Speed News
-
IPL 2022: కోహ్లీ ఇప్పుడు మరింత డేంజర్
ఐపీఎల్ 15వ సీజన్ ఈ సారి అభిమానులకు మరింత కిక్కు ఇవ్వబోతోంది. రెండు కొత్త జట్లు ఎంట్రీతో టైటిల్ రేసు రసవత్తరంగా సాగనుంది. ఈ మెగా టోర్నీలో చెలరేగేందుకు స్టార్ ప్లేయర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 10:15 AM, Fri - 18 March 22 -
Congress: జీ23 Vs కాంగ్రెస్.. పొలిటికల్ వార్ గెలిచేదెవరు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు.
Published Date - 10:07 AM, Fri - 18 March 22 -
Russia Ukraine War: ఉక్రెయిన్లో ఉన్న మరో 50 మంది భారతీయులు
ఉక్రెయిన్ లో సుమారు 50 మంది భారతీయ పౌరులు ఇప్పటికి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే వీరిని తిరిగి భారత్ కు తరలించేందుకు తీసుకోవాల్సిన మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు స్లోవేకియా నుండి ప్రత్యేక విమానాలతో సహా 22,500 మందికి పైగా జాతీయులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. ర
Published Date - 09:59 AM, Fri - 18 March 22 -
Congress: రెండురోజుల్లో రెండో సారి ఆజాద్ నివాసంలో జీ23 నేతల సమావేశం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంపై కాంగ్రెస్ పార్టీ సినియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరిగిన బహిరంగ విభేదాల మధ్య కొందరు అసమ్మతి సీనియర్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వంలో మార్పు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశాని
Published Date - 09:52 AM, Fri - 18 March 22 -
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలిక
Published Date - 09:45 AM, Fri - 18 March 22 -
Covid19: మర్చి 2020 తరువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్రతి ఇదే…?
న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్లో ఒక్క కరోనా రోగి కూడా లేరని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ దశలోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పి
Published Date - 08:11 AM, Fri - 18 March 22 -
PK Holi: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – ‘పవన్ కళ్యాణ్’
భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ 'హోలీ' అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Published Date - 09:22 PM, Thu - 17 March 22 -
Mlc Kavitha: ఈ హోలీ ఆనందాలు నింపాలి!
హోలీ పండగను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
Published Date - 05:24 PM, Thu - 17 March 22 -
Kashmir Files: 100 కోట్ల చేరువలో కశ్మీర్ ఫైల్స్..!
కథలో విసయం ఉండాలే కానీ భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని తాజాగా విడుదల అయితన కశ్మీర్ ఫైల్స్ చిత్రం నిరూపించింది. అసలు విడుదల అయ్యేంత వరకు కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ఏ ఒక్కరికీ తెలియదు. అయితే సైలెంట్గా థియేటర్స్లోకి వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అతి తక్కువ బడ్జెత్తో తెరకెక్కి
Published Date - 04:55 PM, Thu - 17 March 22 -
chicken prices: భగ్గుమంటున్న చికెన్ ధరలు!
తెలంగాణ చికెన్ ధరలు భగ్గమంటున్నాయి.
Published Date - 01:19 PM, Thu - 17 March 22 -
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. అసెంబ్లీలోమరోసారి ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు.
Published Date - 11:52 AM, Thu - 17 March 22 -
Corona Virus: భారత్లో కరోనా.. లేటెస్ట్ అప్ డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,59,939 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,132 మం
Published Date - 11:30 AM, Thu - 17 March 22 -
Corona Virus: అమెరికాలో కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్ వేరియట్.!
అమెరికాలో కరోనా కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్వేరియంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫోర్త్ వేవ్ గురించి తాజా ఆందోళనలను రేకెత్తిస్తూ అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) యొక్క తాజా డేటా ఒమిక్రాన్ వేరియంట్ యొక్క BA.2 సబ్వేరియంట్ ఇప్పుడు కొత్త కోవిడ్ కేసుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉందని చూపిస్తుంది. CDC డేటా ప్రకారం BA.2 వేరియంట్ దేశంలో వేగంగా వ్యాప్తి
Published Date - 10:07 AM, Thu - 17 March 22 -
Rail Jobs 2022: ‘రైల్వేలో ఉద్యోగ ఖాళీల’పై ‘కేంద్రం’ కీలక ప్రకటన..!
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. మొత్తం 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ అనేది వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అశ్వినీ వైష్ణవ్. బుధవారం లోక్సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వై
Published Date - 09:56 AM, Thu - 17 March 22 -
TTD: తిరుమల వెంకన్న’ భక్తులకు గుడ్ న్యూస్… ఈనెల 20 నుంచి అందుబాటులోకి ‘ఆర్జిత సేవా టికెట్లు’..!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారు. 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ
Published Date - 09:45 AM, Thu - 17 March 22 -
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ‘వడగాలులు’…. హెచ్చరికలు జారీ..!
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. ఇకపోతే.. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్
Published Date - 09:36 AM, Thu - 17 March 22 -
Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Published Date - 10:23 PM, Wed - 16 March 22 -
hand ball: హ్యాండ్బాల్ టీమ్కు లోక్సభ స్పీకర్ అభినందనలు
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియ్న్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జటును లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా అభినందించారు.
Published Date - 10:17 PM, Wed - 16 March 22 -
Suresh Raina: ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చిన్న తలా
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా ఫాన్స్ కు గుడ్ న్యూస్...రైనా ఐపీఎల్ లో ర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏ టీమ్ కొనుగోలు చేసింది అనుకుంటున్నారా..
Published Date - 10:08 PM, Wed - 16 March 22 -
Prashant Kishor: 2024లో బీజేపీకి.. కాంగ్రెస్ చుక్కలు చూపిస్తుంది..!
దేశంలో 2024 ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు కనీస సీట్లు దక్కలేదు. దీంతో 70 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చ
Published Date - 04:52 PM, Wed - 16 March 22