India
-
India-Australia: భారత్ -ఆస్ట్రేలియాల చారిత్రాత్మక ఒప్పందం..!!
భారత్ -ఆస్ట్రేలియాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి ఈ చారిత్రత్మాక ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.
Date : 02-04-2022 - 12:04 IST -
Midnight Runner Pradeep Mehra: మిడ్నైట్ రన్నర్కు.. ఊహించని సాయం..!
భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు తీస్తూ ప్రదీప్ మెహ్రా రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయిన సంగతి తెలిసిందే. ప్రదీప్ మెహ్రా రన్నింగ్ వీడియోను బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరల్ కుర్రాడిని ఇంటర్వ్యూలు చేసేందుకే బడా మీడి
Date : 01-04-2022 - 12:33 IST -
Higher Studies: విదేశాల్లో చదివే మన విద్యార్థుల సంఖ్య ఎంతంటే?
న్యూఢిల్లీ: మార్చి 20 నాటికి మొత్తం 1,33,135 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు గురువారం పార్లమెంటుకు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) నుండి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి బయలుదేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటివరకు 1,33,135 కాగా, 2021లో 4,44,553 మంది విద్యార్థులు, 2020లో 2,59,655 మంది ఉన్నార
Date : 01-04-2022 - 10:17 IST -
Cow Urine Scheme : చత్తీస్ గడ్ లో ‘గోమూత్ర’ పథకం
బీజేపీ పాలిత రాష్ట్రాలను తలదన్నేలా చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం `గో సంరక్షణ` వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఆవు పేడను కిలో రూ. 1.50 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఆ పథకాన్ని మరింత విస్తరింప చేయడానికి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతోంది. గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని చత్తీస్ గడ్ లోని కాంగ్ర
Date : 31-03-2022 - 3:42 IST -
Aadhar Pan Link : పాన్, ఆధార్ లింక్ లేకపోతే 1000 ఫైన్
పాన్ కు ఆధార్ నెంబర్ లింకు చేయడానికి గురువారంతో గడువు ముగిస్తుంది. ఆ తరువాత రూ. 1000 ఫైన్ కడితేనే లింక్ చేస్తారు.
Date : 31-03-2022 - 2:59 IST -
Petrol, Diesel Prices Hiked: బీజేపీ బాదుడు పై.. రాహుల్ షాకింగ్ కామెంట్స్..!
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత 10 రోజుల్లో 9 రోజులు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో, పార్లమెంట్ ఆవరణలో తాజాగా మీడియాతో మాట్
Date : 31-03-2022 - 1:28 IST -
BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్యత్యకు కుట్ర..?
దేశంలో ద కశ్మీర్ ఫైల్స్ మూవీ రగడ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ
Date : 31-03-2022 - 12:26 IST -
Rajasthan Doctor Case : సెక్షన్ 302 కింద కేసు.. లేడీ డాక్టర్ సూసైడ్.. రాజస్థాన్ రాజకీయాలు షేక్!
రాజస్థాన్ రాజకీయాలను ఓ లేడీ డాక్టర్ సూసైడ్ కేసు కుదిపేస్తోంది.
Date : 31-03-2022 - 11:49 IST -
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Date : 31-03-2022 - 11:47 IST -
Petrol Diesel Price: ఎనిమిదో రోజు పెట్రోల్, డీజల్ ధరలు ఎంత పెరిగిగాయంటే..?
ఇండియాలో గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. దీంతో కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 5 రూపాయలుకు పైగానే పెట్రోల్ ధరలు చమురు ధరలు పెరిగాయి. దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో గత ఏడాది నవంబర్ 4 నుంచి అంటే దాదాపు ఐదు నెలలు ప
Date : 30-03-2022 - 12:38 IST -
Insider Trading : తెలుగు ఎన్నారైల ఇన్ సైడర్ ట్రేడింగ్
భారతీయులు ఏడుగురు అమెరికాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు. ఆ మేరకు అమెరికా ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు మిలియన్ డాలర్లు( సుమారు 7కోట్లు) అక్రమ లాభాలు ఆర్జించిన స్కీమ్ లో ట్రేడింగ్ చేశారని అభియోగం మోపారు.
Date : 30-03-2022 - 11:13 IST -
Mamata Banerjee : విపక్షాల ఐక్యత కోసం మమత లేఖ
బెంగాల్ అసెంబ్లీలో జరిగిన బాహాబాహీ గురించి సీఎం మమత ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. సంస్థాగతంగా ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది.
Date : 29-03-2022 - 2:50 IST -
Pakistan Crisis : పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. అవిశ్వాసం తీర్మానంపై ఈ నెల 31-ఏప్రిల్ 3వ తేదీ మధ్య జరగనుంది.
Date : 29-03-2022 - 2:23 IST -
President Elections : రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ తర్జనభర్జన
రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Date : 29-03-2022 - 2:13 IST -
Venkaiah Naidu : రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నాడని ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
Date : 29-03-2022 - 12:55 IST -
ఆ మంత్రి వివాదస్పద కామెంట్స్…బీజేపీ నేతలు రామభక్తులు కాదు..రావణాసురుడి భక్తులు..!!
రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Date : 29-03-2022 - 12:48 IST -
Mayawati Clarity: ‘రాష్ట్రపతి’ పదవి ప్రతిపాదనను ఎప్పటికీ అంగీకరించను!
ఏ పార్టీ నుండి రాష్ట్రపతి పదవికి ప్రతిపాదనను అంగీకరించబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు.
Date : 29-03-2022 - 12:34 IST -
Sensational Decision : ఆ సీఎం సంచలన నిర్ణయం..వారానికే 5రోజులే పనిదినాలు..!!
వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేసే సౌలభ్యం. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తుండటం తెలిసిన సంగతే.
Date : 28-03-2022 - 3:09 IST -
Bengal Assembly : బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బెంగాల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఘర్షణకు దిగారు. రాష్ట్రంలోని శాంతి, భద్రతలపై చర్చకు ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళం ఇరు పార్టీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మంజుందార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రతి పక్షనేత నేతు సువెందు అధికారి చేయిచేసుకున్నాడని టీఎంసీ ఎమ్
Date : 28-03-2022 - 1:41 IST -
Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఓ అకతాయి దాడి చేయడం దేవ వ్యాప్తంగా కలకలం రేపింది. భీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం పట్నాలోని తన స్వగ్రామమైన భకిత్యాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నితీ
Date : 28-03-2022 - 10:11 IST