HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Kcr Kolhapur

    CM KCR: కుటుంబ సమేతంగా.. నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్..!

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు. ఈ క్ర‌మంలో కుటుంబ సమేతంగా కొల్హాపూర్‌కు వెళ్లనున్న కేసీఆర్, దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని, అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్

    Published Date - 10:17 AM, Thu - 24 March 22
  • Bandi Sanjay Satavahana Copy

    Satavahana University : ‘శాతవాహన వర్శిటీ’కి 12-బి హోదా – ‘బండి సంజయ్’

    శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విన్నపాలు ఎట్టకేలకు ఫలించాయి.

    Published Date - 10:34 PM, Wed - 23 March 22
  • Modi Kcr Telangana Map

    KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెట‌ర్‌.. లేఖ‌లో ఏం రాశారో తెలుసా

    ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:

    Published Date - 10:23 PM, Wed - 23 March 22
  • rains

    Rains in AP : ఏపీకి వ‌ర్ష సూచ‌న‌

    బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావం కార‌ణంగా ఏపీలో వ‌ర్షం పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

    Published Date - 05:55 PM, Wed - 23 March 22
  • Audimulapu Suresh Ap Eapcet 2022

    AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌..!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ క్ర‌మంలో ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఈ క్ర‌మంలోఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడు

    Published Date - 03:48 PM, Wed - 23 March 22
  • Sharmila

    YS Sharmila: షర్మిల పాదయాత్రలో ‘తేనెటీగల’ దాడి!

    వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పాదయాద్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

    Published Date - 03:14 PM, Wed - 23 March 22
  • Pigeon China Bar Code

    China Barcode Pigeon : నెల్లూరులో చైనా బార్‌కోడ్ ఉన్న పావురం క‌ల‌క‌లం..!

    దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గ‌తంలో ఒడిశా, ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌కాశం జిల్లాలో, అలాగే తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో కాళ్ళ‌కు ర‌బ్బ‌రు ట్యాగ్స్ ఉన్న పావురాలు క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లా క‌ల‌వాయి మండలం క‌ల్లూరు గ్రామ్ చైనీస

    Published Date - 02:46 PM, Wed - 23 March 22
  • Corona

    Telangana: 25 జిల్లాల్లో జీరో కేసులు

    రాష్ట్రంలో రెండురోజుల క్రితం 35 కోవిడ్-19 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

    Published Date - 01:44 PM, Wed - 23 March 22
  • Corona Virus India

    Corona Update: ఇండియాలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..!

    ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,778 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 62 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 2,542 మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,12,749 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా.. 5,16,605 మం

    Published Date - 11:30 AM, Wed - 23 March 22
  • fire

    Secunderabad Fire: మృతిచెందిన వాళ్లంతా బీహారిలే!

    సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఒక  వ్యక్తి మాత్రం.. కిటికీ పగులగొట్టి ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లంతా బీహార్ వాసులేనని పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు.. సికందర్ బిట్టు సికిందర్ గొల్లు దామోదర్ చింటూ రాజేష్ రాజేష్ దీపక్ పంకజ్ దినేష్ హైదరాబాద్‌

    Published Date - 11:28 AM, Wed - 23 March 22
  • Petrol- Diesel Rates Today

    Petrol and Diesel Prices: రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..!

    భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజ‌ల్ ధ‌ర‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దేశంలోని వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, దాదాపు నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఫ‌లితాలు వ‌చ్చేస

    Published Date - 10:47 AM, Wed - 23 March 22
  • 6778

    Sasikala: శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పన్నీరు సెల్వం స్కెచ్‌ ఏమిటి?

    తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఎందుకంటే స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతుండడంతో అన్నాడీఎంకే డిఫెన్స్ లో పడింది. అందులోనూ జయలలిత మృతి తరువాత ఆమె లేనిలోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు ఇప్పుడు జయ మృతి కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. దాని ముందు వివరణ ఇస్తున్న ఒక్కొక్కరూ ఒక్కో నిజాన్నిచెబుతున్నారు. పన్

    Published Date - 10:18 AM, Wed - 23 March 22
  • Tdp Mlas

    TDP: సారా ర‌గ‌డ‌.. టీడీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్..!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను, ఆ రాష్ట్ర‌ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాల నేప‌ధ్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిని సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు టీడీపీ నేత‌ల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల జంగార

    Published Date - 10:13 AM, Wed - 23 March 22
  • 89

    Fire Accident: యగూడ మృతులకు సీఎం కేసీఆర్ సంతాపం..!

    సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వార

    Published Date - 09:53 AM, Wed - 23 March 22
  • fire

    Secunderabad Fire: సికింద్రబాద్ లో భారీ అగ్ని ప్రమాదం… 11 మంది సజీవదహనం..!

    సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

    Published Date - 08:39 AM, Wed - 23 March 22
  • Drugs: సంగారెడ్డిలో పాకిస్థాన్ డ్రగ్స్!

    ‘ట్రామడాల్ అనే సైకోట్రోపిక్ డ్రగ్‌’ను తయారు చేసి పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలపై సంగారెడ్డిలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్‌తో పాటు ముగ్గురు ఉద్యోగులను

    Published Date - 05:23 PM, Tue - 22 March 22
  • West Bengal

    West Bengal: ప‌శ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యాకాండ..!

    ప‌శ్చిమ బంగాల్‌లో మళ్లీ మొద‌లైన‌ రాజకీయ హత్యాకాండ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ హత్య‌లతో ప‌శ్చిమ‌ బెంగాల్ మ‌ళ్ళీ అట్టుడికింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ్రామంలో టీఎంసీ నేత బహ‌దుర్ షేక్ బాంబు దాడిలో మరణించారు. దీంతో అక్క‌డి టీఎంసీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆ గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘ

    Published Date - 04:09 PM, Tue - 22 March 22
  • Bandi: ‘కేసీఆర్’ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ‘బండి సంజయ్’

    యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

    Published Date - 03:18 PM, Tue - 22 March 22
  • LPG Cylinders

    LPG Cylinder Price: వంటింట్లో గ్యాస్​ మంట..!

    దేశంలో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచిన చమురు సంస్థలు, తాజాగా వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రను కూడా పెంచాయి. ఈ క్ర‌మంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై ఏకంగా 50 రూపాయ‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర 1002 రూపాయ‌ల‌కు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వచ్చాయి. చమురు సంస్థలు నిర్ణయంతో సామాన్య ప్రజలు ఆందోళనకు

    Published Date - 12:11 PM, Tue - 22 March 22
  • Ap Assembly Tdp Mlas

    AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మ‌రోసారి గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈరోజు కూడా టీడీపీ స‌భ్యులు సభ‌లో ఆందోళ‌న‌కు దిగ‌డంతో , స్పీక‌ర్ త‌మ్మినేని తీరుమార్చుకోవాల‌ని వారిని మంద‌లించారు. అయినా విన‌కుండా స‌భా కార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డుతుండ‌డంతో న‌లుగురు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ త‌మ్మినేని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో టీడీపీ స‌భ్యులు బెందాళం అశోక్, రామరాజ

    Published Date - 11:46 AM, Tue - 22 March 22
← 1 … 1,131 1,132 1,133 1,134 1,135 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd