HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Jagan Misused Power For Ysrcp Plenary Atchannaidu

Atchannaidu: వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.

  • Author : Balu J Date : 08-07-2022 - 6:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న రెండు రోజుల వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి అనుకూలంగా జగన్ మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి బస్సులు అద్దెకు ఇవ్వడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ వ్యవధిలోనే మూడుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలను సీఎం పెంచారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీని డ్రామా గ్యాలరీగా అభివర్ణించిన అచ్చెన్నాయుడుటీడీపీ మహానాడుకు ప్రైవేట్ వాహనాలు అద్దెకు ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ యజమానులను బెదిరిస్తోందని మండిపడ్డారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ)కి సెలవులు ప్రకటించడంతోపాటు పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ప్లీనరీకి తీసుకెళ్లేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా వినియోగించడాన్ని టీడీపీ అధినేత ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్లీనరీ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్రంగా పట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Atchannaidu
  • hard comments
  • YCP plenary

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

    Latest News

    • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

    • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

    • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

    • ధూమపాన ప్రియులకు షాక్..

    • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd