Andhra Pradesh
-
Anganwadi Workers: ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం..!
జీతాల పెంపుకై అంగన్వాడీలు (Anganwadi Workers) చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Date : 23-01-2024 - 9:23 IST -
Harsha Kumar : ఏపీ కాంగ్రెస్లో షర్మిల ఎఫెక్ట్.. టీడీపీలోకి హర్షకుమార్ ?
Harsha Kumar : సడెన్గా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టడంపై కొందరు పార్టీ లీడర్లు ఆగ్రహంతో ఉన్నారు.
Date : 23-01-2024 - 8:51 IST -
YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేతలు పెరుగుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు
Date : 23-01-2024 - 8:16 IST -
AP Voters List : 5.64 లక్షల ఓట్లు ఔట్.. కొత్త ఓటర్లు 8.13 లక్షల మంది
AP Voters List : ఓటర్ల తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Date : 23-01-2024 - 7:40 IST -
AP Bandh : ఈ నెల 24న ఏపీ రాష్ట్ర బంద్..
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్ (AP Bandh)కు విపక్షాలు (Employees Union) పిలుపునిచ్చాయి. అంగన్వాడీల (Anganwadi Workers Protest)పై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. గత 42 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘న
Date : 22-01-2024 - 9:26 IST -
Gummanur Jayaram : కాంగ్రెస్ గూటికి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని చెప్పి..వారికీ కాకుండా కొత్తవారికి టికెట్స్ ఇవ్వడం..పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం..అలాగే ఎమ్మెల్యేల టికెట్ ఆశించిన వారికీ ఎంపీ టికెట్స్ ఇస్తుండడం తో..చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ
Date : 22-01-2024 - 7:51 IST -
Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస
Date : 22-01-2024 - 7:18 IST -
CRY Analysis: ఏపీలో దారుణంగా పడిపోయిన హయ్యర్ సెకండరీ బాలికల నమోదు
ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో బాలికల నమోదు విపరీతంగా పెరిగినప్పటికీ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలలో నమోదు రేటు చాలా వరకు పడిపోయిందని CRY నివేదిక వెల్లడించింది.
Date : 22-01-2024 - 5:42 IST -
Vijayawada: విజయవాడలో నీటి సంక్షోభం
విజయవాడ నగరంలోని గుణదల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత నాలుగు రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు .కృష్ణానది నుంచి పలు కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం
Date : 22-01-2024 - 5:28 IST -
YS Sharmila: 175 స్థానాల్లో పోటీకి దిగుతున్నాం: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Date : 22-01-2024 - 5:14 IST -
Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకు బెయిలివ్వండి.. అత్యవసర పిటిషన్
Kodi Kathi Srinu : కోడికత్తి శ్రీను బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఇంకో అత్యవసర పిటిషన్ దాఖలైంది.
Date : 22-01-2024 - 3:52 IST -
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Date : 22-01-2024 - 2:59 IST -
Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి
Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
Date : 22-01-2024 - 2:48 IST -
AP Anganwadi : అంగన్వాడీలను తొలిగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అంగన్వాడీ (Anganwadi ) సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. నేడు చలో విజయవాడ కు పిలుపునిచ్చారు. We’re now on WhatsApp. Click
Date : 22-01-2024 - 1:11 IST -
YS Sharmila: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలిరోజే టీడీపీ, వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు ష
Date : 21-01-2024 - 4:33 IST -
YS Sharmila : షర్మిల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. జగన్ సర్కార్పై షర్మిల ఆగ్రహం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు
Date : 21-01-2024 - 12:57 IST -
Andhra Pradesh : అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల
Date : 21-01-2024 - 11:35 IST -
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Date : 21-01-2024 - 11:19 IST -
YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
Date : 21-01-2024 - 9:57 IST -
CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?
ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైసీ
Date : 21-01-2024 - 8:17 IST