Speed News
-
Bank Holidays: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 సెలవులు రానున్నాయి. రెండు లాంగ్ వీకెండ్ లు, 9 రోజుల సెలవులు కలుపుకుని 15 రోజులు బ్యాంకు సేవలు దేశ వ్యాప్తంగా బంద్ కానున్నాయి.
Published Date - 05:47 PM, Thu - 24 March 22 -
Dhoni: చెన్నై కెప్టెన్గా ధోనీ రికార్డులివే
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కొత్త సారథిగా జడేజా సీఎస్కేను లీడ్ చేయబోతున్నాడు.
Published Date - 05:06 PM, Thu - 24 March 22 -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ల లైజనింగ్
కాంగ్రెస్ అధిష్టానం శనివారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జిలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
Published Date - 04:11 PM, Thu - 24 March 22 -
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంప
Published Date - 04:07 PM, Thu - 24 March 22 -
RRR: ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ రికార్ట్
త్రిబుల్ విడుదలకు ముందే రికార్ట్ సృష్టిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఢిల్లీ ఎన్ సీ ఆర్ లో ఒక్కో టిక్కెట్ రూ.
Published Date - 03:55 PM, Thu - 24 March 22 -
CSK New Captain: చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని కొలుకోలేని షాక్ ఇచ్చాడు.
Published Date - 03:52 PM, Thu - 24 March 22 -
Karimnagar: కరీంనగర్లో 10 మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అరెస్ట్..!
తెలంగాణలోని కరీంనగర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టూన 10 మంది ఫైనాన్షియర్ల నుంచి రూ.52.57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కరీంనగర్ పోలీసులు బుధవారం 37 చోట్ల దాడులు చేశారు. దాడులలో భాగంగా పలువురు నాయకుల నుంచి రూ.52.57 లక్షల నగదు, సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్ర
Published Date - 03:51 PM, Thu - 24 March 22 -
Tamannaah: కొడ్తే అంటూ అదరగొట్టిన మిల్క్ బ్యూటీ..గని నుంచి స్పెషల్ సాంగ్..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని అనే స్పోర్ట్స్ డ్రామా మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి కొడ్తే వీడియో సాంగ్ ను మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
Published Date - 03:30 PM, Thu - 24 March 22 -
Honda: సూపర్ బైక్ కొనాలని ఉందా…హొండా నుంచి లేటెస్ట్ బైక్…16 లక్షలు మాత్రమే..!!
భారత్ లో ఆటోమొబైల్ రంగం మళ్లీ ఊపందుకుంది. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Published Date - 03:07 PM, Thu - 24 March 22 -
RRR: అడుగు వేసారో..దిగిపోతాయి..!!
ఆర్ఆర్ఆర్....ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లన్నీ రెడీ అవుతున్నాయి.
Published Date - 02:35 PM, Thu - 24 March 22 -
TDP Road Map: టీడీపీ దిశగా `ఆన్ రోడ్` మ్యాప్
జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులపై ఏపీ రాజకీయం ముడిపడి ఉంది. కర్నూలులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనకు ఆ పార్టీ రోడ్ మ్యాప్ ను పరోక్షంగా ఇచ్చేసింది.
Published Date - 02:21 PM, Thu - 24 March 22 -
CM KCR Kolhapur Visit: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని.. దర్శించుకున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు, కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలతో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ నేపధ్యం
Published Date - 01:45 PM, Thu - 24 March 22 -
Aditi Rao Hydari:తన బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన అదితీరావ్..!!
అదితీరావ్ హైదరీ...మలయాళ మూవీతో వెండి తెరకు పరిచయమైంది ఈ అందాల తార. పక్కా హైదరాబాదీ అయిన ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు చాలా సమయం తీసుకుంది.
Published Date - 12:44 PM, Thu - 24 March 22 -
Hijab: హిజాబ్ విచారణను నిరాకరించిన సుప్రీం…సంచలనం చేయోద్దన్నచీఫ్ జస్టిస్..!!
హిజాబ్ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లి విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Published Date - 12:38 PM, Thu - 24 March 22 -
Maharashtra: పిల్లి వల్ల 100 కోట్ల నష్టం.. మహారాష్ట్రలో వింత ఘటన..!
ఎంత పని చేశావే పిల్లి.. ఉన్నచోట ఉండకుండా ట్రాన్స్ ఫార్మర్ ఎక్కావు.. ఆ దెబ్బకు వంద కోట్ల నష్టానికి కారణమయ్యావు. అంతేనా 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోయేలా చేశావు. అసలు ఏం జరిగిందంటే..మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంతముంటుంది. అక్కడ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఓ పిల్లి.. అక్కడున్న మహా ట్రాన్స్ మిషన్ సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ మీదక
Published Date - 12:28 PM, Thu - 24 March 22 -
Russia Ukraine War:పుతిన్ దెబ్బకు సుందర్ పిచాయ్ కు చుక్కలే..!!
గత నెల రోజులుగా రష్యా...ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతూనే ఉంది. ఇప్పటికే అనే ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా స్మశాన వాటికలు తలపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
Published Date - 12:17 PM, Thu - 24 March 22 -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
భారత్లో గత 24 గంటల్లోకొత్తగా 1,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 67 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,531 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,672 మంద
Published Date - 12:06 PM, Thu - 24 March 22 -
Nara Lokesh: కల్తీ సారాపై ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్.. దాని వెనుక అసలు కథ ఇది!
ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
Published Date - 11:48 AM, Thu - 24 March 22 -
HC Judges: హైకోర్టులో 10 మంది జడ్జిల ప్రమాణం
సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జడ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు.
Published Date - 11:43 AM, Thu - 24 March 22 -
IPL 2022: చెన్నై కెప్టెన్సీ రేసులో ఉన్నది వాళ్ళే
ఐపీఎల్లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను మార్చని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. తొలి సీజన్ నుంచీ ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..
Published Date - 11:13 AM, Thu - 24 March 22