Speed News
-
Hijab Row: హిజాబ్ పాలిటిక్స్.. రచ్చ లేపుతున్న ప్రియాంక “బికినీ” కామెంట్స్
కర్నాటకలో మొదలైన హిజాబ్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో, విపక్షాలు కాషాయం పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్
Date : 09-02-2022 - 3:57 IST -
Corona: భయంకర కరోనా వైరస్ అలెర్ట్
థర్డ్ వేవ్ ముగిసింది..ఇక వర్క్ ఫ్రం హోం తీసివేయండని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్టేట్ మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో వైరస్ వస్తోందని భయంకర నిజాన్ని చెప్పింది. ఓమిక్రాన్ రూపాంతరం రాబోతుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈసారి వచ్చే మ్యుడేషన్ చాలా డేంజర్ అని స్పష్టం చేసింది. Omicron చివరి రూపాంతరం కాదు మరియు ఆందోళన య
Date : 09-02-2022 - 3:20 IST -
New Districts: ఏపీలో కొత్త జిల్లాల లొల్లి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష
అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?...అసలు కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి అని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ప్రశ్నించారు.
Date : 09-02-2022 - 3:18 IST -
TRS: టీఆర్ఎస్కు ఊహించని షాక్.. అసలు మ్యాటర్ ఇదే..!
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో రోజు రోజుకీ పొలికల్ హీట్ పెరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక పార్టీ నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ తాజాగా బీజేపీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈరోజు ఢిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ
Date : 09-02-2022 - 2:49 IST -
PM Modi: ఏపీ విభజన గాయం పై ప్రధాని మోదీ కారం.. టీఆర్ఎస్ ఆందోళనలు షురూ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నారు.
Date : 09-02-2022 - 1:12 IST -
Corona Latest Update: ఇండియాలో మళ్ళీ పెరుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రోజు రోజుకీ కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళణ కల్గిస్తుంది. ఇక నిన్న 1,72,211 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,92,828 మంది కరోనా రోగులు వివి
Date : 09-02-2022 - 10:45 IST -
ACB: ఫోన్ రాగానే రంగంలోకి దిగుతున్న ఏసీబీ
టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ రాగానే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగిపోతున్నారు.
Date : 09-02-2022 - 10:08 IST -
MRO: థియేటర్లని మూసే హక్కు ఎమ్మార్వోకి లేదు – ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే.
Date : 09-02-2022 - 10:03 IST -
Hijab Issue: కర్నాటకలో హిజాబ్ వివాదం.. సీఎం బొమ్మై కీలక నిర్ణయం
కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ సీఎం బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 09-02-2022 - 10:00 IST -
Hijab controversy: కర్నాటకలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల ఘర్షణ
కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మంగళవారం మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల మధ్య ఘర్షణలను ఏర్పడ్డాయి.ఇరు వర్గాలు తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తూ పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Date : 09-02-2022 - 7:30 IST -
Kerala: కేరళలో ఏప్రిల్ నాటికి సిద్ధంకానున్న ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్
కేరళ వాటర్ అథారిటీ (KWA) ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి తిరువనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి కోసం ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ని సిద్ధం చేయాలని భావిస్తోంది. కెడబ్ల్యుఎ జల భవన్ క్యాంపస్లోని వెల్లయంబలంలోని క్వాలిటీ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లాబొరేటరీ దీనిని పూర్తి చేస్తాయి.
Date : 09-02-2022 - 6:30 IST -
Biometric: టీచర్లపై గురి పెట్టిన ఏపీ సర్కార్.. బయోమెట్రిక్ తప్పనిసరి..?
ఏపీలో ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ -హాజరులో టీచర్ల అటెండెన్స్ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు య
Date : 09-02-2022 - 6:00 IST -
Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
Date : 08-02-2022 - 10:32 IST -
Medaram Invitation: సీఎంగారూ.. మేడారం జాతరకు రండి!
దేశంలోనే అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే.
Date : 08-02-2022 - 10:05 IST -
DPH Says: తెలంగాణలో మూడో వేవ్ ముగిసింది!
తెలంగాణలో మూడో వేవ్ (ఒమిక్రాన్) ముగిసిందా? రోజురోజుకూ కేసులు తగ్గిపోతున్నాయా? భారీగా పాజిటివిటీ రేటు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు.
Date : 08-02-2022 - 9:23 IST -
Meenakshi Chaudhary: ముద్దు సీన్స్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు!
ఈ నెల 11న విడుదల కానున్న రాబోయే యాక్షన్ ఖిలాడీలో రవితేజ ఇద్దరు గ్లామరస్ దివాస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేయనున్నారు.
Date : 08-02-2022 - 5:51 IST -
Thyroid: ఈ లక్షణాలు మీలో ఉంటే….అది థైరాయిడ్ కావొచ్చు…!
థైరాయిడ్ హార్మోన్లు....మానవశరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పిల్లల మెదడు పనితీరు చురుగ్గుగా ఉండాలంటే వారిలో థైరాయిడ్ హార్మోన్లు సరైన మొత్తంలో ఉండాలి.
Date : 08-02-2022 - 3:56 IST -
Electric Bike: మార్కెట్లోకి AMO కొత్త ఎలక్ట్రిక్ బైక్…ఫీచర్స్ ఇవే…!
టూవీలర్ కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటి కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి లాంఛ్ చేసింది ఏఎంవో సంస్థ.
Date : 08-02-2022 - 3:37 IST -
PM Modi: కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదు!
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు.
Date : 08-02-2022 - 3:24 IST -
CM Jagan: ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల
రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు నిధులను
Date : 08-02-2022 - 3:10 IST