South
-
Karnataka:19 లక్షల ఈవీఎంల `మిస్సింగ్`?
ఈవీఎంలపై చాలా కాలంగా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి.
Date : 01-04-2022 - 6:05 IST -
Halal Ban in Karnataka : కర్ణాటకలో హలాల్ మాంసం నిషేధం?
హిజాబ్ వివాదంతో తల్లడిల్లిపోయిన కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు హలాల్ మాసం వెంటాడుతోంది. ఆ మాంసం విక్రయాలను నిలిపివేయాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్దకు కొన్ని అభ్యంతరాలను తీసుకొచ్చాయి. ఆ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించాడు.
Date : 31-03-2022 - 4:59 IST -
Rahul Gandhi On Karnataka : రాహుల్ ఆపరేషన్ కర్ణాటక
2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం నుంచి రెండు రోజుల షెడ్యూల్ చేసుకున్నాడు.
Date : 31-03-2022 - 1:07 IST -
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Date : 31-03-2022 - 11:47 IST -
Hijab Row: హిజాబ్ రగడ.. ఏడుగురు టీచర్లు సస్పెన్షన్..!
కర్నాటకలోని హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే కర్నాటకలో గదగ్ జిల్లాలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను ఎస్ఎస్ఎల్సి పరీక్షలకు అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. గడగ్లోని సీఎస్ పాటిల్ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్ పాటిల్ బాలికల ఉన్నత పాఠశాలల
Date : 30-03-2022 - 3:00 IST -
Tamil Nadu: ‘రూపాయి కాయిన్స్’ తో బైక్ కొనుగోలు!
పొదుపు చేసిన ఒక రూపాయి కాయిన్స్ తో డబ్బు చెల్లించి రూ. 2.6 లక్షలతో బైక్ను కొనుగోలు చేశాడు ఓ యువకుడు.
Date : 29-03-2022 - 4:02 IST -
IT Raids : కర్ణాటక రాజకీయాల్లో నోటీసుల కలకలం.. మాజీ ప్రధాని దేవెగౌడ భార్యకు ఐటీ నోటీసులు
కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ భగ్గుమన్నాయి. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సతీమణి చెన్నమ్మకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. తన పేరుతో ఉన్న ఆస్తికి సంబంధించి ఆదాయ వివరాలను ఇవ్వాలని కోరింది.
Date : 29-03-2022 - 11:48 IST -
Bharatanatyam Dancer: కళకు ‘మతం’ రంగు!
ఆమె చిన్నప్పట్నుంచే కళలు అంటే అమితమైన ఆసక్తి. అందుకే ముస్లిం కుటుంబంలో జన్మించినా
Date : 29-03-2022 - 12:19 IST -
Electric Bike Explodes: తమిళనాడులో పేలిపోయిన విద్యుత్ బైకు.. తండ్రీ కూతుళ్లు మృతి
పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది.
Date : 27-03-2022 - 11:01 IST -
Siddaramaiah: అదిరే స్టెప్పులతో.. డ్యాన్స్ వేసిన మాజీ సీఎం..!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి ఫోక్ డ్యాన్స్తో వార్తల్లో నిలిచారు. మైసూర్లోని ఓ ఆలయ ఉత్సవాల్లో భాగంగా 73 ఏళ్ళ సిద్ధ రామయ్య గురువారం రాత్రి హుషారుగా స్టెప్పులేశారు. తన సొంత ఊరు సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద జానపద నృత్యం ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య తన పాదాల ల
Date : 26-03-2022 - 2:51 IST -
Thalekunnil Basheer: కాంగ్రెస్ సీనియర్ నేత ‘బషీర్’ ఇకలేరు!
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తాలెకున్ని బషీర్ మార్చి 24 గురువారం నాడు కన్నుమూశారు.
Date : 25-03-2022 - 1:25 IST -
Hijab Row: హిజాబ్ కేసు పై వెంటనే విచారణ చేపట్టలేం.. సుప్రీం కోర్టు
కర్నాటక హిజాబ్ కేసు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై ఇటీవల కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కొందరు ముస్లిం విద్యార్థినులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హిజాబ్ వివాదం పై వెంటనే విచారణ జరపలేమని గతంల
Date : 24-03-2022 - 1:24 IST -
Dalit Woman Rape Case: దళిత యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం.. ఈ కేసుపై స్టాలిన్ యాక్షన్ ప్లాన్
తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేసినా అది వైవిధ్యంగానే ఉంటుంది. ఆయన నిర్ణయాల్లో పారదర్శకత కనిపిస్తుందంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఓ దళిత యువతి గ్యాంగ్ రేప్ కేసులోనూ ఆయన వేగమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోని మేల్ వీధికి చెందిన హరిహరన్.. ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి పేరు చెప్పి నమ్మించి కామవాంఛ తీర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ ఘటనను వీ
Date : 24-03-2022 - 12:43 IST -
Sasikala: శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పన్నీరు సెల్వం స్కెచ్ ఏమిటి?
తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఎందుకంటే స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతుండడంతో అన్నాడీఎంకే డిఫెన్స్ లో పడింది. అందులోనూ జయలలిత మృతి తరువాత ఆమె లేనిలోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు ఇప్పుడు జయ మృతి కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. దాని ముందు వివరణ ఇస్తున్న ఒక్కొక్కరూ ఒక్కో నిజాన్నిచెబుతున్నారు. పన్
Date : 23-03-2022 - 10:18 IST -
Tamil Nadu New Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేయండి.. రివార్డు పొందండి..!
తమిళనాడులో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతున్న డీఎంకే ప్రభుత్వం, తాజాగా అక్కడ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానిగి గురైతే, వారికి వెంటనే వైద్య సదుపాయాలతో పాటు, సాయం చేసేవారికి, నగదు బహుమతితోపాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రమాద
Date : 22-03-2022 - 12:49 IST -
Nadigar Sangam elections 2019: విశాల్ ప్యానల్ గ్రాండ్ విక్టరీ..!
తమిళనాడు సినిమా ఇండస్ట్రీ నడిగర్ సంఘం ఎన్నికల్లో సినీ నటుడు నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు విజయభేరీ మోగించింది. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీలు గెలుపొందారు. అలాగే, ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన పూచ్చి మురుగను, కరుణాస్లు కూడా గెలుపొందారు. నడిగర్ సంఘానికి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక ప్యానల్ నుంచి న
Date : 21-03-2022 - 10:11 IST -
Kerala: ఫుట్బాల్ మ్యాచ్లో గ్యాలరీ కూలి.. 60 మందికి గాయాలు..!
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని వాండోర్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఉండగా, గ్యాలరీవిరిగి పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలపాలయ్యాయని సమాచారం. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాండోర్, కలికావు సమీపంలో పూన్ గోడు అనే గ్రామంలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మ్యాచ్ జరు
Date : 20-03-2022 - 10:36 IST -
Bhagavad Gita: హిజాబ్ తరువాత కర్ణాటకలో మరో హాట్ టాపిక్.. స్కూళ్లలో భగవద్గీత బోధనపై…!
స్కూళ్లలో భగవద్గీత బోధనాంశం మరోసారి చర్చకు వచ్చింది. స్కూళ్లలో దీనిని బోధించాలని చాలామంది కోరుతున్నా.. మతపరమైన గ్రంథమని కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. కానీ గుజరత్ ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను మోరల్ సైన్స్ రూపంలో పిల్లలకు చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులుక దీనిని బ
Date : 19-03-2022 - 9:43 IST -
Karnataka Hijab Row: పరీక్షలు రాయని విద్యార్ధులకు మరో ఛాన్స్..!
హిజాబ్ వివాదం పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదం నేపధ్యంలో అజ్ఞానం కారణంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ముందు పరీక్షలకు తప్పిపోయిన విద్యార్థులు, రెండోసారి పరీక్షలకు అవకాశం పొందవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. తాజాగా గురువారం అసెంబ్లీలో ఈ అంశం పై చర్చ జరిగింది.
Date : 18-03-2022 - 2:24 IST -
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) ఇమేజ్ ను కర్ణాటక రాజకీయ నేతలు ఎలా వాడుకోబోతున్నారు?
అప్పూ వి మిస్ యూ. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో మరణించడం అందరి మనసులను కలచివేసింది.
Date : 18-03-2022 - 10:36 IST