Andhra Pradesh
-
Chandrababu Naidu: ఏపీలో బందిపోటు రాజ్యం: చంద్రబాబు
ఏపీలో బందిపోటు రాజ్యం నడుస్తుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.
Date : 20-09-2022 - 9:53 IST -
Minister Roja : డేరా బాబాగా చంద్రబాబును పోల్చిన రోజా
డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య అసెంబ్లీలో కంటే బయట పరస్పరం రాజకీయదాడి వేడిక్కెంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర నివేదిక బూటకమని టీడీపీ చెబుతోంది.
Date : 20-09-2022 - 3:48 IST -
AP Assembly : జగన్ సర్కార్ `డేటా చోరీ`పై టీడీపీ అటాక్
అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పెగాసిస్ మధ్యంతర నివేదికపై టీడీపీ రివర్స్ అటాక్ చేసింది
Date : 20-09-2022 - 3:42 IST -
AP Assembly : ఓటర్ల డేటా చోరీపై ఏపీ అసెంబ్లీలో రచ్చ
గత ప్రభుత్వ హయాంలోనే డేటా చోరీ జరిగిందని పెగాసస్ స్పైవేర్ కేసుపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధృవీకరించారు
Date : 20-09-2022 - 3:11 IST -
KCR Master Plan: ఏపీలో `కేసీఆర్` మహాకూటమి?
ఏపీపై రాజకీయ దండయాత్రకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆ మేరకు పలు కోణాల నుంచి ప్రశాంత్ కిషోర్ ద్వారా సర్వేలను అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.
Date : 20-09-2022 - 2:16 IST -
AP Politics : సర్వేలతో జనసేన మైండ్ గేమ్
జనసేన పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ గ్రహించింది. అందుకే, ఇటీవల పొత్తులపై మౌనంగా ఉండడమే కాదు, జనసేన గురించి ఏ మాత్రం ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నారు.
Date : 20-09-2022 - 12:44 IST -
Chandrababu Naidu : చంద్రబాబు చాణక్యానికి ఛాలెంజ్
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు మునుపెన్నడూలేని సవాల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది.
Date : 20-09-2022 - 12:29 IST -
TTD : తిరుమలలో కొనసాగుతున్న రద్ధీ.. రేపు శ్రీవారి నవంబర్ నెల టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లు భక్తులతో..
Date : 20-09-2022 - 8:49 IST -
Data Theft Issue: చంద్రబాబు హయాంలో డేటా చోరీపై స్పీకర్కు నివేదిక…నేడు అసెంబ్లీలో చర్చ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై శాసనసభకు హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది.
Date : 20-09-2022 - 8:32 IST -
APSRTC Special Buses : దసరాకి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా రద్ధీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది..
Date : 19-09-2022 - 9:57 IST -
Polavaram : పోలవరం పాపం బాబుదేనన్న జగన్
గోదావరి నది మీదుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు.
Date : 19-09-2022 - 5:14 IST -
TDP Vs YSRCP : ఏపీ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తం, ఎద్దుల బండిలాగి టీడీపీ నేతల నిరసన
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.
Date : 19-09-2022 - 5:11 IST -
AP Assembly : మూడో రోజూ టీడీపీ సభ్యుల బహిష్కరణ
`జగన్ రైతులు ద్రోహి, చంద్రబాబు 420` నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పరస్పరం టీడీపీ, వైసీపీ నినాదాలతో సభ అదుపుతప్పింది.
Date : 19-09-2022 - 4:14 IST -
Viveka murder case: వివేకా హత్య కేసులో ‘ఏపీ సర్కార్, CBI’కి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని..
Date : 19-09-2022 - 3:01 IST -
YSRCP : డేంజర్ జోన్ లో 40 మంది ఎమ్మెల్యేలు, టిక్కెట్ లేనట్టే!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు `టిక్కెట్ ఫర్ రేటింగ్` సూత్రాన్ని వినిపిస్తున్నారు.
Date : 19-09-2022 - 2:57 IST -
YS Jagan : ఆ రెండు అంశాలు జగన్ కు ఇబ్బందే!
''ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది''
Date : 19-09-2022 - 12:57 IST -
Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది...
Date : 19-09-2022 - 9:28 IST -
Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ
రాజకీయాల్లో ఎపుడూ నిబ్బరం పనికిరాదు. అలాగే ఎదుటి వారిని తేలికగా చూస్తూ తమ ఆట వదిలేయడమూ మంచింది కాదు.
Date : 19-09-2022 - 8:23 IST -
Andhra BJP: ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
Date : 18-09-2022 - 7:00 IST -
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Date : 18-09-2022 - 5:00 IST