Speed News
-
F3: ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్.. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు!
సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు.
Date : 03-02-2022 - 10:24 IST -
Shakuntalam: విడుదలకు సిద్ధంగా సమంత ‘శాకుంతలం’…!
గుణశేఖర్ - సమంత కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'శాకుంతలం'. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషించింది.
Date : 03-02-2022 - 8:05 IST -
Owaisi: AIMIM చీఫ్ కాన్వాయ్ పై కాల్పులు.. ఓవైసీ సేఫ్!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల మీరట్ జిల్లాలోని కితౌర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.
Date : 03-02-2022 - 7:21 IST -
Allu Arjun: పునీత్ కు బన్నీ నివాళి!
కన్నడ సూపర్ పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. ఆయన మెమోరీస్ నుంచి జనాలు బయటపడలేకపోతున్నారు.
Date : 03-02-2022 - 5:32 IST -
Chalovijayawada: ఊహించని జగన్.. సజ్జల అండ్ సీఎస్తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టి ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. దీంతో జగన్ సర్కార్కు ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు. ఇక ఈ భేటీలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బ
Date : 03-02-2022 - 5:28 IST -
Balakrishna: హిందూపురంలో రేపు.. బాలకృష్ణ మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా ఏర్పాటు పై రాజకీయవర్గాల్లోనే కాకుండా పలు జిల్లాల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పై ఇప్పటికే వివాదాలు చెలరేగాయి. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుంటే, కొందరు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్త
Date : 03-02-2022 - 4:58 IST -
PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదట
Date : 03-02-2022 - 4:21 IST -
CottonRates: రికార్డ్ స్థాయిలో ధర పలికిన తెల్లబంగారం
తెల్ల బంగారం ధరలు పైపైకి పాకుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. ఆదదోని కాటన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా పదివేల రూపాయలు దాటి, 10,759 రూపాయలు పలికింది.అసలు పత్తి ధర రోజు రోజుకీ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే.. పత్తి వ్యాపారుల మధ్య తీవ్రమై పోటీ నెలకొనడమే ప్రధాన కారణమని కాటన్ మర్చ
Date : 03-02-2022 - 3:37 IST -
OnlineClasses: ఆన్లైన్ క్లాసులపై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపధ్యంలో, ఈనెల ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశించింది. పలు విద్యా సంస్థలు విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతలు మొదలుపెట్టిన నేపధ్యంలో ప్రత్యక్ష
Date : 03-02-2022 - 2:49 IST -
Chalovijayawada: తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నేతల ఛలో విజయవాడ సభ, ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలనుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దెత్తున భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమతి నేతలు అధికా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర
Date : 03-02-2022 - 2:20 IST -
Chalovijayawada: చేతులెత్తేసిన పోలీసులు.. సీయం జగన్ సీరియస్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. అసలు మ్యాటర్ ఏంటంటే.. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూల నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు భారీ ర్యాలీగా విజయవాడకు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగుల్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వెనుక పోలీసుల వైఫల్యమే కార
Date : 03-02-2022 - 1:25 IST -
BJP: కేసీఆర్ తీరుకు నిరసనగా ‘బీజేపీ భీం దీక్ష’
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి
Date : 03-02-2022 - 12:58 IST -
Sucharitha: ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం..!
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు రాష్ట్ర నటుమూలల నుండి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోకి ఎంట్రీ ఇవ్వకుండా అన్ని వైపులా పోలీసుల్ని మోహరించడమే కాకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది ఏపీ సర్కార్. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగు
Date : 03-02-2022 - 12:54 IST -
WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్… పెరగనున్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ కాలపరిమితి..!
వాట్సాప్...మోస్ట్ మెసేజింగ్ పాపులర్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయడంలో ముందుంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫీచర్లలో మార్పులు చేస్తూ వాటిని మరింత ఉపయోకరంగా మారుస్తునే ఉంటుంది.
Date : 03-02-2022 - 12:36 IST -
Vishwak Sen: ఆసక్తికరంగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్
‘‘ఛీ దీనమ్మా తాగితే కానీ మా బతులకి ఏడుపు రాదు.. తాగినోడి ఏడుపుకేమో వేల్యూ లేదు’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ పెళ్లి కొడుకు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) పెళ్లి కూతురు (రుక్సర్ థిల్లాన్)తో ఎమోషనల్గా డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది!
Date : 03-02-2022 - 12:27 IST -
Khiladi: ఫిబ్రవరి 5న ‘ఖిలాడి’ నుంచి ‘క్యాచ్ మీ’ పాట
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు.
Date : 03-02-2022 - 11:57 IST -
Chalo Vijayawada: విజయవాడలో టెన్షన్,టెన్షన్.. పక్కా స్కెచ్తో ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్లో చలో విజయవాడ కార్యక్రమంకోసం, భారీగా ఉద్యోగులు తరలివస్తుండటంతో, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ ప్రారంభమయ్యే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ఖాకీల వలయంలోకి వెళ్లిందని సమాచారం.
Date : 03-02-2022 - 11:18 IST -
7 symptoms: మహిళలూ ఈ ఏడు లక్షణాలను అస్సలు విస్మరించకూడదు…!
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి ఎంతోమంది అమాయకుల జీవితాలను నాశనం చేస్తోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Date : 03-02-2022 - 6:30 IST -
Corona Positive: టీమిండియాలో కరోనా కలకలం
వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టులో ఆరుగురు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్తో సహా మొత్తం 8 మందికి పాజిటివ్గా తేలింది.
Date : 02-02-2022 - 11:55 IST -
Maoists:పోలీసుల ముందు లొంగిపోయిన మోస్ట్ వాండెట్ మావోయిస్టు హిడ్మా
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడావి హిడ్మా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Date : 02-02-2022 - 11:17 IST