Andhra Pradesh
-
TTD : అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమం
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడ
Date : 06-06-2022 - 8:56 IST -
Kollu Ravindra : బీసీలమా బానిసలమా ..? జగన్ సర్కార్ పై మాజీ మంత్రి కొల్లు ఫైర్
జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడు మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళే హక్కు తమకు లేదా ? అని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో బీసీ నేత జల్లయ్య హత్యతో రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులను పరామర్శకు వెళుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు ప్రయత్నించడ
Date : 06-06-2022 - 3:52 IST -
YCP Corporator : బెజవాడలో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భర్త దాడి..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల అరచకాలు బయటపడుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చే
Date : 06-06-2022 - 3:34 IST -
TDP Janasena Alliance : వార్ వన్ సైడ్..పొత్తు తూచ్!
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉన్నప్పటికీ పొత్తుల పేరుతో పార్టీలను లైవ్ లో ఉంచుకునే ప్రయత్నం జరుగుతోంది.
Date : 06-06-2022 - 2:06 IST -
Pawan Kalyan: టీడీపీతో పొత్తుకు సిద్ధమే.. ఈసారి వాళ్లే ఒక మెట్టు దిగాలి : పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ లా ఉండకూడదని , టీడీపీ కూడా ఒక మెట్టు దిగి రావాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొన్ని మెట్లు దిగామని ఆయన గుర్తుచేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలల
Date : 06-06-2022 - 1:35 IST -
KA Paul, Pawan Kalyan : పొలిటికల్ `కొసరు` సింహాలు!
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ వాలకం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
Date : 06-06-2022 - 1:01 IST -
1Oth Results : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్లోని టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన SSC పరీక్షలు మే 9న ముగిశాయి. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 414,281 మంది 67.72 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,02,821 మంది బాలురు, 2,99,088 మంది బాలికలు ఉన్నారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం
Date : 06-06-2022 - 12:58 IST -
AP Tiger : ఏపీలో తిరుగుతున్న పెద్ద పులికి మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా ఈ నిబంధనలు తప్పవు!
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పెద్దపులి ఇంకా తిరుగుతోంది. వచ్చి రెండు వారాలైనా సరే.. ఇక్కడి నుంచి వెళ్లలేదు.
Date : 06-06-2022 - 12:45 IST -
Nadda AP Tour: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నడ్డా పర్యటన!
ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలతో పాటు,
Date : 06-06-2022 - 11:39 IST -
10th Results: మధ్యాహ్నం 12గంటలకు ఏపీ టెన్త్ రిజల్ట్స్.. విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి.10th
Date : 05-06-2022 - 4:24 IST -
APSRTC : ఐడియా ఆర్టీసీని మార్చేసింది!
ఐడియా ఆ బస్సుల రూపు రేఖలనే మార్చేసింది. పాత బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్ లుగా మారిపోయాయి..
Date : 04-06-2022 - 12:00 IST -
Chandrababu: ‘అచ్యుతాపురం’ గ్యాస్ లీక్ ఘటనపై బాబు పైర్!
విశాఖపట్నం జిల్లాలో గ్యాస్ లీకేజీలో 200 మంది కార్మికులు అస్వస్థతకు గురికావడంపై ఎన్ చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 04-06-2022 - 11:41 IST -
CM Jagan : ఢిల్లీ నుంచి తాడేపల్లికి చేరిన జగన్
ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారని అధికారికంగా చెబుతున్నారు.
Date : 03-06-2022 - 4:23 IST -
Amaravati Farmers : అమరావతి రైతులూ ప్లీజ్.!
హైకోర్టు తీర్పు మేరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అమరావతి రైతులను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది.
Date : 03-06-2022 - 4:21 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు.. 13న విచారణకు హాజరు కావాలంటూ పిలుపు!
తాజాగా ఈడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ తాజాగా గురువారం రోజున ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి జూన్ 13వ తేదీన హాజరు కావాలి అని నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశం వెలుపల ఉన్న విషయం తెలిసిందే. దేశం వెలుపల ఉన్నందువల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కి హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరారు రాహుల్ గాంధీ. తాజాగా ఈ
Date : 03-06-2022 - 3:04 IST -
Chandrababu Naidu: ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ ఉండదు-చంద్రబాబు ఫైర్..!!
ఏపీ సర్కార్ పై ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Date : 03-06-2022 - 1:11 IST -
TDP Janasena : పొత్తుపై `మహా`ఎత్తుగడ
రాజకీయాల్లో ఆరితేరిన లీడర్ నారా చంద్రబాబునాయుడు.
Date : 03-06-2022 - 12:51 IST -
Ticket Rates: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్?
ఏపీ సర్కార్ తాజాగా సినిమా టిక్కెట్ల అమ్మకాల పై కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలపై గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అయితే ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా ఏపిఎఫ్డిసి కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. అన్ని థియేటర్లు ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి అని మార్గదర్శకాల్లో వెల్లడించింది ఏపీ ప్రభ
Date : 03-06-2022 - 11:43 IST -
Janasena: ఆత్మకూరు ఉప ఎన్నికకు జనసేన దూరం.. పోటీకి సిద్దమైన బీజేపీ
బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికి ఇరు పార్టీల మధ్య నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.
Date : 03-06-2022 - 10:34 IST -
CM Jagan Meets PM: మోదీతో జగన్ భేటీ…45నిమిషాల పాటు సాగిన సమావేశం..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం ఢిల్లీ వెళ్లారు జగన్.
Date : 02-06-2022 - 7:45 IST