Andhra Pradesh
-
AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తర్వుల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1 నాటికి అవసరమైన శిక్షను అనుభవించి సత్ప్రవర్తనతో ప్రవర్తించిన ఖైదీలను షరతులతో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ఖైదీల మిగిలిన శిక్షను ప్రభుత్వం మాఫీ చేయనుంది. అయితే, ఇది పూర్తిగా ఒక పునరావాస విధానంగా తీసుకోవాలని, ఖైదీలు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 06:28 PM, Wed - 18 June 25 -
Jagan Tour : జగన్ ఖాతాలో ఇద్దరు బలి
Jagan Tour : పోలీసులు వంద మందికే అనుమతి ఉందని హెచ్చరికలు చేసినప్పటికీ, వందలాది వాహనాలతో, వేలాది కార్యకర్తలతో భారీ బలప్రదర్శన చేసిన జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Published Date - 05:59 PM, Wed - 18 June 25 -
Sattenapalle : బారికేడ్లను నెట్టివేస్తూ పోలీసులతో గొడవకు దిగిన అంబటి
Sattenapalle : ఇటీవల వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా అంబటి రాంబాబు పోలీసులపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను వ్యతిరేకించే ఈ తరహా ప్రవర్తనపై సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 04:30 PM, Wed - 18 June 25 -
Nara Lokesh : అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ..రాష్ట్ర అంశాలపై కీలక చర్చలు
నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో పరిపాలనా స్థాయి చర్చల కోసం కేంద్ర నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల అవసరం, కేంద్ర సహకారం వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
Published Date - 03:35 PM, Wed - 18 June 25 -
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Published Date - 03:19 PM, Wed - 18 June 25 -
YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 03:04 PM, Wed - 18 June 25 -
YS Jagan : వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి.. జగన్ కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు మృతి
YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్లో విషాదం చోటుచేసుకుంది.
Published Date - 02:18 PM, Wed - 18 June 25 -
Maoists : మావోయిస్టుల మరో ఎదురు దెబ్బ .. ముగ్గురు కీలక నేతలు హతం
Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Published Date - 12:37 PM, Wed - 18 June 25 -
Bayya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ యాదవ్.. ఇన్ని రోజులు ఎక్కడా..?
Bayya Sunny Yadav : ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) మరోసారి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్కు బైక్పై వెళ్లిన విషయం తెలిసిందే.
Published Date - 12:04 PM, Wed - 18 June 25 -
Nara Lokesh : ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఈ క్రమంలోనే ఈ ఉదయం నారా లోకేశ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
Published Date - 11:28 AM, Wed - 18 June 25 -
AP DSC : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు కీ విడుదల
AP DSC : డీఎస్సీ-2025 పరీక్షల అభ్యర్థులకు కీలకమైన సమాచారం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీకి సంబంధించిన ప్రాథమిక కీ(Initial Key), రెస్పాన్స్ షీట్లను (Response Sheets) ఈ రోజు (బుధవారం) అధికారికంగా విడుదల చేయనుంది.
Published Date - 10:41 AM, Wed - 18 June 25 -
Renigunta Airport : రేణిగుంట ఎయిర్పోర్ట్కు శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదన
Renigunta Airport : తిరుమల పవిత్రతకు అనుగుణంగా విమానాశ్రయానికి ఆధ్యాత్మికతను చేర్చాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఈ తీర్మానం చేసినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు.
Published Date - 10:29 PM, Tue - 17 June 25 -
Fibernet : ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ఏపీ ప్రభుత్వం
Fibernet : ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పురోగమిస్తున్న టెక్నాలజీ సేవల మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు
Published Date - 10:21 PM, Tue - 17 June 25 -
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
Nara Lokesh : ప్రధానంగా కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన విషయాలను చర్చించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు సాధించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
Published Date - 09:45 PM, Tue - 17 June 25 -
Kuppam : శిరీషను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం చంద్రబాబు
Kuppam : ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు, ముగ్గురు పిల్లల చదువుకు పూర్తి హామీ ఇచ్చారు.
Published Date - 09:37 PM, Tue - 17 June 25 -
TTD : రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Published Date - 05:43 PM, Tue - 17 June 25 -
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:46 PM, Tue - 17 June 25 -
AP : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్
బదిలీలకు సంబంధించి తొలుత 16 నుంచి 18వ తేదీ వరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి ఎక్కడి పోస్టులో, ఎంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడో వివరాలను సేకరించనున్నారు.
Published Date - 02:42 PM, Tue - 17 June 25 -
Liquor Scam : కానిస్టేబుల్ ను వేధించిన సీఐడీ సిట్ అధికారులు..?
Liquor Scam : ఈ స్కాంలో సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. అయితే ఈ విచారణలో ఓ కానిస్టేబుల్ను అన్యాయంగా వేధించినట్టు ఆరోపణలు రావడం సంచలనం రేవుతుంది
Published Date - 12:54 PM, Tue - 17 June 25 -
Chandrababu : కుప్పంలో మహిళ పై దాడి ..సీఎం ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు.
Published Date - 10:28 AM, Tue - 17 June 25