Speed News
-
CM KCR: ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరోక్షంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.
Date : 11-02-2022 - 10:41 IST -
Team India: విండీస్పై భారత్ క్లీన్స్వీప్
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ విండీస్ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్, పంత్ రాణిస్తే...
Date : 11-02-2022 - 10:28 IST -
Forgery Case: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు ‘నోబెయిల్’
ఫోర్జరీ, చీటింగ్ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ పర్చూరు అశోక్బాబుపై ఆంధ్రప్రదేశ్లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్
Date : 11-02-2022 - 7:55 IST -
She Teams: పోకిరీలపై ‘షీ’టీమ్ గురి!
గత ఏడు వారాల్లో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలపై 33 మంది మైనర్ బాలురు సహా 75 మందిని రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నాయి.
Date : 11-02-2022 - 7:37 IST -
South Central Railway: రైల్యే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలు ప్రయాణికులకు, తాజాగా దక్షిణమధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గంటలు, గంటలు లైన్లో నిలబడి ప్రయాణికులు టికెట్ కొనుక్కుంటూ వస్తున్నారు. అయితే ఇకముందు ప్రయాణికులు, ట్రైన్ టికెట్ కోసం క్యూ లైన్లలో పడిగాపులుపడాల్సిన పనిలేదని దక్షిణమధ్య రైల్వే సంస్థ తెలిపింది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే సంస్థ క్యూఆర్ కోడ్ను అమలులోకి తెచ్చిందని,
Date : 11-02-2022 - 3:56 IST -
Chandrababu: జగన్తో సినీ స్టార్స్ మీటింగ్.. చంద్రబాబు రియక్షన్ ఇదే..!
ఏపీలో మూవీ టికెట్స్ రేట్స్తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై స్పందించేందుకు, గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చర్చలు సానుకూలంగా జరగడం పరస్పర ప్రయోజనాలు చేకూరేలా అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. జ
Date : 11-02-2022 - 3:12 IST -
Kavitha MLC: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్ లోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
Date : 11-02-2022 - 3:05 IST -
Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాటర్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చరిత్రలో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర
Date : 11-02-2022 - 2:42 IST -
Devineni Uma: ఏపీలో హైడ్రామా.. గుంటూరులో దేవినేని ఉమ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజుగా సాగుతోంది. సీఐడీ పోలీసలు నిన్న అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నపలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయ
Date : 11-02-2022 - 1:08 IST -
Suryapet: రెండు బైక్ లు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం
సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం, నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 11-02-2022 - 1:04 IST -
TS SSC Exams: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం
ఏపీలో గురువారం టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల విడుదలైన నేపధ్యంలో, తెలంగాణలో కూడా టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలకానుంది. సమాచారం. ఈ క్రమంలో మే 9వ తేదీ నుంచి 12వ తేదీల టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకుందని, సమాచారం. ఈ నేధ్యంలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఒ
Date : 11-02-2022 - 12:38 IST -
Surabhi 70MM: ఆసక్తికరంగా ‘సురభి 70 ఎంఎం (హిట్టు బొమ్మ )’ ట్రైలర్!
అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా "సురభి
Date : 11-02-2022 - 12:26 IST -
Corona Update : భారత్లో కరోనా.. గ్రేట్ రిలీఫ్
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద. ఇక కరోనా కారణంగా గత ఒక్కరోజులో 657 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్కరోజే 1,50,407 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్లో 6,97,802 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్రస్తుతం దేశ
Date : 11-02-2022 - 12:14 IST -
Virgin Story: “వర్జిన్ స్టోరి” రిలీజ్ కు రెడీ!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".
Date : 11-02-2022 - 12:13 IST -
Sivakarthikeyan: శివకార్తికేయన్, అనుదీప్ షూటింగ్ షురూ!
బహుముఖ నటుడు శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్
Date : 11-02-2022 - 12:02 IST -
Chandrababu vs Jagan: జగన్కు చంద్రబాబు వార్నింగ్.. అసలు మ్యాటర్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సీఎం కాగానే కళ్ళు నెత్తికెక్కాయని, ఈ క్రమంలో జగన్ చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ఉందన్న అహంతో, అక్రమంగా కేసుల
Date : 11-02-2022 - 10:57 IST -
Atchannaidu: అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్ట్ అవసరమా..?
ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ పోలీసులు అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో
Date : 11-02-2022 - 10:34 IST -
Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. కర్నాటక హిజాబ్ వివాదం
కర్నాటకలో రచ్చ లేపుతున్న హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచారణ జరపగా, తుది తీర్పు వచ్చేంత వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి
Date : 11-02-2022 - 9:58 IST -
Weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఈ సూపర్ టిప్స్ మీకోసమే..!
ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు.
Date : 11-02-2022 - 6:30 IST -
SIM Cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో మీకు తెలుసా…?
మనదేశ జనాభాలో దాదాపు సగం మంది ఫోన్ ఉపయోగిస్తున్నారు. డబ్బా ఫోన్ నుంచి ఆపిల్ ఫోన్ వరకు వాడుతున్నారు.
Date : 11-02-2022 - 6:15 IST