Speed News
-
TTD: జనవరి 11 నుంచి 14 వరకు ‘నో రూమ్స్ బుకింగ్’
తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలోని అన్ని గదుల ముందస్తు రిజర్వేషన్ను రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రకారం తిరుమలలో సాధారణ భక్తులకు బుకింగ్ మోడ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. “MBC-34, కౌస్తుభం విశ్రాంతి గృహం, TBC కౌంటర్లో గది కేటాయింపులు ఉండవు; ARP
Published Date - 03:42 PM, Sat - 25 December 21 -
CJI: కనకదుర్గమ్మ సేవలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు!
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు.
Published Date - 03:18 PM, Sat - 25 December 21 -
Somu Veerraju : జగన్ సర్కార్ పై 28న ప్రజాగ్రహ సభ
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 28న ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం సభను ఏపీ బీజేపీ నిర్వహించనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ, దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించాడు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీగా ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చాడు. విలేకరుల సమావేశంలో ఆయన జగన్ స
Published Date - 03:18 PM, Sat - 25 December 21 -
YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Published Date - 02:10 PM, Sat - 25 December 21 -
Hamsa Nandini: అభిమానులకు హంసానందిని ‘థ్యాంక్స్’
టాలీవుడ్ నటి, ఐటెం బ్యూటీ హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఉల్లాసంగా, ఉత్సాహంగా హంసా క్యాన్సర్ బారిన పడటం సినీ అభిమానులకు షాక్ గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా హంసా నందిని క్యాన్సర్ బారిన పడినట్టు స్పష్టం చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హంసా నందిని స్పందిస్తూ.. ‘‘మీ ఆలోచనలు, ప్రార్థనలు ప్రోత్స
Published Date - 12:55 PM, Sat - 25 December 21 -
Sankranti Special: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరం జనం సొంతూళ్ల బాట పట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్ దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ప్రతి పండుగకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండటంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకట
Published Date - 12:40 PM, Sat - 25 December 21 -
Trailer: ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్!
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ
Published Date - 12:22 PM, Sat - 25 December 21 -
Omicron: ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది రికవరీ!
రాకపోకల నిమిత్తం అంతర్జాతీయ ప్రయాణికులు తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లలో కొంతమంది ఓమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ మీడియా బులెటిన్ ప్రకార.. ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది వ్యక్తులు కోలుకున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా రాష్ట్రం 38 ఓమిక్రాన్ కేసులను గుర్తించింది. ప్రజారోగ్య నిపుణులు సూచించిన విధంగా
Published Date - 11:42 AM, Sat - 25 December 21 -
Owaisi: ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఒవైసీ వార్నింగ్!
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. మోదీ, యోగీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అసుదుద్దీన్ ఆవేశపూరిత ప్రసంగానికి సభకు హాజరైన వారు హర్షామోదాలు తెలియజేసినట్టు వీడియో చూస్
Published Date - 11:22 AM, Sat - 25 December 21 -
Tiger Skin: పులిచర్మాల స్మగ్లింగ్
పులి చర్మం విక్రయించడానికి ప్రయత్నం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని అనుమానించి చెక్ చేయగా వారిదగ్గర పులిచర్మం దొరికింది. అది నిజమైన పులిచర్మమా కాదా అనే విషయాన్ని పోలీసులు ఫారెస్ట
Published Date - 09:26 AM, Sat - 25 December 21 -
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Published Date - 09:19 AM, Sat - 25 December 21 -
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Published Date - 09:09 AM, Sat - 25 December 21 -
New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ ఏసీబీ డైరెక్టర్గా షికాగోయల్, క్రైమ్ సిట్
Published Date - 12:02 AM, Sat - 25 December 21 -
Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
Published Date - 11:33 PM, Fri - 24 December 21 -
Swachh Telangana:తెలంగాణకి మరో అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి మరో అవార్డు లభించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమంలో భాగమైన స్వచ్చ తెలంగాణ, భారత్ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు కేంద్రం అభినందనలు తెలిపింది.
Published Date - 10:32 PM, Fri - 24 December 21 -
Inter: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ విద్యార్థులంతా పాస్!
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Published Date - 10:20 PM, Fri - 24 December 21 -
Textile GST: కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శులు చేశారు. కేంద్రం విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.
Published Date - 10:17 PM, Fri - 24 December 21 -
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Published Date - 10:02 PM, Fri - 24 December 21 -
AP Governor : వరద బాధితులకు గవర్నర్ చేయూత
ఏపీలో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తేరుకోలేకపోతున్నారు. కూడు, గూడు, గుడ్డ కుసైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన విఛక్షణాధికారాలతో రెడ్క్రాస్కు రూ.25లక్షల నిధులు సమకూర్చారు. వాటితో వరద బాధితుల సహాయార్థం సామగ్రిని సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన లారీలను శుక్రవారం గవర్నర్ జెండా ఊపి ప
Published Date - 05:42 PM, Fri - 24 December 21 -
Delhi: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 👏👏Delhi
Published Date - 05:37 PM, Fri - 24 December 21