South
-
Hijab Controversy: హిజాబ్ వివాదం పై.. సుప్రీం స్పందన ఎలా ఉంటుందో..?
కర్ణాటక హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ వివాదం పై మంగళవారం కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థ
Published Date - 12:58 PM, Wed - 16 March 22 -
Hijab Row: ‘హిజాబ్ వివాదం’ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!
కన్నడనాట హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Published Date - 11:10 AM, Tue - 15 March 22 -
BJP: కులరాజకీయాలకు చెక్.. బీజేపీ మాస్టర్ స్కెచ్.. కర్ణాటకతోనే ప్రయోగం!
ఐదురాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ తన స్ట్రాటజీ మార్చుకుంటున్నట్టే ఉంది. కుల రాజకీయాలను పక్కనబెట్టి హిందుత్వ విధానంతోనే ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. దానికి కర్ణాటక నుంచే ప్రయోగం మొదలుపెట్టబోతోందా? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేవారి క్వాలిఫికేషన్ క్యా్స్ట్ కాదా? ప్రధాని మోదీ ఆ దిశగానే సంకేతాలిస్తున్నారా? మరి 2014 ఎన్నికల్లో పక్కనపెట్టి
Published Date - 09:21 AM, Tue - 15 March 22 -
Karnataka High Court: ‘హిజాబ్ నిషేధం’ కేసులో నేడు కీలక తీర్పు!
కర్ణాటక హైకోర్టు మార్చి 15 మంగళవారం తీర్పు వెలువరించనుంది.కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Published Date - 06:00 AM, Tue - 15 March 22 -
Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!
ఒక పెద్ద విజయం వంద తప్పులను కప్పిపుచ్చేస్తుంది అంటారు. మామూలుగా అయితే క్రికెట్ లో ఎక్కువగా ఇలాంటి మాటలను వాడుతుంటారు.
Published Date - 03:51 PM, Mon - 14 March 22 -
Puneet Rajkumar: పునీత్ రాజ్కుమార్కు మరణానంతర గౌరవ డాక్టరేట్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పునీత్ రాజ్కుమార్కు మైసూర్ యూనివర్సిటీ మరణానంతర గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. సినిమా రంగంలో పునీత్ అందించిన సేవలతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్త
Published Date - 11:54 AM, Mon - 14 March 22 -
CM Stalin: వాట్ ఏ ప్లాన్ స్టాలిన్! చెత్తతో కూడా కోట్లు సంపాదించే ప్లాన్ వేశావుగా!
ఏంట్రా బాబూ ఈ చెత్త.. ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, ఊర్లో చెత్త, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. ఇంత చెత్తను ఏం చేయాలో తెలియక కార్పొరేషన్లు, ప్రభుత్వాలు తలకిందులవుతాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేసింది. అదే బయో సీఎన్జీ. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో దీనిని తయారుచేయనుంది. పైగా దీనివల్ల వచ్చే గ్యాస్ ను.. ఇప్పుడున్న ధరకంటే చవకగా ఇవ్వచ్చు కూడా. చెన్నైలో 5 చోట్ల 7
Published Date - 02:28 PM, Sun - 13 March 22 -
Kamal Haasan : ఇక తగ్గేదేలే అంటున్న కమల్ హాసన్..!
మక్కల్ నీది మయ్యం పార్టీను బలోపేతం చేసేందుకు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో కమల్ పర్యటణ కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఇక తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 స్థానాల్లో పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ సైతం ఓటమ
Published Date - 12:06 PM, Sat - 12 March 22 -
Minister Daughter Love Marriage : మంత్రి కూతురు లవ్ స్టోరీ ఇంకా ముగియలేదు..?
తమిళనాడు డీఎంకే సీనియర్ నేత, మంత్రి శేఖర్ బాబు కూతురు లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సతీష్ అనే యువకుడిని మంత్రి శేఖర్ బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమించింది. వారి ప్రేమకు మంత్రి శేఖర్ బాబు అంగీకరించలేదు. ఈ క్రమంలో కళ్యాణి లవర్ సతీష్ను రెండు నెలలపాటు పోలీసులతో నిర్భందించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన సతీష్ జయకల్యాణిని తీసుకున
Published Date - 03:57 PM, Fri - 11 March 22 -
Kamal Haasan: కేజ్రీవాల్కు కమల్ క్రేజీ ట్వీట్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. దేశంంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, రాజకీయనాయకు
Published Date - 02:58 PM, Fri - 11 March 22 -
DMK MP Son Death: రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం
తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ గురువారం రోడ్డు ప్రమాదంలో అక్కడి అధికార డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ కుమారుడు రాకేష్(22) మృతి చెందారు. డీఎంకే ఎంపీ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా, అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక ఈ ప్రమాద
Published Date - 04:57 PM, Thu - 10 March 22 -
Panniru Selvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్..!
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పన్నీరు సెల్వం విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ క్రమంలో
Published Date - 04:33 PM, Wed - 9 March 22 -
Tamil Nadu: రష్యాపై ‘తమిళ్’ యువకుడు యుద్ధభేరి!
ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు.
Published Date - 03:12 PM, Wed - 9 March 22 -
Mayor: కుంభకోణం మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పోరేషన్ కి మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్ శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 08:46 PM, Mon - 7 March 22 -
Russia War Effect : కేరళలో రెస్టారెంట్ మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను కైవసం చేసుకుంటోంది. కానీ ఈ సమరం సెగ ప్రపంచాన్ని తాకుతోంది. అందుకే అమెరికాతోపాటు యూరప్ దేశాలు చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
Published Date - 10:54 AM, Mon - 7 March 22 -
TN: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్పై రూ.20 పెరిగింది.
Published Date - 08:15 AM, Mon - 7 March 22 -
Kerala: ఉత్తమ కోవిడ్-19 వ్యాక్సినేటర్ల అవార్డులకు ఎంపికైన కేరళ నర్సులు
జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ఉత్తమ వ్యాక్సినేటర్ల అవార్డుకు ఎంపికయ్యారు.
Published Date - 07:19 PM, Sat - 5 March 22 -
Karnataka Hijab Row: మంగళూరులో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య హిజాబ్ రగడ..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని, పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్ గొడవ చెలరేగింది. కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా, కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించినప్పుడు పెట్టుకునే పిన్ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూస
Published Date - 11:54 AM, Sat - 5 March 22 -
Tamil Nadu: వేడెక్కనున్న తమిళ రాజకీయాలు..?
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరనున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. వరుస ఓటములతో అన్నాడీఎంకే ఉక్కిరిబిక్కిరి అయింది. జయలలిత మరణానంతరం పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పార్టీని గ
Published Date - 09:54 AM, Fri - 4 March 22 -
Chennai Mayor: చెన్నైకి తొలి ఎస్సీ మహిళా మేయర్ ఈమె..!
చెన్నై కార్పొరేషన్కి చిన్నవయసులో మహిళా మేయర్గా, ఎస్సీ వర్గానికి చెందిన తొలి మహిళా మేయర్గా డీఎంకే నాయకురాలు ఎస్ఆర్ ప్రియ ఎన్నికై చరిత్ర సృష్టించనున్నారు.
Published Date - 09:28 AM, Fri - 4 March 22