South
-
Hijab Row: హిజాబ్ పాలిటిక్స్.. రచ్చ లేపుతున్న ప్రియాంక “బికినీ” కామెంట్స్
కర్నాటకలో మొదలైన హిజాబ్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో, విపక్షాలు కాషాయం పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్
Date : 09-02-2022 - 3:57 IST -
Hijab Issue : రాష్ట్రాలకు పాకుతున్న హిజాబ్ వివాదం, పుదుచ్చేరిలో సేమ్ సీన్ రిపీట్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే దీని సెగ మద్యప్రదేశ్, పుదుచ్చేరికి తాకింది.
Date : 09-02-2022 - 1:59 IST -
Karnataka Hijab Row : హిజాబ్ రగడ.. కమల్ హాసన్ షాకింగ్ రియాక్షన్
హిజాబ్ రగడ కర్నాటకు కుదిపేస్తుంది. కర్నాటకలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం, రోజు రోజుకూ ముదిరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న., మొన్నటి వరకు కలిసి మెలిసి చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు మతాలవారీగా విడిపోయి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో పరిస్థితి దాదాపు చేయిదాటుతున్న నేపధ్యంలో, కర్నాటక ప్రభుత్వం అక్కడ మూడు రోజుల పాటు పాఠశా
Date : 09-02-2022 - 12:35 IST -
Hijab Row: కర్నాటకను ఊపేస్తున్న హిజాబ్ వివాదం.. స్పందించిన మలాలా యూసుఫ్ జాయ్
కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి, అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. దీంతో కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపధ్యంలో, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా జోక్యం చేసుకుని సెలవులు ప్రకటించారు. ఇక అసలు మ్యా
Date : 09-02-2022 - 11:16 IST -
Jagan: నేడు విశాఖకు ఏపీ సీఎం.. శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గోననున్న జగన్
శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం వెళ్లనున్నారు.
Date : 09-02-2022 - 10:15 IST -
Hijab Issue: కర్నాటకలో హిజాబ్ వివాదం.. సీఎం బొమ్మై కీలక నిర్ణయం
కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ సీఎం బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 09-02-2022 - 10:00 IST -
Hijab controversy: కర్నాటకలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల ఘర్షణ
కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మంగళవారం మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల మధ్య ఘర్షణలను ఏర్పడ్డాయి.ఇరు వర్గాలు తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తూ పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Date : 09-02-2022 - 7:30 IST -
Kerala: కేరళలో ఏప్రిల్ నాటికి సిద్ధంకానున్న ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్
కేరళ వాటర్ అథారిటీ (KWA) ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి తిరువనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి కోసం ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ని సిద్ధం చేయాలని భావిస్తోంది. కెడబ్ల్యుఎ జల భవన్ క్యాంపస్లోని వెల్లయంబలంలోని క్వాలిటీ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లాబొరేటరీ దీనిని పూర్తి చేస్తాయి.
Date : 09-02-2022 - 6:30 IST -
Karnataka Hijab Row: హిజాబ్ రగడ.. విద్యార్ధినులకు లెసన్స్ చెప్పకుండా, సపరేట్గా కూర్చోబెట్టారు
కర్ణాటకలో హిజాబ్ (స్కార్ఫ్) గొడవ, క్రమ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కన్నడనాట హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతున్న నేపధ్యంలో అక్కడి కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు కర్నాటక విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు తప్పకు పాటించాలని, అధికార బీజేపీ పార్టీ అంటుంటే, మరోవైపు ప్రతిపక్ష
Date : 07-02-2022 - 6:08 IST -
YSRCP MP: పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్లో అస్వస్థతకు గురి అయ్యారు. పార్లమెంటులో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో, అప్రమత్తమైన సిబ్బంది పిల్లి సుభాష్ చంద్రబోస్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, పిల్లి సుభాష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అక
Date : 07-02-2022 - 5:12 IST -
Hijab Issue : కర్ణాటకలో `హిజాబ్`మారణాయుధ దడ
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వర్సెస్ కషాయ కండువాల మధ్య వార్ కొనసాగుతోంది.
Date : 07-02-2022 - 3:55 IST -
Farmer: ఆన్లైన్ శిక్షణ పొందుతున్న కర్ణాటక రైతులు
మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్లైన్ శిక్షణను పొందారు.
Date : 06-02-2022 - 7:45 IST -
Kerala: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ
కేరళకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 06-02-2022 - 7:15 IST -
TN Vaccines: తమిళనాడులో టీనేజర్లకు 80 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి
మిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొదటి డోస్ వ్యాక్సిన్ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు.
Date : 06-02-2022 - 6:40 IST -
TN: ఫిబ్రవరి 8న తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
నీట్కు వ్యతిరేకంగా బిల్లును గవర్నర్ ఆర్.ఎన్ రవి వాపస్ చేయడంపై చర్చించేందుకు ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం.
Date : 06-02-2022 - 6:35 IST -
Tribal Girls suicides: ‘గిరిజన’ యువతుల్లో ‘డ్రగ్స్’ నరకం!
అది కేరళలోని గిరిజన కుటుంబం. ఓ రంగులో ఇంటి ముందర మోహనన్ పెరట్లో కూర్చుని, ఆవేశంతో పచ్చి మిరపకాయలు ఏరుతున్నాడు. అతని ముఖంలో కన్నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతున్నాడు.
Date : 05-02-2022 - 5:25 IST -
Mr.Pregnant: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.
Date : 05-02-2022 - 12:15 IST -
Covid Deaths : కోవిడ్ మరణాలపై మంత్రి కీలక ప్రకటన
కోవిడ్-19 మరణాలను ప్రకటించడంలో కేరళ ప్రభుత్వం పారదర్శకంగా లేదని కేంద్రం చేసిన వ్యాఖ్య దురదృష్టకరమని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
Date : 05-02-2022 - 10:39 IST -
Hijab Issue : కర్నాటక కాలేజిల్లో ‘డ్రస్ కోడ్’ వివాదం
ముస్లిం విద్యార్థులు ధరించే హిజాబ్ కు పోటీగా కర్నాటక కాలేజిల్లోని హిందూ విద్యార్థులు కషాయ రంగు కండువాలను ధరిస్తున్నారు.
Date : 04-02-2022 - 2:59 IST -
NEET: నీట్ వ్యతిరేక బిల్లు: రచ్చ లేపిన గవర్నర్ నిర్ణయం.. తగ్గేదేలే అంటున్న స్టాలిన్
గత ఏడాది సెప్టెంబర్లో, తమిళనాడు అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మాణంతో డీఎంకే సర్కార్ తెచ్చిన బిల్లును, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించడం హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో గ్రామీణ,పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధమంటూ గవర్నర్ రవి వ్యాఖ్యలు చేశారు. నీట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య
Date : 04-02-2022 - 2:21 IST