South
-
Tamil Nadu: రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏంటి- స్టాలిన్
తమిళనాడులో నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) ను రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయకపోవడం పై ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు లో అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపుతే.. ఇప్పటివరకు అది రాష్ట్రపతికి చేరలేదని ఎద్దెవా చేశారు. బిల్లును చాలా కాలంగా కేంద్రం పెండింగులో ఉంచిన నేపథ్యంలో గురు
Date : 06-01-2022 - 5:26 IST -
Chilika Lake : 15శాతం తగ్గిన వలస పక్షులు
ఒడిశా ప్రాంతంలోని చిలకా సరస్సుకు వచ్చే వలస పక్షుల సంఖ్య ఈ ఏడాది అనూహ్యంగా 15 తగ్గింది. గత ఏడాదితో పోల్చితే సుమారు 2 లక్షల పక్షులు తక్కువగా కనిపించడం గమనార్హం.
Date : 06-01-2022 - 3:38 IST -
Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా
కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటన మూడు సం
Date : 05-01-2022 - 11:41 IST -
Karnataka: ఆదివాసీలపై రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు
కర్ణాటకలో స్మగ్గ్లింగ్ చేస్తున్నారనే నెపంతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కర్ణాటకలోని పెరియపట్నా అటవీప్రాంతం లో బసవ అనే ఓ అధివాసి వ్యక్తిని పోలీసులు కాల్చారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ ఓ మీడియా సంస్థకు ఘటనను వివరించారు. పోలీసులు తనపై పాత కక్షతో అతనిని కాల్చారని ఆ తర్వాత గంథం చెక్కల స్మగ్గ్లింగ్ కేస
Date : 04-01-2022 - 2:28 IST -
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని
Date : 04-01-2022 - 11:38 IST -
Gitamritham: రాజమహేంద్రవరంలో ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 02, జనవరి 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’
Date : 03-01-2022 - 4:50 IST -
Success Story:నాడు పశువుల కాపరి.. నేడు జిల్లా కలెక్టర్ గా
కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మహిళ. పేదరికంలో పుట్టిన ఆమె .. తన కుటుంబానికి జీవనాధారమైన పశువులను కాస్తూ ఉన్నత చదువులు చదివింది. తన తండ్రి ట్రక్ డ్రైవర్ గా.. తల్లి పశుపోషణ చేసుకుంటే ఆమెను చదవించారు.
Date : 01-01-2022 - 12:00 IST -
Karnataka: హిందూ దేవాయాలకు స్వయంప్రతిపత్తి
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్రభుత్వ పరిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా, ఎగువ సభలో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణలను తీసివేయాలని డిమాండ్లు వస్తున్న విషయం విదితమే. ఆ డిమాండ్ ను తొలుత కర్ణాటక ప్ర
Date : 31-12-2021 - 5:24 IST -
బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా
సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలన
Date : 31-12-2021 - 12:37 IST -
Cheap Liquor: కర్ణాటక మద్యం పాలసీ ‘‘విచిత్రం’’
కర్ణాటక ప్రభుత్వ మద్యం పాలసీ ఆ రాష్టానికి రాబడిని తగ్గిస్తోంది. చీప్ లిక్కర్ ను భారీగా ప్రమోట్ చేస్తోన్న కర్నాటక బ్రాండెడ్ మద్యం ధరను అనూహ్యంగా పెంచింది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చితే కర్నాటక మద్యం ఆదాయం తక్కువగా కనిపిస్తోంది.
Date : 30-12-2021 - 4:46 IST -
Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం
కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేస
Date : 30-12-2021 - 12:20 IST -
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Date : 28-12-2021 - 10:25 IST -
Dead Lizard: మధ్యాహ్న భోజనంలో బల్లి… 80 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథమిక పాఠశాలలో సాంబర్ లో బల్లి పండింది.
Date : 27-12-2021 - 8:40 IST -
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Date : 26-12-2021 - 6:54 IST -
6 Must try: బెంగళూరు ‘స్ట్రీట్ ఫుడ్’ సో గుడ్!
తెలంగాణకు పక్కన ఉన్న బెంగళూరు పేరు చెప్పగానే మీకేం గుర్తుకువస్తుంది..? ఐటీ హబ్ లేదంటే అక్కడి హెవీ ట్రాఫిక్ అని బదులిస్తారు చాలామంది. కానీ ఈ రెండు పక్కన పెడితే.. అక్కడి స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్.
Date : 23-12-2021 - 5:18 IST -
MK Stalin : బాబు తరహాలో స్టాలిన్ డ్యాష్ బోర్డు
మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు అనుసరించిన డ్యాష్ బోర్డు విధానానికి తమిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పరుగు పెట్టించడానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం డ్యాష్బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్ను గురువారం తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 23-12-2021 - 4:50 IST -
యూపీ,గుజరాత్ ల కంటే కర్ణాటక మతమార్పిడి నిరోధక బిల్లే కఠినం
మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం నాడు కర్ణాటక ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021కి కర్ణాటక క్యాబినెట్ డిసెంబర్ 20 సోమవారం నాడు ఆమోదం తెలిపింది .
Date : 22-12-2021 - 12:47 IST -
Omicron: ఒమిక్రాన్పై కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. ఒమిక్రాన్ కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. వెంటనే వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవాలని, కఠిన నిర్ణ
Date : 22-12-2021 - 10:19 IST -
Telangana Model: తెలంగాణ అనాధ శరణాలపై కర్ణాటక అధ్యయనం
కర్నాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే తెలంగాణలోని అనాధ శరణాలయాలను సందర్శించి ఇక్కడి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసిందని, తెలంగాణలో అనాధ శరణాలయాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.
Date : 22-12-2021 - 9:42 IST -
Night Curfew: ఆ రెండు రోజులు నైట్ కర్ఫ్యూ.. ?
కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహత్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్రయత్నిస్తుంది.
Date : 21-12-2021 - 9:24 IST