Speed News
-
Bheemla Nayak: ‘పవన్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఓ రేంజ్ లో ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ …!!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న ఫిల్మ్ 'భీమ్లా నాయక్'. 'వకీల్ సాబ్' సినిమా తర్వాత వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్' కావడంతో... అంచనాలు ఆకాశాన్నంటాయి.
Date : 05-02-2022 - 10:26 IST -
Radheshyam: రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలు… ‘రాధేశ్యామ్’ తో ‘ప్రభాస్’ రికార్డ్..!!
పాన్ ఇండియా స్టార్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలుసు.
Date : 05-02-2022 - 10:11 IST -
PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు
Date : 05-02-2022 - 10:06 IST -
Dhoni: పల్లవి, డీపీఎస్ స్కూల్స్లో ధోనీ అకాడమీ
హైదరాబాద్: ధనాధన్ బ్యాటింగ్.. బాధ్యతయుతమైన నాయకత్వంతో మిస్టర్ కూల్ కెప్టెన్గా విశిష్ఠ పేరు ప్రఖ్యాతులు గడించిన దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వెంచర్లోని ఎంఎస్డీసీఏ క్రికెట్ అకాడమీని హైదరాబాద్లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు.
Date : 04-02-2022 - 10:06 IST -
PK Tour: పశ్చిమగోదావరి జిల్లాలో ‘పవన్’ పర్యటన
ఈ నెల 20వ తేదీన నరసాపురంలో ‘మత్సకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
Date : 04-02-2022 - 10:02 IST -
MP Arvind: తెలంగాణ పోలీస్ కు డెడ్ లైన్
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పి జరిగిన దాడిపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది.
Date : 04-02-2022 - 10:00 IST -
Gangubai: కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది!
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకులను తన విజువల్స్లో అనుభూతి చెందేలా చేస్తాడు.
Date : 04-02-2022 - 7:58 IST -
Owaisi attack: ఎంపీ ఒవైసీ పై కాల్పులు.. శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షడు అసదుద్ధీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2022 - 5:47 IST -
Yogi Adityanath: గోరఖ్పూర్లో సీఎం యోగి నామినేషన్!
గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
Date : 04-02-2022 - 5:21 IST -
CS Sameer Sharma : ఐఆర్ అంటే..
ఐఆర్ కు విచిత్ర నిర్వచనం. చెప్పిన ఏపీ సీఎస్ సమీర్ శర్మ మీద ఉద్యోగ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు.
Date : 04-02-2022 - 4:40 IST -
Adivi Sesh: ‘మేజర్’ మే 27న వస్తున్నాడు!
అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
Date : 04-02-2022 - 3:23 IST -
Srikakulam: అబ్బో.. ఎంత పెద్ద హెల్మెట్టో!
రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది హెల్మెట్ వాడకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని శ్రీకాకుళం ఎస్పీ అమిత్బర్దార్ కోరారు. ప్రజలకు శిరస్త్రాణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఏడు రోడ్ల కూడలి వ
Date : 04-02-2022 - 3:15 IST -
Power Cut:గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవర్ కట్ ..?
ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Date : 04-02-2022 - 2:33 IST -
PM Modi : రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుల్లో పాల్గొనున్న మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
Date : 04-02-2022 - 1:24 IST -
CBI : ఏపీలో కలకలం రేపుతున్న సీబీఐ దాడులు..?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించడం కలకలం రేపుతుంది.
Date : 04-02-2022 - 1:13 IST -
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. బాదుడు షురూ..!
తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, లభాలబాట పక్కన పెడితే, వచ్చే నష్టాలను మాత్రం పూడ్చ లేకపోతున్నారు. దీంతో సజ్జనార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. గత ఏడాది జనవరిలో ఆర్టీసీ దాదాపు 337 కోట్ల ఆదాయం వచ్చిందని, అయితే ఈ సంవత్స
Date : 04-02-2022 - 1:07 IST -
Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి!
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి
Date : 04-02-2022 - 12:57 IST -
NEETPG2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. అసలు కారణం ఇదే..!
నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దాదాపు మరో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 12న నీట్ పీజీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఒకవైపు కరోనా పరస్థితులు, మరోవైపు ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొన
Date : 04-02-2022 - 12:31 IST -
Owaisi Update: వామ్మో ఒవైసీపై కాల్పులు.. అందుకే జరిపారట..!
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2022 - 11:42 IST -
OnlineGames: స్మార్ట్ఫోన్కు బానిస.. చివరికి యువకుడి పరిస్థితి ఏమైందంటే..?
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ కామన్ అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యువత ఈ స్మార్ట్ఫోన్కు భానిసలు అయ్యి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని టెక్నాలజీ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్స్కు భా
Date : 04-02-2022 - 11:19 IST