India
-
Indians Trapped: భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ బంధించింది – రష్యా
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన దేశ పౌరులను తరలించడానికి భారతదేశం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాల నుంచి సురక్షితమైన మార్గం కోసం ఇండియా అభ్యర్థనను ప్రారంభించింది.
Date : 03-03-2022 - 9:55 IST -
Indians in Ukraine: ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు భారతీయుల కష్టాలు..!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడేందుకు భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా చాలా మంది ఉక్రెయిన్ లోనే చిక్కుకున్నారు.
Date : 03-03-2022 - 9:46 IST -
UP Polls: యూపీలో ప్రారంభమైన 6వ దశ పోలింగ్.. యోగి సహా పోటీలో ఉన్న 675 మంది నేతలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య తో పాటు ఇతర నేతల రాజకీయ భవితవ్యాన్ని ఈ పోలింగ్ నిర్ణయించనుంది.
Date : 03-03-2022 - 9:38 IST -
KCR Delhi : కేసీఆర్ ఢిల్లీ ఆశపై ‘ద్రావిడ’ చెక్
జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని తమిళానాడు సీఎం స్టాలిన్ నమ్ముకున్నాడు.
Date : 02-03-2022 - 4:54 IST -
LIC IPO : ఎల్ఐసీ IPOపై వార్ ఎఫెక్ట్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఎల్ ఐసీ ఐపీవో మీద పడింది. యుద్ధం తరువాత సమీక్షించడానికి భారత ప్రభుత్వం సిద్ధం అయింది.
Date : 02-03-2022 - 2:42 IST -
Prahlad Joshi : ఉక్రెయిన్ లోని విద్యార్థులపై కేంద్ర మంత్రి నిందలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోన్న వేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రతిభను కించపరుస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 02-03-2022 - 2:30 IST -
Ukraine Medicos: ఉక్రెయిన్ నుంచి ఇంకా రావాల్సి ఉన్న 16 వేల మంది మెడికోలు
ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేకంగా విమానాలు నడుపుతూ వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. రాజధాని కీవ్ నుంచి అందర్నీ తరలించింది. ప్రస్తుతం అక్కడ వైద్య విద్యార్థులు సహా భారతీయులు ఎవరూ లేరు. దాంతో రాయబార
Date : 02-03-2022 - 9:39 IST -
Russia-Ukraine War: న్యూక్లియర్ ఆయుధాలను రష్యా ఉపయోగిస్తుందా? మరి ఆ బాంబుల పరిస్థితి ఏమిటి?
ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ తప్ప యుద్ధం చేయడం లేదని తొలుత ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు స్ట్రాటజీ మార్చనున్నారు. పూర్తి స్థాయిలో యుద్ధమే చేయనున్నారు. చివరకు అణు యుద్ధానికి దిగాలని ఆలోచిస్తున్నారు. వారం రోజుల పాటు యుద్ధం జరిగినా ఉక్రెయిన్లోని ఏ పట్టణంపైనా రష్యాకు పట్టు రాలేదు. బాంబులు వేసి ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తున్నారే తప్ప ఒక్
Date : 02-03-2022 - 9:32 IST -
West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వణికించిన టైపింగ్ మిస్టేక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్లు ఉప్పు, నిప్పులాంటి వారు. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పడు చిన్న విషయం ఒకటి ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదమే సృష్టించింది. ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపనుంది. సంప్రదాయం ప్రకారమయితే అసెంబ్లీ సమావేశాలన
Date : 02-03-2022 - 9:29 IST -
Ukraine War : ఉక్రెయిన్ ‘మెడిసిన్’ గోడు
ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువగా ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్నారు.
Date : 01-03-2022 - 4:12 IST -
Sex Workers: ఇక సెక్స్ వర్కర్లకు ‘ఆధార్’ గుర్తింపు
సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు మంజూరులో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రెసిడెన్స్ ప్రూఫ్ అడగకుండానే వారికి ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బందేమీ లేదని ఈ కార్డులు మంజూరు
Date : 01-03-2022 - 11:18 IST -
Pink Bars: కేవలం మహిళలకు మాత్రమే! ఢిల్లీలో ప్రత్యేకంగా పింక్ బార్లు
సమాజం మారుతోంది. మహిళలు మద్యం తాగడం పెద్ద తప్పమే కాదన్న భావన చాలా మందిలో బలపడుతోంది.
Date : 01-03-2022 - 9:32 IST -
RussiaUkraine War: పర్ఫెక్ట్ ప్లాన్తో బరిలోకి దిగిన.. పుతిన్ అంచనాలు తప్పాయా..?
ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన యుద్ధం నేటితో ఐదవ రోజుకు చేరుకుంది. మొదట ఉక్రెయిన్ శాంతిచర్చల కోసం ప్రయత్నించగా, రష్యా మాత్రం బాంబలు వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్లోకి చొచ్చుకుని వెళ్ళింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న రష్యా సైనిక దళాలు, అక్కడ ఉక్రెయిన్ సైన్యంతో పాటు పౌరులపై కూడా విచక్షణ లేకుండా దాడికి పాల్పడుతున్
Date : 28-02-2022 - 4:45 IST -
Manipur Elections 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం..!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఆదివారమ
Date : 28-02-2022 - 10:28 IST -
బీజేపీలో చేరిన గులాంనబీ అజాద్ మేనల్లుడు.. కాంగ్రెస్ ఆ పని చేసినందుకే…?
ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబాషర్ ఆజాద్ ఆదివారం జమ్మూలోని త్రికూట నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. జమ్ము కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, మాజీ ఎమ్మెల్యే దలీప్ పరిహార్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హరూన్ చౌధురిలు ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీ
Date : 27-02-2022 - 6:52 IST -
Population Census: జనాభా లెక్కలకు చిక్కులు తప్పవా? సామాజికవర్గాల లెక్కలపై చిక్కులెందుకు?
దేశంలో జనాభా లెక్కల సేకరణకు ఈ సారి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పదేళ్లకు ఒక సారి జనాభా వివరాలను నమోదు చేస్తుంటారు.
Date : 27-02-2022 - 10:30 IST -
Rahul Gandhi: మాట వినకపోతే ఆ నాయకులను బీజేపీకి గిఫ్ట్ గా ఇచ్చేస్తా : రాహుల్ గాంధీ
ఎప్పుడూ సాఫ్ట్ గా, కూల్ గా కనిపించే, మాట్లాడే రాహుల్ ఇప్పుడు పూర్తిగా తన స్టైల్ ను మార్చేశారు. మాటల్లో వాడి వేడి పెరిగింది.
Date : 27-02-2022 - 10:15 IST -
Ukraine: సినిమాలకు, చదువులకు ఒకే కేరాఫ్.. దటీజ్ ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రాగానే ఇండియాలో కలవరం మొదలైంది. ఉక్రెయిన్లో చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్ధులు ఏకంగా 23వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలైంది. యుద్ధానికి ముందే తట్టాబుట్టా సర్దుకుని కొంత మంది వచ్చేశారు. ఉక్రెయిన్ లో ఇంకా దాదాపు 18వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఒకేసారి అంతమందిని తీసుకురావడం కష్టమే అయినా.. కేంద్
Date : 27-02-2022 - 9:34 IST -
Indians Ukraine: ఉక్రెయిన్ నుండి ఇండియాకి బయల్దేరిన మూడవ విమానం..
Third flight Takes Off from Budapest
Date : 27-02-2022 - 9:25 IST -
Rescue Ops: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు…ఆదివారం ఢిల్లీ చేరుకోనున్న రొమేనియా ఫ్లైట్..!!!
ఉక్రెయిన్పై రష్యా సైన్యం మూడోరోజు కూడా విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్ పై బాంబులు మిస్సైల్స్ తో రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి.
Date : 27-02-2022 - 12:59 IST