Andhra Pradesh
-
Peddireddy vs Chandrababu : రుషికొండ మైనింగ్ ఆరోపణలపై చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి
అక్రమ మైనింగ్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.
Date : 14-07-2022 - 2:04 IST -
AP Rains : గోదావరి `ఉప్పెన` హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటి మట్టాలు గోదావరి నదికి వరద ఉప్పెనను సూచిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హెచ్చరించింది
Date : 14-07-2022 - 1:04 IST -
Election Surveys : సర్వేల రచ్చలో `ప్రజానాడి`
సర్వేలతో రాజకీయ పార్టీలు గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయింది. వాటి ద్వారా ప్రజల మూడ్ ను మార్చడానికి చేసే కుయుక్తులు ఎన్నో.
Date : 14-07-2022 - 1:00 IST -
Amaravathi : ఇవాళ జగన్కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Date : 14-07-2022 - 10:26 IST -
Rains In AP : ఏపీలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం – ఐఎండీ
అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో
Date : 14-07-2022 - 9:47 IST -
AP Politics: టీడీపీ, బీజేపీ ‘అలయ్ భలయ్’
ప్రత్యేక హోదా, ఇతర రాజకీయాల కారణంగా టీడీపీ బీజేపీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Date : 13-07-2022 - 3:14 IST -
RK Roja’s Daughter: రోజా కూతురికి అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షు మాలిక కు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Date : 13-07-2022 - 2:52 IST -
TTD Hundi : నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు
తిరుమలలో 31 కంపార్ట్మెంట్లతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Date : 13-07-2022 - 12:42 IST -
Agriculture Crops : ఏపీలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. ఆ నాలుగు జిల్లాల్లో..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో 3,101 ఎకరాలకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయి.
Date : 13-07-2022 - 7:38 IST -
Chandrababu Oath : చంద్రబాబు `శపథం`కు సడలింపు
`ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ చంద్రబాబు చేసిన శపథం సడలిపోయే అవకాశం కనిపిస్తోంది.
Date : 12-07-2022 - 8:00 IST -
Dhavaleswaram Barrage : గోదావరికి పోటెత్తున్న వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి: రాష్ట్రంలోని ఎగువ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Date : 12-07-2022 - 4:43 IST -
Draupadi Murmu In AP : సీఎం జగన్ని కలిసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి...
Date : 12-07-2022 - 4:31 IST -
Chandrababu Naidu : హైటెక్ -హ్యుమానిటీ, అన్నమో చంద్రబాబు!
హైటెక్ సీఎంగా చంద్రబాబుకు చెరగని ముద్ర ఉంది. అదే తరహాలో రూ. 5లకే అన్నం పెట్టిన మానవీయ సీఎంగా పేరుంది.
Date : 12-07-2022 - 4:00 IST -
Janasena : మరో కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్న జనసేన.. ఈ సారి..?
#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జనసేన మరో కార్యక్రమం చేపట్టనుంది. ఈ హ్యాష్ట్యాగ్తో జన సేన ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు డిజిట్ క్యాంపెయిన్ మొదటలు పెట్టనుంది.
Date : 12-07-2022 - 3:17 IST -
CM Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష!
రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు.
Date : 12-07-2022 - 1:31 IST -
APSRTC: సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది.
Date : 12-07-2022 - 1:20 IST -
CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు.
Date : 12-07-2022 - 11:27 IST -
TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం – టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-07-2022 - 9:22 IST -
President Elections : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి టీడీపీ జై
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు ఏపీలోని అధికార, ప్రతిపక్షం మద్ధతు లభించింది. ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా టీడీపీ ఆమెకు మద్ధతు ప్రకటించింది
Date : 11-07-2022 - 4:14 IST -
Chandrababu Naidu: బాబు శాశ్వత అధ్యక్షుడు అయ్యేనా!
వైఎస్ఆర్సీపీకి జీవితాంతం అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకొని వైఎస్ జగన్ సంచలనం రేపారు.
Date : 11-07-2022 - 3:28 IST