India
-
Another Pandemic : మరో మహమ్మారి తస్మాత్ జాగ్రత్త
'వర్క్ ఫ్రం హోం' పద్దతిని ఏప్రిల్ నుంచి తొలగించాలని మల్లీనేషనల్ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.
Date : 23-02-2022 - 3:40 IST -
Controversy Deaths : మరణాలపై కుట్ర కోణం
రాజకీయాలకు ఏదీ అతీతంగా కాదని నానుడిని కళ్లకు కట్టినట్టు ప్రస్తుతం ఉండే లీడర్లు చూపిస్తున్నారు.
Date : 23-02-2022 - 2:09 IST -
NCPCR: వీధుల్లో నివసిస్తున్న పిల్లలు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..?
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దేశవ్యాప్తంగా 17,914 మంది వీధుల్లో పిల్లలు నివసిస్తున్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వీధుల్లో నివసించే పిల్లల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉందని కమిషన్ పేర్కొంది. సోమవారం సుప్రీంకోర్టులో కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, 17,914 మంది వీధుల్లో నివసిస్తున్నారు. పగటిపూట కానీ రాత్రి సమయంలో మురికివా
Date : 23-02-2022 - 12:24 IST -
UP Elections : యూపీలో ఎన్నికల అంశంగా కనీస మద్దతు ధర
పంటలు ఎంత బాగా పండితే ఆదాయం అంత ఎక్కువగా వస్తుందని పాతకాలం రైతులు ఇప్పటికీ నమ్ముతుంటారు.
Date : 23-02-2022 - 11:04 IST -
UP Assembly Election 2022: యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..!
ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నేపధ్యంలో ఈరోజు అక్కడ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ క్రమంలో నేడు మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్లోని 9 జిల్లాలైన లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో ఈ నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో ద
Date : 23-02-2022 - 10:03 IST -
Ukraine Crisis : ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపు
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలను రష్యా ఆక్రమించింది.
Date : 22-02-2022 - 4:42 IST -
Sonu Sood: సోనూ సూద్ పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..!
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పై పంజాబ్లో కేసు నమోదైంది. ఇండియాలో ఐదు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ఆదివారం పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సోనూ సూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిచారనే కారణంతో, ఆయన పై పంజాబ్లోని మోగాలో కేసు నమోదు అయ్యింది. కరోనాకు ముందు సాదారణ నటుడి
Date : 22-02-2022 - 12:18 IST -
Punjab Elections : అంకెల్లో ఒకటి అక్షరాల్లో మరొకటి..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కచ్చితంగా ఎంత నమోదయిందన్నది ఇంకా చెప్పలేదు.
Date : 22-02-2022 - 10:52 IST -
Hijab Issue : హిజాబ్ వివాదం ముదరకుండా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్
స్కూళ్లు, కాలేజీలకు ఇంతవరకు పరిమితమైన హిజాబ్ వివాదం.. శాంతి భద్రతల సమస్యగా మారకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తయింది.
Date : 22-02-2022 - 10:50 IST -
International Flights: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేత
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Date : 22-02-2022 - 7:35 IST -
Vietnam Crisis : వియత్నంపై చైనా వాణిజ్య వేటు
అమెరికా పక్షాన నిలుస్తోన్న వియత్నాం వాణిజ్యాన్ని నిలిపిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.
Date : 21-02-2022 - 4:40 IST -
VS Dubey : ‘సీఎం’నే జైలుకు పంపిన ఓ అధికారి..!
నిజాయితీగా ఉండే ఒక అధికారి తలచుకుంటే అవినీతిపరుడైన ఏ ముఖ్యమంత్రిని అయినా జైలుకు పంపొచ్చని ఉమ్మడి బీహార్ లో జరిగిన దాణా కుంభకోణం కేసు నిదర్శనంగా నిలుస్తోంది.
Date : 21-02-2022 - 3:52 IST -
Fodder Scam : లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష
దాణా కుంభకోణంలో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష ఖరారు అయింది. జరిమానా కింద 60లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 21-02-2022 - 3:17 IST -
UP Elections : ఆ ఒక్కటి గెలిస్తే అంతా విజయమే.. యూపీలో బీజేపీ వేస్తున్న ఆ లెక్క ఫలించేనా?
ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడో విడతలో కర్హల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ముగియడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Date : 21-02-2022 - 12:09 IST -
Manipur: ఓటర్లే ఎదురు డబ్బులిచ్చి గెలిపిస్తారు.. -మంత్రి
ఎన్నికలంటేనే డబ్బుల వ్యవహారం. సొమ్ము ఇవ్వకుంటే ఓట్లు పడవన్నది అభ్యర్థుల అనుభవసారం.
Date : 21-02-2022 - 12:08 IST -
Fishermen Arrested: భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 31 మంది భారతీయ మత్స్యకారులను పాక్ సముద్ర అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 21-02-2022 - 7:56 IST -
KCR Meets Thackery : ‘ఠాక్రే, శరద్ పవార్’ లతో ‘తెలంగాణ సీఎం’ కీలక భేటీ… ‘కేసీఆర్’ స్కెచ్ అదిరిందిగా..!
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గులాబీ బాస్ తేల్చి చెప్పారు.
Date : 20-02-2022 - 7:17 IST -
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:47 IST -
Punjab Elections 2022: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్.. ఓటర్లు టెంప్ట్ అవుతారా..?
పంజాబ్లో ఫిబ్రవరి 20 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న 117 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలీంగ్ జరుగుతుందని, అక్కడి ఎన్నికల కమీషన్ అధికారులు తెలిపారు. ఇక పంజబ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు ఓటర్ల పై వరాల జల్లులు కురిపించారు. అక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీలతోపాటు బీజేపీ -పంజా
Date : 19-02-2022 - 12:25 IST -
Jharkhand: ఝార్ఖండ్ను షేక్ చేస్తున్న భాషా వివాదం.. అసలు ఏమైంది?
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయల్ చేయకుండానే..
Date : 19-02-2022 - 11:33 IST