Speed News
-
Telangana: వనమా రాఘవకు నోటీసులు
వనమా రాఘవకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2001లో రాఘవపై నమోదైన కేసుకు సంబంధించి మధ్యాహ్నం 12.30లోగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. తన ఫ్యామిలీని వేధించాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆరోపిస్తూ కుటుంభం మొత్తం ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తమైన నేపథ్యం
Date : 07-01-2022 - 10:56 IST -
Andhra Pradesh: ప్రతి జిల్లాలో జగనన్న స్మార్ట్ టౌన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో ప్రజారంజక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో… తక్కువ ధరకు మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ను (ఎంఐజీ-మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ లేఔట్లు) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళి
Date : 07-01-2022 - 10:35 IST -
PIL RRR: ‘ఆర్ఆర్ఆర్’పై హైకోర్టులో పిల్
కరోనా కేసుల నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుకుంటూ వస్తోంది. అయితే ఆ సినిమాను విడుదల చేయొద్దని అల్లూరి సీతారామరాజు ఫామిలీ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ సినిమాకి అనుమతి ఇవ్వొద్దని ఒక మహిళ హైకోర్టులో పిల్ వేసింది.
Date : 06-01-2022 - 10:28 IST -
Maheshbabu: మహేశ్ బాబుకు కరోనా.. హోంఐసోలేషన్ లోకి ప్రిన్స్!
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరినీ వదలడం లేదు.
Date : 06-01-2022 - 9:43 IST -
Punjab: ప్రధాని ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా.. సీఎం
పంజాబ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎటువంటి ప్రమాదం లేదని.. ఒకవేళ ఏదైనా హాని ఉంటె నా ప్రాణాలు పణంగా పెట్టి ప్రధాన మంత్రిని కాపాడుతానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చెన్ని అన్నారు. అనుకోని కారణాలవల్ల ప్రధాని భద్రతా విషయం లో లోపాలు తలెత్తాయి అప్పటికి ప్రధాని భద్రతకు భారీ స్థాయిలో బలగాలను మోహరించామని ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని అయన కోరారు. బుధవారం నిరసన చేపడు
Date : 06-01-2022 - 6:03 IST -
AP CM: ఉద్యోగులు ప్రాక్టికల్గా ఆలోచించాలి!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై పలు అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. ఉద్యోగుందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేన
Date : 06-01-2022 - 5:46 IST -
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేన
Date : 06-01-2022 - 4:33 IST -
Telangana: మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక- కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం నివహించిన ఈ సమావేశంలో ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్ర
Date : 06-01-2022 - 4:13 IST -
MANSAS: మరోసారి మాన్సాస్ వివాదం.. ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు!
మాన్సాస్ ట్రస్ట్ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రస్టు అనుమతి లేకుండా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో మన్సూస్ ట్రస్ట్ ఆస్తులను సర్వే చేశారని ఈవో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కోట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్కింగ్కు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారని.. మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ఖాళీ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని
Date : 06-01-2022 - 4:00 IST -
Hyderabad: మున్నవార్ ఫారూఖీ షో వాయిదా..
ప్రముఖ స్టాండప్ కమెడియన్ మున్నవార్ ఫారూఖీ జనవరి 9న ‘దండో’ షో నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా షో ను వాయిదా వేస్తున్నట్టు మున్నవార్ ఫారూఖీ ప్రకటించారు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షోను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరినట్టు మున్నవార్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కోవిడ్ పరిస్థితి ద్రుష్టిలో ఉం
Date : 06-01-2022 - 3:02 IST -
Punjab: రాష్ట్రపతి ని కలిసిన ప్రధాని
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం పై మోడీ ని రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు
Date : 06-01-2022 - 2:15 IST -
Revanth Reddy: కేసీఆర్ అండదండలు ఉండడం వల్లే రాఘవను అరెస్ట్ చేయలేదు
రామకృష్ణ సెల్ఫీ వీడియో, ఆయన కుటుంబం ఆత్మహత్యపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తల
Date : 06-01-2022 - 2:02 IST -
Kabaddi: ఉత్కంఠభరితంగా జాతీయ కబడ్డీ పోటీలు!
ఆధ్యాత్మిక నగరం అయిన తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలు రెండవరోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రెండవరోజు 10 టీమ్ లకు 30 మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి రోజు కబడ్డీ పోటీల్లో ఆంధ్ర జట్టు తన సత్తా చాటింది. బీహార్, కర్ణాటక జట్లు కూడా తమ సత్తాను చాటుతున్నాయి. మహిళా జట్టులో కేరళ, పుదుచ్చేరి జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు పోటీలు జరుగుతున్నాయి.
Date : 06-01-2022 - 1:50 IST -
TTD: మూడో ఘాట్ రోడ్డుతో అడవులకు విఘాతం
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదనను నిలిపివేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. మామండూరు నుంచి ప్రారంభమయ్యే మూడో ఘాట్ రోడ్డు తిరుపతి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన
Date : 06-01-2022 - 1:09 IST -
Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యద
Date : 06-01-2022 - 12:54 IST -
Cinema: ఓటీటీలో ‘అఖండ’.. స్ట్రీమింగ్ ఆ రోజే!
బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం… బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన అఖండ… ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమైది. జనవరి 21న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టా
Date : 06-01-2022 - 12:23 IST -
Asha workers: ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్హెచ్ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7,500 నుంచి రూ,9,750కి పెరగనున్నాయి.
Date : 06-01-2022 - 12:15 IST -
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం
Date : 06-01-2022 - 11:08 IST -
Buddhism: నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీ
అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న
Date : 06-01-2022 - 10:54 IST -
Bandi Open Letter:జైలు నుండి బయటకు రాగానే కేసీఆర్ కు బహిరంగలేఖ రాసిన బండి సంజయ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తనని జైలుకు పంపినందుకు కేసీఆర్ సంకలు గుద్దుకున్నారని, కానీ తనకు, బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్తకాదని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Date : 06-01-2022 - 12:41 IST