Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
-
River Woes: ఆ గ్రామాలకు నాడు జీవనాడి… నేడు అదే వారికి కష్టాల నది
సాధారణంగా రాయలసీమ అంటేనే కరువుకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ప్రత్యేకించి కడప కరువు, లోటు వర్షపాతానికి పర్యాయపదాలుగా చెప్తారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సారవంతమైన కోనసీమను తలపించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలు దీనిక
Published Date - 03:00 PM, Sun - 28 November 21 -
Tomatoes Thief:రైతుబజార్ లో టమాటాలు ఛోరీ…!
ఇంట్లో బంగారం, డబ్బులు చోరీ కావడం విన్నాం, చూశాం కానీ రైతు బజార్ లో ఉన్న టమాటా ట్రేలు చోరీ కావడం ఇప్పుడు అందరికీ అశ్చర్యం కలుగుతుంది.
Published Date - 12:17 PM, Sun - 28 November 21 -
Rain Alert: ఏపీ,తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ …వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది.
Published Date - 12:12 PM, Sun - 28 November 21 -
Anantapur: ఐకాన్ సిటీ తరహాలో పుట్టపర్తి అభివృద్ధి…!
అనంతపురం : పుట్టపర్తి ఒకప్పుడు అందమైన ఆధ్యాత్మిక టౌన్ షిప్ గా ఖ్యాతిని పొందింది.
Published Date - 10:07 AM, Sun - 28 November 21 -
Lockdown : ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ.. ఆ నగరంలో కర్ఫ్యూ
విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు.
Published Date - 08:53 AM, Sun - 28 November 21 -
Ganja: ఆపరేషన్ “పరివర్తన” …వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటివరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు.
Published Date - 05:19 AM, Sun - 28 November 21 -
ఏపీలో ఆ జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు… కారణం ఇదేనా…?
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
Published Date - 03:43 PM, Sat - 27 November 21 -
YS Jagan : యువతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…!
ఏపీ ప్రభుత్వం పేదింటి యువతులకు శభవార్త చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:39 PM, Sat - 27 November 21 -
పార్లమెంట్ కీలక అంశాలను లేవనెత్తనున్న వైసీపీ ఎంపీలు…?
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు.
Published Date - 03:32 PM, Sat - 27 November 21 -
AP Reservoirs : జగన్ ఒడిశా మోడల్ ప్లాన్
సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణకు సాంకేతికతను జోడించిన ఒడిశా ప్రభుత్వ మోడల్ ను ఏపీ సర్కార్ అనుసరించడానికి సిద్ధం అయింది
Published Date - 02:28 PM, Sat - 27 November 21 -
ఏపీ, ఒడిస్సా సరిహద్దులోని 21 వివాదాస్పద గ్రామాలపై సుప్రీం కోర్టు కీలక వాఖ్
ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న 21 గ్రామాలపై వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీ చెప్పిన ప్రకారం తాము నడుచుకుంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.
Published Date - 07:00 AM, Sat - 27 November 21 -
Andhra Floods: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకపోవడానికి కారణం తెలిపిన జగన్
ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Published Date - 11:31 PM, Fri - 26 November 21 -
3 Capital Bill: మూడు రాజధానులపై హైకోర్టులో అఫిడవిట్
మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రతిని అఫిడవిట్ రూపంలో హైకోర్టు కు ప్రభుత్వం దాఖలు చేసింది.
Published Date - 07:15 PM, Fri - 26 November 21 -
AP Mangoes : ఏపీ మామిడి పండ్లకు అమెరికాలోకి వీసాలేదు..?
భారతదేశం దాదాపు 1000 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని మామిడి పండ్ల ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను కలిగి ఉంది.
Published Date - 04:12 PM, Fri - 26 November 21 -
Video:హృదయవిదారక దృశ్యం – వరదలో కొట్టుకుపోయిన భర్త కోసం గాలిస్తున్న భార్య
కడప జిల్లా రాజంపేటలో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో జనజీవనం స్తంభించింది.
Published Date - 03:12 PM, Fri - 26 November 21