South
-
TN Boats: తమిళనాడు మత్స్యకార పడవను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక
శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పడవ మునిగిపోయింది.
Date : 20-01-2022 - 8:09 IST -
Lucky Lottery:అదృష్టం అంటే నీదే సామి.. చిల్లర కోసం వెళ్లి కోటీశ్వరుడైన పెయింటర్
కేరళ పెయింటర్ కి అదృష్ట లక్ష్మీ తలుపుతట్టింది. కేరళలోని కుడయంపడి ప్రాంతానికి చెందిన సదానందన్ పెయింటర్ గా జీవనం సాగిస్తున్నాడు.
Date : 18-01-2022 - 8:59 IST -
Elephants: ఏనుగుల మరణాలపై కదలిక
ఏనుగుల మరణాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై పొల్లాచ్చి ఎంపీ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందించారు.
Date : 18-01-2022 - 8:53 IST -
Controversial Skit: మోడీపై జీ టీవీ వివాదాస్పద స్కిట్
ప్రధాని నరేంద్రమోడీ పాలనపై జీ టీవీ తమిళ్లో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ అనే రియాలిటీ షోలో ఒక స్కిట్ సంచలనం కలిగించింది. తమిళ్ సినిమా పులకేసి క్యారక్టర్ ను మోడీ పాలనకు పోల్చుతూ ఈ స్కిట్ సాగింది.
Date : 18-01-2022 - 12:40 IST -
KCR Federal Front : ఎండమావిగా ‘కేసీఆర్’ ఫ్రంట్
తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తోన్న ఫెడరల్ ఫ్రంట్ కు ఆదిలోనే హంసపాదులాగా వ్యతిరేక వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి సాధ్యంకాదని ఆయనతో భేటీ అయిన వాళ్లు తేల్చేస్తున్నారు.
Date : 17-01-2022 - 3:18 IST -
Kalaripayattu: మీనాక్షి అమ్మా.. నీ యుద్ధకళ అదుర్స్ అమ్మా..!
కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్యోపాపం’ అని వదిలేస్తారు. కానీ కేరళకు 78 ఏళ్ల మీనాక్ష్మీ అలా కాదు.
Date : 15-01-2022 - 11:17 IST -
Jallikattu:మధురై జల్లికట్లులో విషాదం.. ఒకరు మృతి, 80 మందికి గాయాలు
సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. కరోనా ఆంక్షల మధ్య మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడవడంతో చనిపోయాడు. మరో 80 మంది గాయపడ్డారు.
Date : 15-01-2022 - 10:03 IST -
Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
Date : 14-01-2022 - 11:20 IST -
Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
Date : 14-01-2022 - 10:57 IST -
Karnataka: కాంగ్రెస్ పాదయాత్రపై కర్ణాటక హైకోర్టు సీరియస్!
మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది.
Date : 12-01-2022 - 5:21 IST -
Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Date : 12-01-2022 - 4:35 IST -
Kerala School:నో మేడమ్.. నో సార్… ఓన్లీ టీచర్..!
ఉపాధ్యాయులను 'మేడమ్' లేదా 'సర్' అని సంబోధించవద్దని కేరళ పాఠశాల విద్యార్థులను కోరింది. కేరళలోని ఒక పాఠశాల ఉపాధ్యాయులను ఉద్దేశించి లింగ తటస్థతను ప్రవేశపెట్టింది.
Date : 10-01-2022 - 9:33 IST -
Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్
Date : 10-01-2022 - 5:35 IST -
Twitter: సిద్ధార్థ్ ఖాతాను నిలిపివేయండి: జాతీయ మహిళా కమిషన్
నటుడు సిద్ధార్థ్ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది.
Date : 10-01-2022 - 3:34 IST -
Sankranthi: రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరల పెంపు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి ప
Date : 10-01-2022 - 2:06 IST -
Coolie to IAS: కూలీ నెంబర్ వన్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్
కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్లు సాధించాలనే దాని కోసం ఎంతో శ్రమిస్తుంటారు.
Date : 10-01-2022 - 7:00 IST -
Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జనవరి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
Date : 09-01-2022 - 8:22 IST -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 07-01-2022 - 10:01 IST -
Kerala Park: ఇది యూరోప్ కాదు.. కేరళలోని ఓ పార్కు!
కేరళ గ్రామంలో కొత్తగా నిర్మించిన పార్క్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతుండటంతో చాలామంది దీనిని యూరోపియన్ నగరంతో పోల్చారు. కోజికోడ్ జిల్లాలోని వడకర సమీపంలోని కరక్కాడ్ వద్ద ఉన్న కొత్త వాగ్భటానంద పార్క్ ఫొటోలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.
Date : 07-01-2022 - 3:01 IST