Speed News
-
Allu Arjun: అల్లు అర్జున్ కారుకు ఫైన్!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ కార్లపై నిఘా పెంచుతున్నారు.
Date : 07-04-2022 - 1:18 IST -
Hardik Pandya:హార్ధిక్ పాండ్యాపై ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసలు
టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు.
Date : 07-04-2022 - 12:59 IST -
Army Aspirant: 50 గంటల్లో 350 కి.మీ.. ఆర్మీ అభ్యర్థి నిరసన పరుగు!
సైనికుడిగా దేశానికి సేవ చేయాలని.. దేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని చాలామంది యువకులు చెబుతారు.
Date : 07-04-2022 - 12:56 IST -
Karnataka: కర్ణాటకలో విద్వేష జ్వాలలు.. బీజేపీ వ్యూహమేంటి?
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. అందుకే అక్కడ ఎలాగైనా సరే పవర్ ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.
Date : 07-04-2022 - 11:38 IST -
Siddipet: 600 కోట్ల పెట్టుబడితో కోకాకోలా బేవరేజస్
భారతదేశంలోని అగ్రశ్రేణి ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ తెలంగాణలో ఇన్వెస్టిమెంట్ చేయనుంది.
Date : 07-04-2022 - 11:21 IST -
Rajasthan Royals: రాజస్థాన్ కు మరో షాక్
బెంగళూరు జరిగిన మ్యాచ్లో ఓటమిపాలై బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
Date : 07-04-2022 - 11:05 IST -
AP Cabinet Ministers: ఏపీ మంత్రుల రాజీనామా నేడే..!
ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స
Date : 07-04-2022 - 9:28 IST -
KKR defeats MI: కమ్మిన్స్ విధ్వంసం.. కోల్కతా స్టన్నింగ్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్లో పరుగుల వరద పారుతోంది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా బ్యాట్తో విరుచుకుపడుతున్నారు.
Date : 07-04-2022 - 12:54 IST -
Bandi: పాతబస్తీ సభతో సత్తా చాటాం.. మరోసారి చరిత్ర సృష్టిస్తాం
హైదరాబాద్ లోని పాతబస్తీ నుండి తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. పాతబస్తీకి పోయి సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించాం.
Date : 06-04-2022 - 10:40 IST -
Jagga Reddy: ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Date : 06-04-2022 - 10:21 IST -
Delhi Capitals: లక్నో జోరుకు ఢిల్లీ బ్రేక్ వేస్తుందా?
ఐపీఎల్ 2022 సీజన్లో ఏప్రిల్ 7 న మరో హోరాహోరీ పోరు జరుగనుంది.
Date : 06-04-2022 - 6:00 IST -
Watch: ఆకాశమంత ప్రేమ.. ఆడబిడ్డకు అరుదైన స్వాగతం!
మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ ఆడబిడ్డకు హెలికాప్టర్ ద్వారా ఘన స్వాగతం పలికారు.
Date : 06-04-2022 - 5:34 IST -
Food Apps: ఫుడ్ సర్వీస్ సేవల్లో స్వల్ప అంతరాయం
ఫుడ్ డెలివరీ యాప్లు Zomato, Swiggy సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయాయి.
Date : 06-04-2022 - 3:04 IST -
IPL 2022: మరింత పదునెక్కిన ‘ఆర్సీబీ’ పేస్ దళం
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది.
Date : 06-04-2022 - 2:41 IST -
Modi Blessed: మోడీతో రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు.
Date : 06-04-2022 - 12:40 IST -
Corona Virus: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..!
భారత్లో గత 24 గంటల్లోకొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,190 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 06-04-2022 - 11:02 IST -
Bandi yatra: బండి యాత్ర చివరి సమావేశానికి హాజరుకానున్న అమిత్ షా..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఇకపోతే హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్, తాజాగా అమిత్ షాను కలవడంతో పాటు,
Date : 06-04-2022 - 9:10 IST -
ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేసిన చెన్నై జార్జిటౌన్ కోర్టు
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నాటి ఓ కేసు విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
Date : 06-04-2022 - 8:27 IST -
Rave Party: డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కాల్ డేటాపై పోలీసుల ఫోకస్
రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసును విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్ డీటెయిల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు.
Date : 06-04-2022 - 8:21 IST -
Dalit Bandhu: అందోల్ నియోజకవర్గంలో దళితుల బందు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఈరోజు దళిత బంధు ప్రారంభం మండలంలోని బద్దాయిపల్లి గ్రామం నుంచి లబ్ధిదారులకు ట్రాక్టర్లు, జేసీబీలు, బొలెరో వాహనాలను ఎమ్మెల్యే కాంతి కిరణ్ అందజేశారు.
Date : 05-04-2022 - 11:00 IST