Andhra Pradesh
-
AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
Date : 11-07-2022 - 12:18 IST -
AP CM Jagan : జులై 13న వైజాగ్లో పర్యటించనున్న సీఎం జగన్.. వాహనమిత్ర చెక్కుల పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Date : 11-07-2022 - 10:25 IST -
Bhadrachalam : ఉప్పొంగుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నదికి సోమవారం ఉదయం 7.30 గంటలకు వరద 49.40 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Date : 11-07-2022 - 10:16 IST -
Pawan Kalyan: కేశసంపదను పీక్కోవద్దమ్మా…ఉన్నదంతా ఊడిపోతుంది-పవన్
జనసేనపార్టీ ఆధ్వర్యంలో రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. జనవాణి-జనసేన భరోసా పేరుతో ఆర్జీలను స్వీకరించారు.
Date : 10-07-2022 - 9:31 IST -
Amarnath Yatra : 84 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఇదరు మిస్సింగ్..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు
Date : 10-07-2022 - 3:38 IST -
Liquor Bottles : కర్నూల్ లో అక్రమ మద్యం సీసాల ధ్వంసం.. వాటి విలువ ఎంతంటే..?
కర్నూలు జిల్లాలో మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. 2021-2022 సంవత్సరంలో నమోదైన 593 కేసుల్లో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో శనివారం కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు.
Date : 10-07-2022 - 12:34 IST -
Heavy Rains : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. 25 గేట్లను ఎత్తివేత
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది.
Date : 10-07-2022 - 12:16 IST -
RRR : ఎమ్మెల్యేలకు ప్లీనరీ టాక్స్ : వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు
గుంటూరులో ముగిసిన వైసీపీ ప్లీనరీ వలన పార్టీకి ప్రత్యేకంగా వచ్చిన ఖర్చులేకపోగా లాభం వచ్చిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లెక్కించారు.
Date : 09-07-2022 - 6:00 IST -
YSRCP Plenary 2022 : ముగిసిన వైసీపీ ప్లీనరీ, మీడియాపై తీర్మానం హైలెట్!
రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.
Date : 09-07-2022 - 4:15 IST -
YSRCP Plenary: ఎన్నికలకు సిద్ధం కండి: వైసీపీ శాశ్వత చీఫ్ జగన్
ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ కు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Date : 09-07-2022 - 4:03 IST -
Chandrababu On Jagan: జగన్ ది ‘యూజ్ అండ్ త్రో’ విధానం
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.
Date : 09-07-2022 - 3:51 IST -
2 killed : విజయనగరంలో విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కుమరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 09-07-2022 - 1:09 IST -
Nadu Nedu : `నాడు-నేడు`లో జగన్మాయ!
కొండ నాలుక్కు మందుస్తే ఉన్న నాలుక పోయిందని సామెత. ఏపీలోని నాడు-నేడు ప్రోగ్రామ్ ఇంచుమించు ఆ సామెతలా ఉంది.
Date : 09-07-2022 - 1:00 IST -
Chandrababu : ఒంటరి పోరాటం దిశగా చంద్రబాబు!
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు వేసే అడుగుల్ని చివరి నిమిషం వరకు అర్థం చేసుకోవడం కష్టం.
Date : 09-07-2022 - 7:00 IST -
Atchannaidu: వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.
Date : 08-07-2022 - 6:21 IST -
YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
Date : 08-07-2022 - 3:16 IST -
YSRCP Plenary 2022 : మంత్రి రోజాకు ప్లీనరీలో చురకలు
మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు.
Date : 08-07-2022 - 2:39 IST -
YSRCP Plenary 2022 : వైసీపీ జీవితకాల అధ్యక్షుడుగా జగన్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్లీనరీ ఎన్నుకుంది.
Date : 08-07-2022 - 2:32 IST -
YS Vijayamma Resigns : ప్లీనరీ వేదికగా అమ్మ రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
Date : 08-07-2022 - 1:38 IST -
YSRCP : ప్లీనరీ వేదికగా వైసీపీకి విజయమ్మ రాజీనామా
వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పదవితో పాటు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికపై ఆమె ప్రసంగించారు. ఆ సమయంలోనే ఆమె తన రాజీనామాను ప్రకటించారు. తన కుమారుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని.. ఇక్కడ అధికారంలోకి పార్టీని తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. అదేవ
Date : 08-07-2022 - 1:11 IST