Speed News
-
Allu Arjun : సుక్కు లేకపోతే నేను లేను!
తెలుగు తెరపై కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ అనగానే సుక్కు, బన్నీ కాంబో గుర్తుకువస్తుంది. వాళిద్దరి కలయికలో ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు హ్యాట్రిక్ కొట్టాయి. ఆర్య సినిమా నుంచే వీళ్లదరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటారు. తాజాగా పుష్ప థాంక్యూ మీట్ జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా సక్సెస్ గురించి మాట్
Published Date - 05:36 PM, Tue - 28 December 21 -
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
Published Date - 05:34 PM, Tue - 28 December 21 -
Telangana: యధావిధిగా న్యూ ఇయర్ వేడుకలు?
దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గత వారం హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.అనేక రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ.. వేడుకలను నిషేధించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వేడుకలపై ఎలాంటి నిబంధనలను జారీ చేయలేదు. కేవలం పబ
Published Date - 05:21 PM, Tue - 28 December 21 -
Basti Dawakhanas: తెలంగాణలో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోని బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి విశేష స్పందన
Published Date - 05:10 PM, Tue - 28 December 21 -
Oil Seeds : పంజాబ్, హర్యానాల్లో ‘నూనెగింజల’ సాగుపై ఫోకస్
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తోన్న వరి, గోధుమల స్థానంలో నూనె గింజల పంటలను వేయాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), భారతదేశపు ప్రధాన కూరగాయల నూనె ప్రాసెసర్ల సంఘం (SEA) సంయుక్తంగా కోరాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాయి.
Published Date - 05:07 PM, Tue - 28 December 21 -
Delhi: ఎల్లో అలర్ట్తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ క
Published Date - 04:58 PM, Tue - 28 December 21 -
Tollywood: సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రం
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక
Published Date - 04:37 PM, Tue - 28 December 21 -
Andhra Pradesh: పీఆర్సీపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఇటీవల సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాల అసంతృప్తితో ప్రభుత్వం
Published Date - 04:29 PM, Tue - 28 December 21 -
Andhra Pradesh: వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం!
తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కొన్నిరోజుల కిందట తన తండ్రి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించ
Published Date - 04:03 PM, Tue - 28 December 21 -
Rajamouli: సుక్కు, చరణ్ సినిమా ‘ఓపెనింగ్’ సీక్వెన్స్ నాకు తెలుసు!
రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మళ్లీ ఒక్కటవుతున్నారు.
Published Date - 03:59 PM, Tue - 28 December 21 -
Covid: ఢిల్లీలో ‘యెల్లో అలర్ట్’
ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘యెల్లో అలెర్ట్’ విధించనున్నట్టు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండగా కొన్ని నిబంధనలతో ‘యెల్లో అలెర్ట్’ త్వరలో విధించనున్నట్టు తెలిపారు. కాగా ప్రజలెవరూ కూడా బయపడొద్దని అత్యధిక కేసుల లో కరోనా లక్షణాలు కనిపించడం లేదని.. హాస్పిటల్ లో చేరే కేసులు కూడా తక్కువగానే ఉన్నాయి
Published Date - 02:57 PM, Tue - 28 December 21 -
Liquor Caught : పాల వ్యానులో 10వేల మద్యం సీసాలు
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు.
Published Date - 02:26 PM, Tue - 28 December 21 -
కోవిడ్ నియంత్రణ కోసం సిప్లా యాంటీ వైరల్ డ్రగ్
తేలికపాటి నుండి మితమైన కోవిడ్ -19 చికిత్సకు యాంటీ-వైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్ను విడుదల చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఇయుఎ) అనుమతిని మంజూరు చేసినట్లు సిప్లా లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.
Published Date - 02:23 PM, Tue - 28 December 21 -
Corona: అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్’ అభయం!
కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్' పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Published Date - 02:09 PM, Tue - 28 December 21 -
Video Shoot: పాప్ సింగర్ కు పాముకాటు.. వీడియో వైరల్!
పాప్ సింగర్ మేతా ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ లో పాము కాటుకు గురైంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో ‘జే Z’ లేబుల్ రోక్ నేషన్ ఆల్బమ్ కు సైన్ చేసింది. అయితే మ్యూజిక్ వీడియో షూట్ కోసం సెట్స్ కు వెళ్లింది. కార్పెట్పై పడుకుని, అనేక పాములు చుట్టుముట్టినట్లు వీడియో చిత్రీకరణకు ట్రయల్స్ వేస్తండగా, నల్ల పాము ఒకటి పైకి పాకి కాటు వేసింది. దీంతో ఆమెకు ఏం జరిగిందో తెలియక షాకైంది. ఆ తర్వాత […]
Published Date - 01:49 PM, Tue - 28 December 21 -
Sonia Gandhi: అయ్యో సోనియా.. జెండా ఎగురవేస్తుండగా!
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండాపై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినా ఎగురవేయలేకపోయారు. జెండా ఎగురవేసేందుకు వీలుగా కార్మికులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి సోన
Published Date - 01:18 PM, Tue - 28 December 21 -
Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిన
Published Date - 12:51 PM, Tue - 28 December 21 -
Corona: కొత్తగా రెండు వాక్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు- కేంద్రం
సెంట్రల్ డ్రగ్ అథారిటీ రెండు కోవిడ్ వ్యాచ్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తాయారు చేసిన కావోవ్యక్స్(వాక్సిన్), బయోలాజికల్ E వారి కోర్బెవ్యక్స్ (వాక్సిన్), యాంటీ కోవిడ్ పిల్(మాత్ర)కు మంగళవారం అనుమతులు జారీ చేసింది. కాగా 18 సంవత్సరాలలోపు వారు మాత్రమే వీటిన
Published Date - 12:40 PM, Tue - 28 December 21 -
Sam bikini: బికినీ వేసుకొని.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..!
సమంత ప్రస్తుతం 'పుష్ప-ది రైజ్' విజయంతో దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. ఆమె నటించిన ఊ అంటవా మావా అనే ఐటెం సాంగ్ కు అంతే పేరొచ్చింది.
Published Date - 12:26 PM, Tue - 28 December 21 -
BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్గా తేలడంతో.. ఆస్పత్రిల
Published Date - 12:01 PM, Tue - 28 December 21