Speed News
-
TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి
తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్సీఆర్ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చ
Date : 04-01-2022 - 2:54 IST -
JP Nadda’s rally: జేపీ నడ్డా ‘శాంతియాత్ర’కు అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ క్రాస్ రోడ్స్ వరకు తలపెట్టిన 'శాంతి యాత్ర'కు
Date : 04-01-2022 - 1:48 IST -
TTD: నకిలీ టికెట్లను విక్రయించిన ఏడుగురు అరెస్ట్
తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు ముఠాలు (ఏడుగురిని) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వైకుంఠం-1లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ రాజు, తిరుపతిలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, పని చేస్తున్న నరేంద్
Date : 04-01-2022 - 1:23 IST -
Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాల
Date : 04-01-2022 - 1:11 IST -
Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్ ఛానల్ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన
Date : 04-01-2022 - 11:57 IST -
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని
Date : 04-01-2022 - 11:38 IST -
Delhi CM: కేజ్రీకి కరోనా.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్!
చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తురిస్తూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అనే తేడా లేకుండా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విటర్లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవార
Date : 04-01-2022 - 11:30 IST -
Corona: కొవాగ్జిన్ ఒక డోసు.. కోవిషీల్డ్ ఒక డోసు తీసుకుంటే నాలుగు రేట్లు అధిక రక్షణ
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో ఒకే రకం టీకాలను రెండు డోసులుగా తీసుకున్న వారితో పోలిస్తే.. ఒక డోసు కొవాగ్జిన్, ఇంకొక డోసు కోవిషీల్డ్ తీసుకున్నవారిలో స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీల స్పందన నాలుగు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 330 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లను (టీకాలు తీసుకోనివారు, కరోనా వైరస్ సోకన
Date : 04-01-2022 - 11:14 IST -
Telangana: విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకు
Date : 04-01-2022 - 10:53 IST -
Indian Army: ఈ నెల 15న యూనిఫాం మార్పు
భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎ్ఫటీ) ఈ యూనిఫామ్ను డిజైన్ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్
Date : 04-01-2022 - 10:43 IST -
Health Tips:ఈ చిట్కాలు పాటించండి.. ఓమిక్రాన్ ని తరిమికొట్టండి.. !
దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ తో పాటు మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం కీలకం. కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మరింత చురుకైన జీవనశైలితో మన శరీరాలను సిద్ధం చేయాల్సిన సమయం ఇది.
Date : 04-01-2022 - 10:21 IST -
Corona at SHAR:షార్ లో కరోనా కలకలం.. 12 మందికి కరోనా పాజిటివ్
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది.
Date : 04-01-2022 - 10:16 IST -
Forgery Case:బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయింది.
Date : 04-01-2022 - 10:13 IST -
Omicron: ఆరోగ్య భీమా పాలసీలోకి ఓమిక్రాన్ చికిత్స – IRDAI
కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది .
Date : 04-01-2022 - 10:10 IST -
BJP MP Booked: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లోని తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనపై కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు పాటించలేదని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
Date : 03-01-2022 - 10:54 IST -
KCR Review:హెల్త్ డిపార్ట్మెంట్ పై కేసీఆర్ రివ్యూ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Date : 03-01-2022 - 10:34 IST -
Team India:కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం.
Date : 03-01-2022 - 10:20 IST -
TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Date : 03-01-2022 - 9:55 IST -
Telangana BJP: బండి 14 డేస్ వార్
తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బండి సంజయ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్ తో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ యుద్ధం వేగం పెరిగింది.
Date : 03-01-2022 - 9:40 IST -
Aacharya: ‘శానా కష్టం’ ఫుల్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే పాటను చిత్ర బృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాల భామ రెజీనా కసాండ్రా ఆడిపాడింది. మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రలో కనిపించను
Date : 03-01-2022 - 5:49 IST