Andhra Pradesh
-
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Date : 04-08-2025 - 6:44 IST -
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 5:30 IST -
AP Weather : కోస్తా-రాయలసీమలో వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుదల.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP Weather : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి తన అనిశ్చిత స్వభావాన్ని చూపిస్తోంది. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
Date : 04-08-2025 - 9:38 IST -
APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
Date : 04-08-2025 - 9:31 IST -
AP liquor Scam : లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు.. ప్రజల రక్త మాంసాలు
AP liquor Scam : వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు చేస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థను ఏది ముట్టకుండా నగదు లాండరింగ్కు పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకం, అనైతికం. ఇప్పుడవి బయటకు వస్తున్నప్పటికీ, కోర్టుల్లో ఏడుపులు, మీడియా ముందు బెదిరింపులు చేయడం ఈ నేతల నయవంచక ధోరణిని వివరిస్తోంది
Date : 03-08-2025 - 5:22 IST -
Granite Quarry Accident : సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
Granite Quarry Accident : ఆదివారం ఉదయం క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై భారీ రాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
Date : 03-08-2025 - 4:43 IST -
Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’
Duvvada Srinivas : గతంలో ఆయన రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నాయి
Date : 03-08-2025 - 4:00 IST -
Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.
Date : 03-08-2025 - 2:51 IST -
Kodali Nani: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
Kodali Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు సమస్యగా మారాయి.
Date : 03-08-2025 - 2:42 IST -
Vizag Land Prices : వైజాగ్ భూముల ధరల పై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
Vizag Land Prices : ఇటీవల ఐటీ కంపెనీల పేరుతో భూములు అతి తక్కువ ధరలకు ఇవ్వబోతున్నారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Bharath ) తీవ్ర స్థాయిలో స్పందించారు.
Date : 03-08-2025 - 2:00 IST -
TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఇది పవిత్రోత్సవాల ప్రాధమిక భాగం కాగా, తద్వారా త్రిదినోత్సవాలకు శుభారంభం ఏర్పడుతుంది. పవిత్రోత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే, సంవత్సరమంతా ఆలయంలో జరిగే వివిధ రకాల ఆర్చనలు, సేవలు, ఉత్సవాల్లో యాత్రికుల నుంచి, ఆలయ సిబ్బంది నుంచి అనుకోకుండా జరిగే చిన్న చిన్న దోషాలను నివారించేందుకు ఇది ఒక ఆత్మశుద్ధి ఉత్సవంగా భావించబడుతుంది.
Date : 03-08-2025 - 12:36 IST -
Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
Illegal Mining Mafia : మట్టి మాఫియా పుష్కర కాలువ కోసం తవ్విన మట్టిని కాకుండా, మొత్తం కాలువ పునాదులనే తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు
Date : 03-08-2025 - 12:14 IST -
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Date : 03-08-2025 - 11:16 IST -
Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!
Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు
Date : 03-08-2025 - 10:19 IST -
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Date : 03-08-2025 - 9:49 IST -
AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్..ఫలితాలు ఎప్పుడంటే..?
విద్యాశాఖ తాజా నిర్ణయం ప్రకారం, డీఎస్సీ 2024 ఫలితాలను ఆగస్ట్ 15వ తేదీ లోగా విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి వచ్చిన కాంప్లెక్స్ డేటాను సమీకరించి, విద్యార్థుల ప్రదర్శనకు అనుగుణంగా మార్కులను స్థిరీకరించనున్నారు.
Date : 03-08-2025 - 9:26 IST -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో తిరుగులేని సాక్ష్యాలు.. గుట్టలుగా డబ్బుల కట్టలు, వీడియో వైరల్!
ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సిట్ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల సెల్ ఫోన్లలో గతంలో డిలీట్ చేయబడిన ఎన్క్రిప్టెడ్ వీడియోలను కూడా తిరిగి పొందినట్లు తెలుస్తోంది.
Date : 02-08-2025 - 11:25 IST -
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Date : 02-08-2025 - 1:10 IST -
YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Date : 02-08-2025 - 11:19 IST -
Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Date : 02-08-2025 - 10:24 IST