Speed News
-
Summer Holidays: ఏప్రిల్ 24 నుంచి.. తెలంగాణలో పాఠశాలకు సెలవులు..!
ఏప్రిల్ 24 నుంచే తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ప్రారంభం కానున్నాయి. మే నెలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసిన అనంతరం ఎండాకాలం సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అయినప్పటికీ రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్
Date : 31-03-2022 - 11:48 IST -
Telangana Schools: తెలంగాణలో పాఠశాలల సమయాన్ని కుదించిన విద్యాశాఖ
హైదరాబాద్: వేడిగాలుల సూచనల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ హాఫ్డే పాఠశాలల సమయాన్ని మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు కుదించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పనిచేస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వుల్లో తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 గంట
Date : 31-03-2022 - 9:46 IST -
Yadadri: యాదాద్రి దర్శిని మినీ బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
యాదగిరిగుట్టకు వెళ్లే మినీ బస్సు సర్వీసులను బుధవారం ఉప్పల్ బస్టాప్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వీసీఅండ్ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి మినీ బస్సులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి టిఎస్ఆర్టిసి సౌకర్యాలు కల్పిస్తోందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు
Date : 31-03-2022 - 9:36 IST -
KTR: మోదీ’ పై మండిపడ్డ ‘కేటీఆర్’.. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గానే ఉంటూ… వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా కేంద్రంపై ట్విట్టర్ వార్ ప్రకటించారు కేటీఆర్. వరుస ట్వీట్లతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గుజరాత్ లో పవర్ హాలీడే ప్రకటించడాన్ని విమర్శించిన మంత్రి కేటీఆర్.. మిషన్ భగీరథ పథకంలో కేంద్ర భాగస్వామ్యం గురి
Date : 31-03-2022 - 9:22 IST -
Petrol Diesel Price: పెట్రో మోత…9వ రోజు పెరిగిన ధరలు..!
దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07 కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు,
Date : 31-03-2022 - 9:17 IST -
Mahmood Ali: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని
Date : 30-03-2022 - 9:26 IST -
Nadendla: ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చింది!
ఫ్యాను గుర్తు చూసి ఓటేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
Date : 30-03-2022 - 9:11 IST -
Warangal: రికార్డుస్థాయిలో దేశీరకం మిర్చి ధర!
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం దేశీ రకం మిర్చి క్వింటాల్కు రూ.52 వేలు పలికి చరిత్ర సృష్టించింది.
Date : 30-03-2022 - 9:02 IST -
EXCLUSIVE: ఇద్దరి భామలతో విజయ్ సేతుపతి స్టెప్పులు!
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ అనే మూవీ తెరకెక్కుతోంది.
Date : 30-03-2022 - 7:48 IST -
Revanth Reddy: మిస్టర్ కేటీఆర్.. కాంగ్రెస్ నిబద్ధత తెలుసుకో!
కేసీఆర్ ప్రభుత్వం పేదలను లూటీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Date : 30-03-2022 - 4:22 IST -
Tribal Votes: గిరిజన ఓట్లు కోసం బీజేపీ గేమ్ ఆడుతుంది.. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష
Date : 30-03-2022 - 4:00 IST -
Power Shock To AP : ఏపీ ప్రజలకు జగన్ షాక్
మరో బాదుడుకు ఏపీ సీఎం జగన్ సిద్ధం అయ్యాడు. విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Date : 30-03-2022 - 3:34 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
భారత్లో గత 24 గంటల్లోకొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,876మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 4,30,23,215 కోట
Date : 30-03-2022 - 11:00 IST -
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనంతపురంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చిత్తూరులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, జమ్మలమడుగులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్ర
Date : 30-03-2022 - 9:57 IST -
KCR: చికిత్స కోసం ఢిల్లీకి కేసీఆర్…మోదీని కలిసే ఛాన్స్ ?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం పదిగంటలకు తన సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ తన అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నారు.
Date : 30-03-2022 - 9:43 IST -
Super Cars: భారత్ లో దూసుకుపోతున్న లాంబోర్ఘిని…400 సూపర్ కార్లు డెలివరీ..!!
ఇటలీకి చెందిన సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని గడిచిన 15 సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Date : 30-03-2022 - 9:25 IST -
Baby born: మధ్యప్రదేశ్లో వింతశిశువు జననం
మధ్యప్రదేశ్లోని రత్లామ్ జిల్లాలో ఓ మహిళ రెండు తలలు, మూడు చేతుల కలిగిన బిడ్డకు జన్మనిచ్చింది. జావ్రా నివాసి షాహీన్ రెండు తలలు, మూడు చేతులతో కలిగి ఉన్న ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మూడవ చేయి రెండు ముఖాల మధ్య వెనుక వైపు ఉంది. చిన్నారిని రత్లామ్లోని SNCUలో కొంతకాలం ఉంచారు. అయితే అక్కడ నుండి ఇండోర్లోని MY హాస్పిటల్కు శిశువును రిఫర్ చేశారు. సోనోగ్రఫీలో ఈ పాప కవలలా కనిపించిం
Date : 30-03-2022 - 9:20 IST -
Dundigal: భార్య చికెన్ వండలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త
చికెన్ వండటానికి తన భార్య నిరాకరించడంతో ఆటో డ్రైవర్ విషం తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని దుండిగల్లో కుటుంబంతో సహా నివసిస్తున్న ఎం. రతన్లాల్ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. సమీపంలోని దుకాణంలో చికెన్ కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. తన భార్యను చికెన్ వండమని అడగగా.. కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో
Date : 30-03-2022 - 9:14 IST -
AP Cabinet:ఏపీ క్యాబినెట్ లో మార్పులకు కౌంట్ డౌన్ మొదలైందా? ఏప్రిల్ 7న ఏం జరగనుంది?
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైపోయిందా? ఎందుకంటే ఏప్రిల్ 7న ఏపీ క్యాబినెట్ మీటింగుంది. సీఎం జగన్ అనుకున్నది అనుకున్నటు చేస్తే..
Date : 30-03-2022 - 6:37 IST -
Komatireddy: రైతు సమస్యలపై కేసీఆర్ కు ‘కోమటిరెడ్డి’ లేఖ!
వరి సేకరణ, ఎరువుల ధరల పెంపుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Date : 29-03-2022 - 10:51 IST