Speed News
-
Jagan-Modi: ‘మోదీ’తో ముగిసిన ‘జగన్’ భేటీ..!
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా ముఖ్యమంత్రి భేటీ కొనసాగింది.
Date : 05-04-2022 - 10:53 IST -
PK Donation: కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన ‘పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు గాను రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు.
Date : 05-04-2022 - 10:46 IST -
Amit Shah: లోక్ సభలో నవ్వులు పూయించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
Date : 05-04-2022 - 4:49 IST -
Twitter Salute: శభాష్ పోలీస్: మంటల్లో దూకి, పసిబిడ్డను కాపాడి!
ఇటీవల కరౌలిలో జరిగిన మత హింసలో ఓ పసికందును రక్షించినందుకు రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
Date : 05-04-2022 - 4:37 IST -
Sodium: ‘ఉప్పు’ ఆరోగ్యానికి ముప్పు!
ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఉప్పుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.
Date : 05-04-2022 - 3:46 IST -
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర
Date : 05-04-2022 - 3:44 IST -
Kashmiri Pandit: లోయలో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ పై కాల్పులు..!
షోపియాన్ జిల్లాలో సోమవారం ఒక కాశ్మీర్ పండిట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్ళీ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో వరుసగా 4 చోట్ల దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరపగా, అతని చేయి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో గాయపడిన బాలకిషన్ను శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
Date : 05-04-2022 - 3:10 IST -
Electric Bikes: ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయంటే?
గత వారం రోజుల్లో ఆరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అగ్నిప్రమాదం జరగడంతో ఆ వాహనాలను నడిపేవారంతా భయపడుతున్నారు.
Date : 05-04-2022 - 12:45 IST -
Petrol And Diesel Prices: బాదుడే. బాదుడు.. 13వ సారి పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు
పెట్రోల్ డీజీల్ ధరలు నియంత్రణకావడం లేదు. గత రెండువారాల్లో 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ రోజు (ఎప్రిల్ 5న) 80 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో.. ఢిల్లీలో ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.104.61, డీజిల్ ధర లీటరుకు రూ.95.87గా ఉన్నాయి. 80 పైసలు పెరిగింది). ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 119.67 (పెరిగిన 84 పైసలు) డీజీల్ ధర రూ. 103.92 (పెరిగిన 85 పైసలు) వద్ద ఉన్నాయి. […]
Date : 05-04-2022 - 10:30 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 58 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,280 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 05-04-2022 - 9:55 IST -
IPL 2022: సన్రైజర్స్కు మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడిన హైదరాబాద్ రెండో మ్యాచ్లో కాస్త మెరుగైనప్పటకీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.నిజానికి సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజేతులా ఓడిందనే చెప్పాలి.
Date : 05-04-2022 - 12:24 IST -
Rahul Gandhi: టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ ‘దిశానిర్దేశం’
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.
Date : 04-04-2022 - 11:02 IST -
CSK:చెన్నై సూపర్ కింగ్స్ పై ఫాన్స్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణ ఓటమి చవిచూసింది..
Date : 04-04-2022 - 7:08 IST -
RCB:రాయల్స్ జోరు ముందు బెంగుళూరు నిలిచేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ లో మంగళవారం ఆసక్తి కరమైన పోరు జరగనుంది. ఈ సీజన్ 13వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి.
Date : 04-04-2022 - 7:05 IST -
BJP: బీజేపీ గూటికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!
‘‘తెలంగాణ బీజేపీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు ఉంటాయి.
Date : 04-04-2022 - 5:51 IST -
Drug Habit: గంజాయికి బానిసైన కొడుకు.. తల్లి ‘కారం’ ట్రీట్ మెంట్!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ గుప్పుమంటోంది. మారుమూల పల్లెలు మొదలుకొని.. హైటెక్ సిటీల వరకు జోరుగా దందా కొనసాగుతోంది.
Date : 04-04-2022 - 5:01 IST -
IPL 2022: మాక్స్ వెల్ వచ్చేశాడు
ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. తన పెళ్లి కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్లు మిస్ అయిన స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ నాటికి సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో బరిలోకి దిగేందుకు మ్యాక్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభ
Date : 04-04-2022 - 3:10 IST -
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు జరిమానా
హైదరాబాద్ పోలీసులు గత కొద్దిరోజులుగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 04-04-2022 - 12:55 IST -
Delhi team: ఢిల్లీ జట్టుకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్ను మట్టికరిపించింది .
Date : 04-04-2022 - 12:51 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త కేసులు..!
ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1316 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడు
Date : 04-04-2022 - 12:36 IST