Speed News
-
IPL 2022: ఐపీఎల్ నుండి సఫారీ స్టార్ పేసర్ ఔట్
ఐపీఎల్ 2022వ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
Date : 11-03-2022 - 8:59 IST -
Telangana Politics: తెలంగాణలో ముందస్తు గాలులు.. కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్కెచ్ ఏమిటి?
ఇక్కడ చిటికేస్తే అక్కడ సౌండ్ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..
Date : 11-03-2022 - 8:23 IST -
UP Victory: ఉత్తరప్రదేశ్లో బిజెపి గెలవడానికి ఐదు కారణాలు ఇవే..!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యోగి, మోడీ కాంబినేషన్స్ అదుర్స్ అంటూ బీజేపీ సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.1.శాంతిభద్రతలు, 2.సంక్షేమపథకాలు, 3.హిందూత్వ ఏజెండా, 4.సంస్థగతంగా పార్టీ బలోపేతం 5.విపక్షాలు కుదించుకుపోవడం శాంతిభద్రతలు – హక్కుల ఉల్లంఘనపై విమర్శలు ఉన్నప్ప
Date : 11-03-2022 - 6:20 IST -
MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Date : 10-03-2022 - 10:27 IST -
Punjab Election Results: పంజాబ్లో సోనూ సోదరి ఓటమి..!
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకి, అక్కడ సీఎం అభ్యర్ధులతో పాటు సీనియర్ నాయకులు సైతం ఆప్ అభ్యర్ధుల చేతిలో ఓటమి చవి చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. పంజాబ్లోని మెగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాళవిక ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిల
Date : 10-03-2022 - 6:01 IST -
Assembly Election Results 2022: అసెంబ్లీ ఫలితాల పై రాహుల్ రియాక్షన్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పలితాల కౌంటిగ్ ఈరోజు జరుగున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ ప్రభంజనానికి బిత్తర పోయిన కాంగ్రెస్ అక్కడ ప్రస్తుతం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ ప
Date : 10-03-2022 - 5:24 IST -
Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి సీఎన్జీ కారు…రిలీజ్ ఎప్పుడంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎన్జీ వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది.
Date : 10-03-2022 - 1:08 IST -
Heart And Women: ప్రతి మహిళకు కార్డియాలజిస్ట్ అందించే చిట్కాలేంటో తెలుసా..?
గుండె జబ్బులు...చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కర్నీ ప్రభావితం చేస్తున్నాయి. మన శరీరంలో అతిముఖ్యమైన అవయవం కాబట్టి...గుండెను భద్రంగా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు.
Date : 10-03-2022 - 12:56 IST -
Manipur Election Results 2022: ఉత్తరాఖండ్లో దూసుకుపోతున్న బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ ఫలితాల అంచనాలు నిజమవుతున్నాయి. తాజా ఎన్నికల రిపోర్ట్స్ గమనిస్తే, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ నడ
Date : 10-03-2022 - 12:32 IST -
Manipur Election Results 2022: మణిపూర్లో బీజేపీ హవా..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్లో దుమ్మురేపుతూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్న బీజేపీ, మణిపూర్లో కూడా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో మణిపూర్లో మొత్తం 60 స
Date : 10-03-2022 - 12:12 IST -
Punjab Election Polls:: పంజాబ్ను ఊడ్చేస్తున్న ఆప్
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటిగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ సాగినా, కాంగ్రెస్కు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దేటేసింది. పంజాబ్లో మొత్తం 117 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలు
Date : 10-03-2022 - 10:33 IST -
Uttar Pradesh Election Polls: యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసి బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడ కౌంటిగ్ గమనిస్తే, యూపీలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో మ్యాజిక్ పిగర్ను దాటిన బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్లో మొత్తం 403 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే ప్రస్
Date : 10-03-2022 - 10:14 IST -
Punjab Election Polls: పంజాబ్లో టెన్షన్.. కాంగ్రెస్, అప్ల మధ్య టఫ్ పైట్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నిముష నిముషానికి రెండు పార్టీల మధ్య ఆధిక్యం మారుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో ముందంజల
Date : 10-03-2022 - 9:55 IST -
UP Election Polls: యూపీలో దుమ్ము రేపుతున్న బీజేపీ
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస
Date : 10-03-2022 - 9:33 IST -
Tiger Attack: మనిషిని చంపిన పులి.. ఏక్కడంటే..?
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ సమీపంలో 50 ఏళ్ల వ్యక్తిని పులి చంపిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Date : 09-03-2022 - 11:23 IST -
Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Date : 09-03-2022 - 11:20 IST -
Ponzi Scam: పోంజీ స్కామ్లో ఆంధ్రా కంపెనీ.. రూ.268 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ
పోంజీ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థతో ముడిపడి ఉన్న రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
Date : 09-03-2022 - 11:16 IST -
Hyderabad: మసాజ్ మాటున ‘వ్యభిచారం’ దందా!
బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి స్పాపై దాడి చేసి ఎనిమిది మంది మహిళలను, ఇద్దరు కస్టమర్లు,
Date : 09-03-2022 - 5:13 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్ నాటోలో చేరదు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఉక్రెయిన్లో రష్యా సైనిక దళాలు తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తూ, అక్కడ బీభత్సం సృష్టిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి. తొలిరోజు నుంచి ఉక్రెయిన్ సైన్యం పోరాడుతున్నా, రష్యాకు బలం,
Date : 09-03-2022 - 4:02 IST -
KCR Job Notification: తెలంగాణలో సంబురాలు షురూ..!
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో, ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తూ కేసీఆర్ నుండి ప్రకటన రాగానే, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక
Date : 09-03-2022 - 1:07 IST