Speed News
-
Bandi: ‘ఆర్థిక పరిస్థితి’పై శ్వేత పత్రం విడుదల చేయాలి!
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 29-03-2022 - 10:26 IST -
Janasena: ‘జనసేన’ నగర కమిటీల నియామకం
జనసేన పార్టీ తిరుపతి, అనంతపురం సిటీ కమిటీల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం ఆమోదం తెలిపారు.
Date : 29-03-2022 - 10:19 IST -
Veeraswamy: 65 ఏళ్ల వయసులో అరుదైన రికార్డ్
తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన వేముల వీరస్వామి 65 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించాడు.
Date : 29-03-2022 - 7:22 IST -
Vijay With Puri: పూరి, విజయ్ కాంబినేషన్ లో ‘జనగణమన’
విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోంది.
Date : 29-03-2022 - 7:12 IST -
Russian Negotiator: రష్యా, ఉక్రెయిన్ ‘శాంతి చర్చలు’ ఓ కొలిక్కి!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.
Date : 29-03-2022 - 6:37 IST -
Private Schools: వ్యాక్సినేషన్ కు ‘ప్రైవేట్ పాఠశాలలు’ దూరం
అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్నాయి.
Date : 29-03-2022 - 5:53 IST -
CM Jagan : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం ‘జగన్’..!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో హుజూర్నగర్ లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగం నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ
Date : 29-03-2022 - 3:24 IST -
PM Museum : పీఎం మ్యూజియం
భారత ప్రధానుల సేవలను తెలియచేస్తూ ఒక మ్యూజియంను కేంద్రం రూపొందించింది. నెహ్రూ మ్యూజియంలోని ప్రధాని మంత్రి సంగ్రహాలయ (పీఎం మ్యూజియం) వచ్చే నెల 14న ప్రారంభం కానుంది.
Date : 29-03-2022 - 2:10 IST -
Rahul Gandhi: తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాల్సిందే.. తెలుగులో రాహుల్ ట్వీట్..
తెలంగాణ రైతుల సమస్యలపై ట్విటర్ వార్ కొనసాగుతోంది. రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు.
Date : 29-03-2022 - 11:44 IST -
Alia Bhatt: అలియా అప్సెట్…రాజమౌళిని అన్ ఫాలో చేసిన బ్యూటీ…!!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజమౌళి డైరెక్షన్ అనగానే ఇంకో ఆలోచన లేకుండా ఈ మూవీకి అలియా ఒకే చెప్పింది.
Date : 29-03-2022 - 11:42 IST -
TDP:టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యం…చంద్రబాబు..!!!
టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Date : 29-03-2022 - 11:34 IST -
SRH: సన్ రైజర్స్ బోణీ కొడుతుందా ?
ఐపీఎల్ 2022 సీజన్ ఐదో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
Date : 29-03-2022 - 6:20 IST -
IPL: గుజరాత్ టైటాన్స్ బోణీ
ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తమ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చింది. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 29-03-2022 - 2:48 IST -
Yadadri: యాదాద్రికి కట్టుదిట్టమైన భద్రత!
పునరుద్ధరణ అనంతరం సోమవారం ప్రారంభమైన యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Date : 28-03-2022 - 11:01 IST -
Bunny Vasu: తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు: నిర్మాత బన్నీ వాస్
నిర్మాత బన్నీ వాస్ పై.. మిస్ సునీత బోయ అనే అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయంపై
Date : 28-03-2022 - 10:22 IST -
Anil Ravipudi: “కృష్ణ వ్రి౦ద విహారి” ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలి!
యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఉష మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రి౦ద విహారి.
Date : 28-03-2022 - 9:42 IST -
Bandi Sanjay in Trouble : ‘బండి’కి అసమ్మతి చెక్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హవాను తగ్గించడానికి ఆ పార్టీలోని కొందరు సీనియర్లు అంతర్గతంగా చక్రం తిప్పుతున్నారు.
Date : 28-03-2022 - 4:56 IST -
AAP Telangana : తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీపార్టీ
ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీపార్టీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది.
Date : 28-03-2022 - 4:17 IST -
DK Aruna : అది యాదాద్రి కాదు యాదగిరిగుట్టనే
యాదగిరిగుట్ట లో జరుగుతున్న వేడుకలకు ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తప్పు పట్టారు.
Date : 28-03-2022 - 4:09 IST -
RRR : కెనరా బ్యాంకును చీట్ చేసిన కంపెనీపై సీబీఐ కేసు
కెనరా బ్యాంక్ను మోసం చేసిన కేసులో హైటెక్ ఎలక్ట్రో పవర్ సిస్టమ్స్ (హెచ్ఇపిఎస్), దాని మేనేజింగ్ డైరెక్టర్ , ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) హైదరాబాద్ యూనిట్ కుట్ర కేసును నమోదు చేసింది.
Date : 28-03-2022 - 2:40 IST