పై ‘మోడీ’ స్ట్రక్!
ఆయనో దేశ ప్రధాని.. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా భారీ పోలీస్ భద్రత, వ్యక్తిగత సెక్యూరిటీ అండగా ఉంటుంది. క్షణ క్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిఘా వేస్తుంది.
Date : 05-01-2022 - 3:48 IST -
Tollywood: ‘మేజర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్
ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘మేజర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమ
Date : 05-01-2022 - 3:15 IST -
Andhra Pradesh: ఫలించిన జగన్ ఢిల్లీ పర్యటన..
తాజాగా ఏపీ ప్రభుత్వాన్నికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా 2500 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలిసిన వెంటనే ఈ రుణం మంజూరు కావడం పట్ల ఢిల్లీ పెద్దల అశీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేయడంతో రాష్ట్
Date : 05-01-2022 - 3:08 IST -
Congress: ఎన్నికల ముందు కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చిం
Date : 05-01-2022 - 2:50 IST -
Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!
అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం
Date : 05-01-2022 - 2:47 IST -
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కర
Date : 05-01-2022 - 2:27 IST -
Pushpa: థియేటర్స్లో రన్ అవుతుండగా.. ఓటీటీ రిలీజ్
అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. థియేటర్స్లో ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 7న ‘పుష్ప’ చిత్రం హిందీ తప్ప అన్ని ద
Date : 05-01-2022 - 1:15 IST -
Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా
కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటన మూడు సం
Date : 05-01-2022 - 11:41 IST -
Alert: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 37,379 కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో మంగళవారం 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 05-01-2022 - 10:59 IST