Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..
- By hashtagu Published Date - 04:42 PM, Fri - 7 January 22
కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ.. మొదలైన ఈ అన్నాచెల్లెళ్లు సుమారు 580 కిలోమీటర్ల పాటు ప్రయాణించి కేరళలోని శబరిమలకు చేరుకోనున్నారు.
శరణుఘోషతో ఆ మణికంఠుడిని స్మరించండి. భక్తిమార్గంలో కొనసాగండి… స్వామియే శరణమయ్యప్ప
🙏🙏🙏 pic.twitter.com/xwRjVJvlHN— Saradhi (@SaradhiTweets) January 6, 2022
Related News
Smart Phones: పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా.. అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Smart Phones: నేడు స్మార్ట్ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అనేక ప్రతికూలతలు ఉన్నాయి. తమ పిల్లలను బిజీగా ఉంచేందుకు తల్లిదండ్రులు చిన్నవయసులోనే స్మార్ట్ ఫోన్లు ఇస్తారు. కానీ అది పిల్లలకు వ్యసనంగా మారుతుంది. ఈ రోజుల్లో పిల్లలు చిన్నవయసులోనే మొబైల్ ఫోన్లకు అంటిపెట్టుకుని పోతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత. వాళ్లకి వినోదం కోసం తల్లిదండ్రులు ఫోన్లు ఇస్త�