Vice President: శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
తిరుమల తిరుపతి శ్రీవారిని ఇవాళ Vice President Venkayya Naidu దర్శించుకున్నారు.
- By Balu J Published Date - 12:25 PM, Thu - 10 February 22
తిరుమల తిరుపతి శ్రీవారిని ఇవాళ Vice President Venkayya Naidu దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉషా, కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనంతో ఎంతో సంతృప్తి లభించిందన్నారు. వెంకయ్యనాయుడితో పాటు ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, భరత్, బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి,కామినేని శ్రీనివాస్, సీనీనటుడు రాజేంద్రప్రసాద్, పుదుచ్చేరి మంత్రి సాయి శరవణ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Related News
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 ను�