India
-
కాంగ్రెస్పై ‘మహామృత్యుంజయ’ అస్త్రం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది
Date : 06-01-2022 - 2:04 IST -
Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యద
Date : 06-01-2022 - 12:54 IST -
PM Security Lapse:మోడీ, షాకు పంజాబ్ షాక్
భారత చరిత్రలో ఏ ప్రధానికి జరగని విధంగా మోడీకి పంజాబ్ లో అవమానం జరిగింది. రైతులు అక్కడి ఫ్లైఓవర్ ను నిర్బంధ చేయడంతో 20 నిమిషాలు రోడ్ పైన ఉన్నాడు.
Date : 05-01-2022 - 10:07 IST -
Cryonics: మళ్ళి బ్రతుకుతారని, మృతదేహాలను ఇలా..
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్ తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు. వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు. ఒక్క అమెరికాలోనే 250 మృతదేహాలను భద్రపర
Date : 05-01-2022 - 5:01 IST -
Reliance : రిలయెన్స్ ‘3సూపర్ స్టార్’ వ్యాపారాలు
ముగ్గురు సూపర్ స్టార్ల చేతిల్లోకి రిలయెన్స్ ఇండస్ట్రీస్ వెళ్లబోతుంది. ముఖేష్ అంబానీ 217 మిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని మూడు సూపర్ స్టార్ వ్యాపారాల ఆవిర్భావం ద్వారా ఆ ముగ్గురు మరింత విస్తరిస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి వీలునామా లేకుండా తండ్రి మరణం తరువాత సోదరుడు అనిల్ అంబానీతో అప్పట్లో ఆస్తి వివాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.
Date : 05-01-2022 - 4:09 IST -
PM’s Security Lapse: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్ పై ‘మోడీ’ స్ట్రక్!
ఆయనో దేశ ప్రధాని.. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా భారీ పోలీస్ భద్రత, వ్యక్తిగత సెక్యూరిటీ అండగా ఉంటుంది. క్షణ క్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిఘా వేస్తుంది.
Date : 05-01-2022 - 3:48 IST -
Bipin Rawat : ‘బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదం అందుకే.!
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ దాదాపుగా ముగిసింది. ఆకస్మాత్తుగా వచ్చిన మేఘాల కారణంగా ప్రమాదం జరిగిందని, సాంకేతికలోపం ఎక్కడా లేదని రక్షణ వర్గాల సమాచారం. ఎలాంటి విధ్వంస ప్రయత్నం జరగలేదని ఆ వర్గాల అభిప్రాయం.
Date : 05-01-2022 - 3:19 IST -
Meghalaya : సత్యపాల్ పై `బర్తరఫ్` డిమాండ్
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను వదిలించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Date : 05-01-2022 - 3:18 IST -
Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!
అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం
Date : 05-01-2022 - 2:47 IST -
Rahul Gandhi : సభలు, ర్యాలీలకు ‘రాహుల్’ నో
కోవిడ్ మూడో వేవ్ తరుముకొస్తోంది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ర్యాలీలు, బహిరంగ సభలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్ ఆనాడు రెండో వేవ్ కారణంగా ర్యాలీలు, బహిరంగ సభలకు దూరంగా ఉన్నాడు.
Date : 05-01-2022 - 2:28 IST -
Modi Vs RSS : సంఘ్ తో ‘మోడీ’ సంఘర్షణ?
ప్రధాని మోడీకి, సంఘ్ పరివార్ మధ్య గ్యాప్ పెరుగుతోందా? అందుకు హరిద్వార్ `ధరం సంసద్` నిదర్శనంగా నిలుస్తుందా? అంటే ఔనంటున్నారు సామాజికవేత్తలు. యతి నర్సింహానంద్ ఆధ్వర్యంలో నిర్వహించే హరిద్వార్ ‘ధరం సంసద్’ నిర్వహిస్తున్నారు.
Date : 04-01-2022 - 4:52 IST -
Jio : రూపీ బాండ్ విక్రయానికి జియో రెడీ
బ్యాంకింగ్ రంగాన్ని ఆర్బీఐ సంస్కరిస్తోంది. పెద్ద ఎత్తున బ్యాంకులు విలీనం జరుగుతున్నాయి. ఫలితంగా అదనపు లిక్విడిటీ తగ్గుముఖం పట్టింది. ఆ క్రమంలో రుణ మార్కెట్ లోకి రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వస్తోంది. రూపాయి బాండ్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. దే
Date : 04-01-2022 - 4:51 IST -
Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి
కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వ
Date : 04-01-2022 - 12:43 IST -
Indian Army: ఈ నెల 15న యూనిఫాం మార్పు
భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎ్ఫటీ) ఈ యూనిఫామ్ను డిజైన్ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్
Date : 04-01-2022 - 10:43 IST -
UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసోసియేషన్ ఆఫ
Date : 03-01-2022 - 3:52 IST -
Lakhimpur-Kheri: ఘటనపై సిట్ నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో సిట్ 5000 పేజీల ఛార్జ్షీట్ను సోమవారం లఖింపుర్ ఖేరీలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోల
Date : 03-01-2022 - 2:50 IST -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇదే..
డిసెంబరు 8న తమిళనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’ నిర్వహించగా.. ఈ రోజు ఆ కమిటీ నివేదికను సమర్పించింది. హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆ
Date : 03-01-2022 - 1:35 IST -
Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Date : 03-01-2022 - 7:11 IST -
Covid Situation:ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక సమావేశం
దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక సమావేశం నిర్వహించారు.
Date : 02-01-2022 - 11:23 IST -
Supreme Court:ఓమిక్రాన్ ఎఫెక్ట్.. సుప్రీంలో రెండు వారాల పాటు వర్చువల్ లోనే విచారణ
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది.
Date : 02-01-2022 - 11:18 IST