Speed News
-
IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాకు షాక్
ఐపీఎల్2022 మెగా వేలం బెంగళూరులో ఉత్కంఠంగా జరుగుతోంది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికారు. సెట్ 2లో సురేష్ రైనా, మనీష్ పాండే, దేవదూత్ పడిక్కల్, రాబిన్ ఉతప్ప, స్టివ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, హెట్మెయర్, జాసన్ రాయ్లు ఉన్నారు. వీరిలో హెట్మేయర్ గరిష్ఠ ధరకు, 8.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. హెట్మేయర్ కనీస ధర 1.5 కోట్లుగా ఉంది. యంగ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ కూ
Date : 12-02-2022 - 4:25 IST -
UP Polls: ట్రెండింగ్ పాలిటిక్స్.. హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పోస్టర్ గర్ల్
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా లడ్కీ హూ, లడ్శక్తీ హూ అనే నినాదంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ క్యాంపెయిన్లోని పోస్టర్ గర్స్ వరుసగా కాంగ్రెస్ పార్టీన
Date : 12-02-2022 - 3:21 IST -
RGV: టాలీవుడ్ స్టార్ హీరోల పై.. ఆర్జీవీ షాకింగ్ కమెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం, కొందరు సినీ ప్రముఖులు గత గురువారం, ఏపీ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చలు దాదాపు సఫలం అయినట్టే అని, వారంలో గుడ్న్యూస్ వింటారని, జగన్తో భేజీ అయిన సినీ స్టార్స్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్కు మధ్య త
Date : 12-02-2022 - 2:02 IST -
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా.. షాకింగ్ అప్డేట్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారాని, దాదాపు ఎనిమిదేళ్ళకు మరో ముందడుగు పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈక్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం కీలకంగా మారింది. ఈనెల 17వ తేదీన సమావేశానికి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్
Date : 12-02-2022 - 1:18 IST -
Corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆగని మరణాలు..!
భారత్లో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే కరోనా కారణంగా 804 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న, మరణాలు సంఖ్య మాత్రం ఆందోళణ కల్గిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా సోకి 5,07,981 మంది ప్రాణ
Date : 12-02-2022 - 12:29 IST -
Delhi: నడిరోడ్డుపై కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఉస్మాన్పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో వైరల్గా మారింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో దారిన వెళ్తున్న ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఒకరినొకరు దారుణంగా కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ
Date : 12-02-2022 - 11:58 IST -
Terrorist attack: ఉగ్రవాదులు దాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు, ఒకరు మృతి
భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ఒక పోలీస్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక పోలీస్, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు జమ్ముకశ్మీర్
Date : 12-02-2022 - 11:50 IST -
Devineni Uma: సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసీకి రాజకీయాలు ఎందుకు..?
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోతాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ మంత్రి కొడాలి నాని పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి. బూతుల మంత్రి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని, కొడాలి నాని పై అభ్యంతరకరరీతిలో పదజాలం వాడుతూ దేవినేని ఉమా ఫైర్ అయ్యాడు. నాడు చంద్రబాబు బూట్లు నాకిన
Date : 12-02-2022 - 11:49 IST -
DJ Tillu Twitter Review: షాకింగ్ టాక్.. ట్విట్టర్లో డీజే టిల్లు రీసౌండ్
టాలీవుడ్ కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజా
Date : 12-02-2022 - 11:07 IST -
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్
Date : 12-02-2022 - 10:06 IST -
CM KCR: ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరోక్షంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.
Date : 11-02-2022 - 10:41 IST -
Team India: విండీస్పై భారత్ క్లీన్స్వీప్
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ విండీస్ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్, పంత్ రాణిస్తే...
Date : 11-02-2022 - 10:28 IST -
Forgery Case: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు ‘నోబెయిల్’
ఫోర్జరీ, చీటింగ్ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ పర్చూరు అశోక్బాబుపై ఆంధ్రప్రదేశ్లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్
Date : 11-02-2022 - 7:55 IST -
She Teams: పోకిరీలపై ‘షీ’టీమ్ గురి!
గత ఏడు వారాల్లో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలపై 33 మంది మైనర్ బాలురు సహా 75 మందిని రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నాయి.
Date : 11-02-2022 - 7:37 IST -
South Central Railway: రైల్యే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలు ప్రయాణికులకు, తాజాగా దక్షిణమధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గంటలు, గంటలు లైన్లో నిలబడి ప్రయాణికులు టికెట్ కొనుక్కుంటూ వస్తున్నారు. అయితే ఇకముందు ప్రయాణికులు, ట్రైన్ టికెట్ కోసం క్యూ లైన్లలో పడిగాపులుపడాల్సిన పనిలేదని దక్షిణమధ్య రైల్వే సంస్థ తెలిపింది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే సంస్థ క్యూఆర్ కోడ్ను అమలులోకి తెచ్చిందని,
Date : 11-02-2022 - 3:56 IST -
Chandrababu: జగన్తో సినీ స్టార్స్ మీటింగ్.. చంద్రబాబు రియక్షన్ ఇదే..!
ఏపీలో మూవీ టికెట్స్ రేట్స్తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై స్పందించేందుకు, గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చర్చలు సానుకూలంగా జరగడం పరస్పర ప్రయోజనాలు చేకూరేలా అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. జ
Date : 11-02-2022 - 3:12 IST -
Kavitha MLC: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్ లోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
Date : 11-02-2022 - 3:05 IST -
Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాటర్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చరిత్రలో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర
Date : 11-02-2022 - 2:42 IST -
Devineni Uma: ఏపీలో హైడ్రామా.. గుంటూరులో దేవినేని ఉమ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజుగా సాగుతోంది. సీఐడీ పోలీసలు నిన్న అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నపలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయ
Date : 11-02-2022 - 1:08 IST -
Suryapet: రెండు బైక్ లు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం
సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం, నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 11-02-2022 - 1:04 IST