South
-
Kommareddy Pattabhi: తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్కు ₹12.85 కోట్ల ఖర్చా?
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, విలాసాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, జగన్ విలాసాలకు నిదర్శనంగా తాడేపల్లి మరియు రుషికొండ ప్యాలెస్లను చాటించారు. “బాత్టబ్లు, కబోర్డ్లు, మసాజ్ టేబుళ్ల వరక
Published Date - 01:58 PM, Sat - 19 October 24 -
Boyapati Srinu: చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి కామెంట్స్
చిరంజీవి ఇటీవల బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారు, ఇది బాలయ్య నటనా కెరీర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సంభాషణ జరిగింది. బాలయ్యను స్మరించుకునే కార్యక్రమంలో, దర్శకుడు బోయపాటిని మా ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో పెట్టి సినిమా తీసే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలకు బోయపాటి శ్రీను ఆసక్తికరంగా స్పందించారు. “చిరు మరియు బాలయ్యను ఎదురుగా
Published Date - 01:14 PM, Sat - 19 October 24 -
Welfare Fees: ఫుడ్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే!
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024ను సిద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం ఈ అగ్రిగేటర్ ప్లాట్ఫారమ్లపై ప్రభుత్వం 1 నుండి 2 శాతం రుసుమును విధించవచ్చని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది.
Published Date - 11:03 AM, Sat - 19 October 24 -
Moaist Sujatha (Kalpana) : పోలీసుల అదుపులో దివంగత మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ భార్య??
Moaist Sujatha (Kalpana): అపరేషన్ కగార్ కింద జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా అగ్రనేత సుజాత, అలియాస్ కల్పనను, పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆమె మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు, అలియాస్ కిషన్ జీ భార్య. కొత్తగూడెంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్త
Published Date - 12:41 PM, Thu - 17 October 24 -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Published Date - 11:58 AM, Thu - 17 October 24 -
IMD Cyclone Update: అలర్ట్.. రాబోయే 3 రోజులపాటు ఏపీలో భారీ వర్షాలే..!
వాతావరణ శాఖ ప్రకారం.. మూడు తీరప్రాంత రాష్ట్రాలను తాకిన తుఫాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. ముంబై, మహారాష్ట్రల్లో నేడు, వచ్చే 2 రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 08:40 AM, Thu - 17 October 24 -
Chennai Rains: కిటకిటలాడుతున్న హోటల్స్
Chennai Rains: ఇంకా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ధనవంతులు హోటళ్లకు వెళ్లిపోతున్నారు
Published Date - 07:06 AM, Thu - 17 October 24 -
Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధి
Published Date - 12:27 PM, Wed - 16 October 24 -
North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!
North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో అక్టోబ
Published Date - 11:43 AM, Wed - 16 October 24 -
Heavy Rains: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, పాఠశాలలకు సెలవు!
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
Published Date - 09:09 AM, Wed - 16 October 24 -
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు.
Published Date - 04:01 PM, Tue - 15 October 24 -
Indian Billionaire : అప్పుల ఊబిలో నిరుపేద మహిళ.. అపర కుబేరుడి ఆపన్నహస్తం
యూసుఫ్ అలీ(Indian Billionaire) దానగుణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Published Date - 11:44 AM, Tue - 15 October 24 -
Chiranjeevi Blood Bank : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన ఎమ్మెల్యే.. అభినందించిన మెగాస్టార్..
అనేకమంది సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు.
Published Date - 05:51 PM, Mon - 14 October 24 -
Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బాణాసంచాపై నిషేధం!
చలికాలం పెరిగేకొద్దీ ఢిల్లీలో పొగ, వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ చెప్పారు. ఈసారి పొగమంచు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Published Date - 02:24 PM, Mon - 14 October 24 -
Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు
గతేడాది ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్స్(Ayyappa Devotees) ఉండవని వెల్లడించింది.
Published Date - 10:04 AM, Mon - 14 October 24 -
Mallikarjun Kharge : ‘ముడా’ ఎఫెక్ట్.. కర్ణాటక సర్కారుకు భూమిని తిరిగి ఇచ్చేయనున్న ఖర్గే
సిద్ధార్థ విహార్ ట్రస్ట్ను రాహుల్ ఖర్గే (Mallikarjun Kharge) నడుపుతుంటారు.
Published Date - 04:29 PM, Sun - 13 October 24 -
Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు
‘వజ్రముష్టి కళగ’ పోటీల్లో పాల్గొనే మల్ల యోధులను జట్టీలు (Vajramushti Kalaga) అని పిలుస్తారు.
Published Date - 05:11 PM, Sat - 12 October 24 -
Tamil Nadu Train Accident : గూడ్స్ను ఢీకొట్టిన ఎక్స్ప్రెస్.. 19 మందికి గాయాలు, పట్టాలు తప్పిన 12 బోగీలు
చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొని గమ్యస్థానాలకు (Tamil Nadu Train Accident) బయలుదేరింది.
Published Date - 08:59 AM, Sat - 12 October 24 -
Flight Faces Tech Issue: సాంకేతిక సమస్య.. 140 మంది ప్రయాణికులతో గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం!
140 మంది ప్రయాణికులతో కూడిన విమానం తిరుచ్చి విమానాశ్రయం నుండి షార్జాకు సాయంత్రం 5.43 గంటలకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది.
Published Date - 12:05 AM, Sat - 12 October 24 -
Tamil Nadu Train Accident: తమిళనాడు శివారులో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్ప్రెస్
సమాచారం మేరకు రైలు మైసూరు నుంచి పెరంబూర్ మీదుగా బీహార్లోని దర్భంగాకు వెళ్తోంది. ఇంతలో తిరువళ్లూరు సమీపంలోని కవరప్పెట్టై రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న గూడ్స్ రైలును రైలు ఢీకొట్టింది.
Published Date - 11:06 PM, Fri - 11 October 24