Speed News
-
Corona Update: దేశంలో కొత్తగా 1,260 కోవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,27,035కి పెరిగింది. ఒక్క రోజులో 1,260 తాజా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 83 కొత్త మరణాలు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,21,264 కు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతం ఉండగా.. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ
Date : 02-04-2022 - 11:28 IST -
West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు అస్వస్థత
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ అస్వస్థతకు గురైయ్యారు.
Date : 01-04-2022 - 11:00 IST -
Chicken: యాసిడ్ దాడికి దారితీసిన చికెన్ వివాదం
వేములవాడ దేవాలయం తిప్పాపూర్లో గురువారం రాత్రి చికెన్ కొనుగోలు వివాదంలో
Date : 01-04-2022 - 10:56 IST -
IPL: కోల్ కత్తా జోరుకు పంజాబ్ బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ 2022 లో ఇవాళ 8వ కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 01-04-2022 - 10:47 IST -
Andhra: ఏపీ బస్సులోని రూ. 4.76కోట్లు సీజ్
రూ.4.76 కోట్ల నగదును తరలిస్తోన్న ప్రయాణికుడి వద్ద ఉన్న రూ. 4.76కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 01-04-2022 - 5:51 IST -
KTR: నచ్చకుంటే అన్ ఫాలో చేయండి!
నా పోస్టులు మీకు నచ్చకుంటే...అన్ ఫాలో చేయండి...తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూనే ఉంటాం..అంతే...అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కొన్ని నెలలుగా కేంద్రానికి తెలంగాణకు మధ్య పోరు అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే.
Date : 01-04-2022 - 4:51 IST -
Mlc Kavitha: యువతకు ఉద్యోగ నామ సంవత్సరం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 01-04-2022 - 4:41 IST -
Women Financial Independence: స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాల్సిందేనా..?
నేటి యుగంలో పాటుగా స్త్రీలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు పయణిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం పురుషులతో పోల్చితే స్త్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా వస్తున్న పురుషుల ఆధిపత్యం కారణంగా భారత్ లో స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనకబడి ఉన్నారు.
Date : 01-04-2022 - 4:31 IST -
IPL Betting Case: ఐపీఎల్ బెట్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన గ్యాంగ్.. బేగం బజార్లో ఇద్దరు అరెస్ట్..!
క్రికెట్ ప్రేమికులకు మజాను పంచేందుకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షురూ అయిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఐపీఎల్ అలా మొదలైందో లేదో, మరోవైపు బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ఓ బెట్టింగ్ ముఠాను నగర పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల
Date : 01-04-2022 - 1:19 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
భారత్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,918 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను వి
Date : 01-04-2022 - 11:53 IST -
LPG Cylinder Price: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..!
ఇండియాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ ధర 50
Date : 01-04-2022 - 10:33 IST -
TTD: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో, శ్రీవారి ఆర్జిత సేవలు ఈరోజు నుంచే పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రేండేళ్ళ తర్వాత భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏకాంత
Date : 01-04-2022 - 9:33 IST -
Bandi Sanjay: ‘కేసీఆర్’ కు ‘బండి’ బహిరంగ లేఖ..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
Date : 31-03-2022 - 10:32 IST -
Manchu Manoj: మంచు మనోజ్ కారుకు జరిమానా
హైదరాబాద్లోని టోలీచౌకి వద్ద నటుడు మంచు మనోజ్ కారుకు జరిమానా విధించారు.
Date : 31-03-2022 - 10:21 IST -
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ, రోహిత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు.
Date : 31-03-2022 - 5:57 IST -
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ను ‘అంధకారప్రదేశ్’ గా మార్చేశారు!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన స్టయిల్ లో అధికార పార్టీ వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
Date : 31-03-2022 - 5:34 IST -
Farewell To MPs : 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు
పదవీకాలం ముగియడంతో రాజ్యసభలోని 72 మంది రాజ్యసభ సభ్యులు పదవీవిరమణ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరయ్యాడు.
Date : 31-03-2022 - 3:06 IST -
Neera Cafe: తెలంగాణలో తొలిసారిగా ‘నీరా’ కేఫ్ !
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రూ.25 కోట్లతో నీరా కేఫ్ను ఏర్పాటుచేస్తున్నట్టు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Date : 31-03-2022 - 2:03 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్
Date : 31-03-2022 - 1:01 IST -
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..!
శ్రీవారి భక్తులకు టీడీపీ మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తిరుమలలో అన్ని రకాల దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్లు టీడీపీ అధికారుల తెలిపారు. ఇక కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థ
Date : 31-03-2022 - 12:49 IST