Speed News
-
Bengal Assembly : బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బెంగాల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఘర్షణకు దిగారు. రాష్ట్రంలోని శాంతి, భద్రతలపై చర్చకు ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళం ఇరు పార్టీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మంజుందార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రతి పక్షనేత నేతు సువెందు అధికారి చేయిచేసుకున్నాడని టీఎంసీ ఎమ్
Date : 28-03-2022 - 1:41 IST -
Yadadri : యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాలు.. అ
Date : 28-03-2022 - 1:11 IST -
Bandi: ‘కేసీఆర్’ పై పోరాటానికి ‘NRI’ ల మద్దతుకు కూడగట్టిన ‘బండి సంజయ్’..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అథోగతి పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 28-03-2022 - 12:30 IST -
Hyderabad: ‘నో ఏసీ’ ఉద్యమం.. క్యాబ్ లో ఏసీ పెట్టమంటే ఎక్స్ ట్రా ఇవ్వాల్సిందే!
హైదరాబాద్ లో మీరు క్యాబ్ లో ప్రయాణించాలనుకుంటున్నారా? ఎండ దంచేస్తోంది.. ఉక్కపోతగా ఉంది.. అయినా క్యాబ్ డ్రైవర్ ఏసీ పెట్టడం లేదా? సరే.. మీరే అడుగుదామని సిద్ధపడ్డారా? అలా అడిగితే మీ జేబు గుల్లే.
Date : 28-03-2022 - 11:56 IST -
AP BJP: ఏపీ బీజేపీలో వర్గపోరు.. అధ్యక్షుడిని తప్పించేందుకు కీలక నేతల సమావేశం
ఏపీ బీజేపీలో వర్గపోరు చాపకిందనీరులా విస్తరిస్తుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు వ్యతిరేకేంగా విజయవాడలోని ఓ హోటల్లో కీలక నేతలు సమావేశంమైయ్యారు.
Date : 28-03-2022 - 11:50 IST -
Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం.
Date : 28-03-2022 - 9:32 IST -
RCB lost: భారీ స్కోరు చేసినా బెంగళూరుకు తప్పని ఓటమి
జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు .. అయితేనే 206 పరుగుల టార్గెట్ ను మరో ఓవర్ మిగిలి ఉండగా చేదించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో బ్యాటర్లు అదరగొట్టారు.
Date : 28-03-2022 - 12:08 IST -
DC Vs MI: ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ పంచ్
ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ఆరంభించే సంప్రదాయాన్ని ముంబై మరోసారి నిలబెట్టుకుంది. దాదాపు విజయం ఖాయమని అనుకున్న దశలో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.
Date : 27-03-2022 - 8:26 IST -
Swiss Open: పీవీ సింధుకు మరో కిరీటం.. స్విస్ ఓపెన్ విజేత
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఈ ఏడాది రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. జనవరిలో సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ 2022 టైటిల్ను కైవసం చేసుకుంది.
Date : 27-03-2022 - 7:00 IST -
భాకరాపేట ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం.. రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Date : 27-03-2022 - 4:05 IST -
IPL 2022: ముంబై, ఢిల్లీ గత రికార్డులు ఇవే
ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి
Date : 27-03-2022 - 3:01 IST -
Tiger Attack : దుధ్వా రిజర్వ్ ఫారెస్ట్ లో దారుణం.. 61 ఏళ్ల వ్యక్తిని చంపేసిన పులి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది.
Date : 27-03-2022 - 12:18 IST -
PK On Accidents: భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి – ‘పవన్ కళ్యాణ్’
ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
Date : 27-03-2022 - 12:12 IST -
Mumbai Indians: ముంబైకు బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3:30గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది..
Date : 27-03-2022 - 12:05 IST -
No Age Bar: 80 లు దాటినా కుర్రాళ్లతో పోటీ.. 14 మాస్టర్ డిగ్రీలు సాధించేశారు
చూడడానికి వాళ్లిద్దరికీ 80లు దాటాయి కాని.. మనసులో మాత్రం కుర్రాళ్లకన్నా పడుచోళ్లు. అందుకే ఒక్క డిగ్రీ చదవడానికే జీవితంలో ఆపసోపాలు పడే అబ్బాయిలు, అమ్మాయిలు..
Date : 27-03-2022 - 12:00 IST -
Electric Bike Explodes: తమిళనాడులో పేలిపోయిన విద్యుత్ బైకు.. తండ్రీ కూతుళ్లు మృతి
పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది.
Date : 27-03-2022 - 11:01 IST -
AP Road Mishap: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్లో శనివారం రాత్రి బోల్తా పడింది.
Date : 27-03-2022 - 10:19 IST -
Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచే ప్రారంభం
రెండేళ్ల విరామం తర్వాత నేటి నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది. గ్లోబల్ వ్యాక్సిన్ కవరేజీని విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 27-03-2022 - 10:08 IST -
Dhoni: ధోనీ ధనా ధన్… అరుదైన రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి తొలి మ్యాచ్ లో కోల్ కత్తా పై ఓడిపోతే ఎలా హేపీగా ఉన్నారని అనుకుంటున్నారా...ఫాన్స్ హాపీ గా ఉంది ధోనీ బ్యాటింగ్ ఫామ్ చూసి.
Date : 27-03-2022 - 10:02 IST -
Ex Gratia: బస్సు ప్రమాద ఘటనపై సీఎం ‘జగన్’ దిగ్భ్రాంతి… మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Date : 27-03-2022 - 9:45 IST