Speed News
-
Varun Tej: ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ ‘గని’ విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Date : 16-02-2022 - 3:13 IST -
Andhra Pradesh: సీఎం జగన్ను కలిసిన.. ఏపీ కొత్త డీజీపీ..!
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై అనూహ్యంగా బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ కొత్త డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్ అవుట్, రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ ఒకేరోజు జరిగిపోయాయి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి, ఏపీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్
Date : 16-02-2022 - 2:43 IST -
AP BJP: ప్రత్యేక హోదాపై వైసీపీ రాజకీయం చేస్తోంది!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
Date : 16-02-2022 - 1:32 IST -
UP Elections: రాజాసింగ్ ఓ కమెడియన్.. కేటీఆర్ షాకింగ్ సెటైర్..!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సెగ తెలంగాణలో కూడా రాజుకుంది. ఈ క్రమంలో తెలంగాణ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. యూపీ ఎన్నికల నేపధ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటువేయని వారిని గుర్తించి, వాది ఇళ్ళను జేసీబీ, బుల్డోజర్లతో కూల్చేస్తామని రాజాసిం
Date : 16-02-2022 - 1:13 IST -
SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.
Date : 16-02-2022 - 12:53 IST -
India Corona Bulletin: ఇండియాలో కరోనా.. ఈరోజు మళ్ళీ పెరిగిన కేసులు..!
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 82,988 మంది కరోనా నుండి కోలుకోగా, 514 మంది కరోనా సోకి మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. దేశంలో ఇప్పటి వరకు 4,27,23,558 మందికి కరోనా సోకగా, 4,18,43,446 మంది కరోనా నుండి కోలుకున్నారు. అలాగే కరోనా కారణంగా 5,09,872 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్లో ప్రస్తుతం 5,70,240 కరోనా యాక్టీ
Date : 16-02-2022 - 12:34 IST -
PM Viral: భక్తులతో కలిసి మోడీ భజనలు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యవహరశైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 16-02-2022 - 12:24 IST -
MLC Kavitha: రేపు కాలినడకన తిరుమలకు కవిత
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు.
Date : 16-02-2022 - 12:23 IST -
CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే!
తెలంగాణ సీఎం ఇప్పటికే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 16-02-2022 - 12:20 IST -
RIP Bappi Da: బప్పి లహరికి ‘బాలీవుడ్’ నివాళి
సూపర్స్టార్లు అక్షయ్ కుమార్, విద్యాబాలన్, స్వరకర్త ఏఆర్ రెహమాన్ తదితరులు బుధవారం గాయకుడు బప్పి లహిరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు, భారతీయ సంగీత పరిశ్రమ ప్రముఖ రత్నం గా లహిరిని పేర్కొన్నారు. 80, 90 సంవత్సరాల్లో భారతీయ చలనచిత్రంలో డిస్కో సంగీతానికి ప్రసిద్ధి చెందిన లాహిరి..
Date : 16-02-2022 - 12:18 IST -
UP Elections: యూపీలో రచ్చ లేపుతున్న.. అఖిలేష్ సంచలన ప్రకటన..!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో రెండు దశలు ఎన్నికల పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే యూపీ ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్వాది పార్టీ తాజాగా ప్రకటించిన హామీ అక్
Date : 16-02-2022 - 11:58 IST -
Congress: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కార్యాలయాలను ముట్టడి చేయాలని కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Date : 16-02-2022 - 11:26 IST -
Congress: కాంగ్రెస్కు మరో షాక్.. మాజీ కేంద్ర మంత్రి రాజీనామా..!
ప్రస్తుతం దేశం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా పుంజుకొని, కేంద్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్కు వరుసగా భారీ షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, పలువురు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ
Date : 16-02-2022 - 10:50 IST -
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త.. ఉదయాస్తమాన సేవా యాప్ ప్రారంభం
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంఈరోజు ఉదయాస్తమాన సేవా యాప్ను ప్రారంభించనుంది. కరోనా కారణం ఉదయాస్తమాన సేవను తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెంకన్న భక్తుల కోసం ఉదయాస్తమాన సేవను టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ప్రత్యేకంగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్
Date : 16-02-2022 - 10:19 IST -
Spicy Food: ఇండియన్స్ స్పైసీ ఫుడ్స్ నే ఎందుకు ఇష్టపడతారు…?
భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ పై అస్సలు రాజీపడరు.
Date : 16-02-2022 - 10:06 IST -
KCR vs BJP: కేసీఆర్ కామెంట్స్ పై.. బీజేపీ సర్కార్ రియాక్షన్ ఇదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ సర్కార్ కూడా ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్ వ్యాఖ్యల పై కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని తాము వత్తిడి చేస్తున్నామని, కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర సర్కార్ ఖండించింది. కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్ తప్పుడు ప
Date : 16-02-2022 - 10:05 IST -
Anger Management: మీకు కోపం ఎక్కువా.? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!
కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు.
Date : 16-02-2022 - 10:03 IST -
BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Date : 16-02-2022 - 9:57 IST -
Gadkari: రేపు ఏపీకి రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Date : 16-02-2022 - 9:48 IST -
Crime: హైకోర్టు లో ఉద్యోగాల పేరుతో మహిళ మోసం
విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు.
Date : 16-02-2022 - 9:37 IST