India
-
Doctors’ Protest : కేజ్రీ, మోడీ నడుమ డాక్టర్ల సమ్మె
ఆస్పత్రులను బహిష్కరించిన వైద్యల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాతపూర్వకంగా తీసుకెళ్లాడు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్లపై ఉన్నారనే విషయాన్ని ప్రధానికి నివేదించాడు.
Date : 29-12-2021 - 3:52 IST -
Mukesh Ambani: ఆ ముగ్గురికి `ముఖేష్` సామ్రాజ్యం
ఆసియాలో అతిపెద్ద సంస్థగా పేరున్న రిలయెన్స్ యాజమాన్య వారసత్వ ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖేష్ సామ్రాజ్యానికి వారసులుగా ఆకాష్, ఇషా, అనంత్ లు పట్టాభిషిక్తులు కాబోతున్నారు.
Date : 29-12-2021 - 3:34 IST -
Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’
పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు
Date : 29-12-2021 - 12:39 IST -
IT Deadline:ట్విట్టర్ ట్రెండ్ : ఐటీ రిటర్న్ దాఖలు గడువు పొడిగించాలని డిమాండ్
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువు మూడు రోజుల్లో ముగియనుండడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఫైలింగ్ తేదీని పొడిగించే అభ్యర్థనలను పరిశీలిస్తోంది.
Date : 29-12-2021 - 10:08 IST -
Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే
ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.
Date : 28-12-2021 - 11:49 IST -
Oil Seeds : పంజాబ్, హర్యానాల్లో ‘నూనెగింజల’ సాగుపై ఫోకస్
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తోన్న వరి, గోధుమల స్థానంలో నూనె గింజల పంటలను వేయాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), భారతదేశపు ప్రధాన కూరగాయల నూనె ప్రాసెసర్ల సంఘం (SEA) సంయుక్తంగా కోరాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాయి.
Date : 28-12-2021 - 5:07 IST -
Delhi: ఎల్లో అలర్ట్తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ క
Date : 28-12-2021 - 4:58 IST -
Tejaswi Surya : మోడీకి తేజస్వి ‘ఘర్ వాపసీ’ గండి
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన ఘర్ వాపసీ వ్యాఖ్యలు వీడియో వైరల్ అయింది. అంతర్జాతీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. పైగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆ వీడియో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ గ్రహించింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
Date : 28-12-2021 - 3:26 IST -
Corona: అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్’ అభయం!
కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్' పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Date : 28-12-2021 - 2:09 IST -
Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ
ఒమైక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించను
Date : 28-12-2021 - 10:37 IST -
Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ
హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు. ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమ
Date : 28-12-2021 - 10:10 IST -
News GST Rule:కొత్త సంవత్సరంలో కొత్త జీఎస్టీ రూల్స్.. ఈ వస్తువులపై పెరగనున్న ధరలు..?
కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్నులో మార్పులు జరగనున్నాయి. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Date : 27-12-2021 - 8:36 IST -
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా?
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని పలు రాజకీయ వర్గాలు తెలిపాయి.
Date : 27-12-2021 - 5:38 IST -
NV Ramana : ‘సుప్రీం’కు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు
ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులోని 76 మంది న్యాయవాదులు కలిసి చీఫ్ జస్టిస్ కు రాతపూర్వక వినతి పత్రాన్ని అందించారు. తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమని వాళ్లు డిమాండ్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను ఫిర్యాదులో జోడించారు.
Date : 27-12-2021 - 5:03 IST -
Punjab Politics : పంజాబ్ లో సింగ్ తో బీజేపీ కూటమి
మాజీ సీఎం అమరేంద్రసింగ్ పెట్టిన కొత్త పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీతో కలిసి ఎస్ఎడి కూడా పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని కేంద్రం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించాడు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇటీవల అమరేంద్రసింగ్ స్థాపించిన విషయం విదితమే. అలాగే, సుఖ్ దేవ్ సింగ్ ధిండాకు చెందిన ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తుతో పోటీ చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయి
Date : 27-12-2021 - 4:58 IST -
Covid Vaccine : కోవిన్ టీకాలకు పిల్లల నమోదు ఇలా..
టీకాలు వేయించుకోవడానికి ముందుగా CoWIN ప్లాట్ఫారమ్లో పిల్లలు నమోదు చేసుకోవాలి. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించే ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ సైట్ లకి వెళ్లి నమోదు చేసుకోవాలి.
Date : 27-12-2021 - 4:37 IST -
New Year : నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. ?
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి.
Date : 27-12-2021 - 11:00 IST -
Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్లపై రాహుల్ ట్వీట్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
Date : 26-12-2021 - 10:58 IST -
PM Modi: ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది!
దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 25-12-2021 - 10:59 IST -
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Date : 25-12-2021 - 4:20 IST