Speed News
-
Mask Violation: మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫైన్ కట్టాల్సిందే!
మాస్క్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులపై చిక్కడపల్లి పోలీసులు సోమవారం సుమారు 100 కేసులు నమోదు చేశారు.
Date : 25-01-2022 - 12:14 IST -
Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ
Date : 25-01-2022 - 11:36 IST -
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వా
Date : 25-01-2022 - 11:30 IST -
Konda: ఆ బుల్లెట్ లకి ముందు కథ, వాటి తర్వాత కథే.. మా ‘కొండా’ కథ!
కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.
Date : 25-01-2022 - 11:22 IST -
New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఫిక్స్..?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Date : 25-01-2022 - 9:59 IST -
Delhi: ఢిల్లీలో చలిపులి.. వణికిపోతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదవడంతో ప్రజలు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
Date : 25-01-2022 - 9:44 IST -
Covid19: ఏపీలో కరోనా కొత్త కేసులు 14,502
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒకరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీల
Date : 24-01-2022 - 9:59 IST -
Budda: టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఏపీ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. డీజీపీకి సంబంధించి వెంకన్న ఇచ్చిన వాంగ్మూలాలపై స్పష్టత ఇచ్చే నెపంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. అనంతరం అతడిని పోలీసులు పట్టుకున్నారు.
Date : 24-01-2022 - 9:28 IST -
PM Modi: బాలలకు పురస్కారాలు ప్రదానంచేసిన మోడీ!
2021, 22 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-కు ఎంపికైన బాలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో హిమప్రియ, కలెక్టర్ శ్రీకేష్ లఠకర్ తో కలిసి పాల్గొన్నారు. అవార్డును అందుకున్న హిమప్రియను జిల్లా అధికార యంత్రాంగం ప్రశంసించింది. 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్
Date : 24-01-2022 - 5:30 IST -
హైదరాబాద్ శివార్లకు మంచినీళ్లు షురూ
హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
Date : 24-01-2022 - 4:18 IST -
Bandi: వేములవాడలో బండి సంజయ్ పూజలు
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు తీర్థ ప్రసాదాలు అందించి బండి సంజయ్ ను ఆశీర్వదించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కాశీగా పేరున్న వేములావాడలో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.వేములవాడ కు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు
Date : 24-01-2022 - 4:05 IST -
Karvy Fraud : కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది
Date : 24-01-2022 - 3:59 IST -
Republic Day : రిపబ్లిక్ డే ఆంక్షలు ఇవే!
ఈనెల 26న రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు.
Date : 24-01-2022 - 2:48 IST -
PRC Issue : ఏపీ ఉద్యోగులకు హైకోర్టులో షాక్
కొత్త పీఆర్సీ జీవోలను నిలిపివేస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు
Date : 24-01-2022 - 2:41 IST -
PM Modi: గాంధీ వర్ధంతి సందర్భంగా మోడీ ‘మన్ కీ బాత్’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు ప్రారంభమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను […]
Date : 24-01-2022 - 12:42 IST -
Good Luck Sakhi: ‘గుడ్ లఖ్ సఖి’ ట్రైలర్ వచ్చేసింది!
కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రం జనవరి 28న కేవలం 3 రోజుల్లో పెద్ద విడుదలకు సిద్ధమవుతున్నందున, ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటర్గా కీర్తి సురేష్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఇందులో చూడొచ్చు. పల్లెటూరి అమ్మాయి నుంచి కోచ్ పాత్రలో నటించిన జగపతి బాబు సహాయంతో ఆమె దేశానికి షూటర్గా ఎదుగుతుంది. ఈ మూవీలో ఆది పినిశెట్టితో రొమాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద
Date : 24-01-2022 - 12:07 IST -
Kadapa: కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ జలాశయం!
కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగుచూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటీష్ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిట
Date : 24-01-2022 - 11:18 IST -
AP: మరోసారి కాపు నాయకుల సమావేశం.. త్వరలో ఐక్య వేదిక ఏర్పాటు?
ఏపీలో మరోసారి కాపు నాయకుల సమావేశం చర్చనీయాంశంగా మారింది.
Date : 24-01-2022 - 11:06 IST -
Corona: తమిళనాడులో పెరుగుతున్న కరోనా కేసులు.. రోజు 30వేలకు పైగానే..!
తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్ కి చేరుతుంది. దీంతో జనవరి 23(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని ప్రభుత్వం విధించింది.
Date : 24-01-2022 - 6:15 IST -
Namaz Protest: పాఠశాలలో విద్యార్థుల నమాజ్.. నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థులు ప్రతి శుక్రవారం నమాజ్ చూసుకుంటున్నారు. నమాజ్ చేసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమతి ఇచ్చారని హిందూ సంఘాలు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి.
Date : 24-01-2022 - 6:00 IST