Andhra Pradesh
-
Jagan Nellore Tour : నెల్లూరు జిల్లాలో పర్యటనకు సిద్ధం అంటున్న జగన్
Jagan Nellore Tour : జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్తలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు సమన్వయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం
Date : 29-07-2025 - 4:05 IST -
AP News : ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా..
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫలితాలను రద్దు చేసి వాయిదా వేసినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారికంగా వెల్లడించారు.
Date : 29-07-2025 - 1:34 IST -
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత.. నిండుకుండలా నాగార్జునసాగర్
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ఫ్లో ప్రస్తుతం రెండు లక్షల నలబై ఎనిమిదివందల తొమ్మిది (2,48,900) క్యూసెక్కులుగా నమోదైంది.
Date : 29-07-2025 - 12:25 IST -
Physical Harassment : 9వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. గర్భం దాల్చిన మైనర్ బాలిక..
Physical Harassment : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పి, భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్, మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.
Date : 29-07-2025 - 12:06 IST -
Singapore Tour : గూగుల్తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా డేటా సెంటర్తో పాటు చిప్ డిజైన్ కేంద్రం ఏర్పాటుతో ఏపీలో ఉన్న మానవ వనరులు, విద్యా సామర్థ్యాలను మెరుగ్గా వినియోగించుకునే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే ఏపీలో పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదనపై సంస్థ దృష్టిని ఆకర్షించారు.
Date : 29-07-2025 - 11:30 IST -
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది.
Date : 29-07-2025 - 9:59 IST -
Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్లు
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Date : 29-07-2025 - 9:28 IST -
CM Chandrababu : సింగపూర్లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!
ముఖ్యంగా ఉదయం యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
Date : 29-07-2025 - 9:10 IST -
CBN Singapore Tour : మా వద్ద అవినీతి ఉండదు..ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు – చంద్రబాబు
CBN Singapore Tour : "సింగపూర్లో అవినీతి అనే పదమే ఉండదు. ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు. అర్హత, న్యాయతతో దేశాన్ని అభివృద్ధి చేసిన ఉదాహరణ ఇది" అంటూ చంద్రబాబు అన్నారు
Date : 28-07-2025 - 8:55 IST -
Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం
Banakacharla Project : ఈ ప్రాజెక్టుపై పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్రం పేర్కొంది
Date : 28-07-2025 - 8:37 IST -
AP Liquor Scam : ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి షాక్
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ విషయంలో వెనుకడుగు పడింది.
Date : 28-07-2025 - 8:01 IST -
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Date : 28-07-2025 - 7:09 IST -
CM Chandrababu : సింగపూర్ టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు.
Date : 28-07-2025 - 3:51 IST -
Lokesh : తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో లోకేశ్ భేటీ..రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్ సింగపూర్లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Date : 28-07-2025 - 1:30 IST -
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, ఔట్ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా ఉంది. ఇక వరద ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను అధికారులు ఎత్తారు.
Date : 28-07-2025 - 1:25 IST -
AP MEGA DSC 2025 Final Key : ఏపీ డీఎస్సీ ఫైనల్ కీ ..?
AP MEGA DSC 2025 Final Key : జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా DSC పరీక్షలకు 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ ఫైనల్ కీ రేపు (జులై 29న ) విడుదలయ్యే అవకాశముంది.
Date : 28-07-2025 - 1:18 IST -
Lulu Malls : ఆంధ్రప్రదేశ్కు లులుమాల్ .. విశాఖపట్నం, విజయవాడలో భారీ మాల్స్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
లులు గ్రూప్ మొదటి మాల్ను విశాఖపట్నంలో నిర్మించనుంది. బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలో 13.74 ఎకరాల విలువైన భూమిని సంస్థకు 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (APIIIC) ద్వారా ఈ కేటాయింపు జరిగింది.
Date : 28-07-2025 - 12:06 IST -
Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సింగపూర్కు రికార్డులు సరిచేయడమే నా ప్రథమ ఉద్దేశం.
Date : 28-07-2025 - 10:48 IST -
Annadatha Sukhibhava : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ జమ
Annadatha Sukhibhava : రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్కు మద్దతుగా ముందస్తుగా నిధుల విడుదల చేయడం
Date : 28-07-2025 - 9:24 IST -
Flight Services : సింగపూర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు – చంద్రబాబు
Flight Services : సింగపూర్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు (Flight Services) ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు
Date : 28-07-2025 - 7:24 IST