Andhra Pradesh
-
AP Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖలో 68 జాబ్స్.. 49 అంగన్వాడీ జాబ్స్
AP Jobs : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ కడప జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 27-01-2024 - 9:20 IST -
AP : ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులు తొలిగించిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఇదే..?
ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం తొలిగించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద
Date : 27-01-2024 - 8:45 IST -
TDP : టీడీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కొలికపూడి శ్రీనివాస్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో
Date : 27-01-2024 - 8:26 IST -
YSRCP : ఎన్నికల యుద్ధానికి జగన్ “సిద్ధం”.. వైజాగ్లో నేడు భారీ బహిరంగ సభ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధనికి సిద్ధమైయ్యారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానుండటంతో ఎన్నికల
Date : 27-01-2024 - 8:08 IST -
రిపబ్లిక్ డే ను కాస్త ఇండిపెండెన్స్ డే చేసిన తెలంగాణ మంత్రి.. ఆడేసుకుంటున్న బిఆర్ఎస్
చాలామంది రిపబ్లిక్ డే (Republic day), ఇండిపెండెన్స్ డే (Independence Day) విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు..రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పడం..ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే విషెష్ చెప్పడం చేస్తుంటారు. తాజాగా ఈరోజు రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్బంగా అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు..ఎవరో బయటకు తెలియని వ్యక్తులు కన్ఫ్యూజ్ అయితే ఎవ్వరు పట్టించుకోరు..కానీ రాష్ట్రానికి మంత్రై..ప్రజల బాగో
Date : 26-01-2024 - 5:51 IST -
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు
Date : 26-01-2024 - 5:35 IST -
AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకో
Date : 26-01-2024 - 4:44 IST -
Cm Jagan: ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటనలు.. భీమిలితో ప్రచార హోరు షురూ!
Cm Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని ఊవిళ్లురుతున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ చార్జిలను ప్రకటించిన ఆయన వైసీపీ పథకాలను, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు జనవరి 27 శనివారం విశాఖపట్నం సమీపంలోని భీమిలి నుండి తన అసెంబ్లీ-లోక్స
Date : 26-01-2024 - 3:19 IST -
Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట,
Date : 26-01-2024 - 12:27 IST -
YCP : మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేతలు..?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి.
Date : 26-01-2024 - 8:59 IST -
TDP : క్యాడర్కు భరోసా ఇస్తున్న నారా భువనేశ్వరి.. ఉమ్మడి తూ.గో జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో ని
Date : 26-01-2024 - 7:41 IST -
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు),
Date : 25-01-2024 - 10:02 IST -
Natti Kumar : సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్ల మీద ఆధారపడి బతుకుతున్నాడు – నట్టికుమార్
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర
Date : 25-01-2024 - 8:29 IST -
Nara Lokesh Clarity On Red Book : రెడ్ బుక్ లో ఏముందో తెలిపిన నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేతిలో ఉండే రెడ్ బుక్ (Red Book) లో ఏముంది..? ఎందుకు అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు..రెడ్బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ (CID) అధికారులు సైతం ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతగా ఏముంది ఇందులో ఎంత సీన్ చేస్తున్నారు..? ఇవే ప్రశ్నలు గత కొద్దీ రోజులు వైసీపీ (YCP) శ్రేణులతో పాటు టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆసక్తిగా మార
Date : 25-01-2024 - 8:16 IST -
YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల (YS Sharmila)..ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై విమర్శలు సందిస్తూనే..మరోపక్క వరుస యాత్రలకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ బిజీ గా గడుపుతున్న షర్మిల..ఫిబ్రవరి లో బస్సు యాత్ర (YS Sharmila Bus Yatra )మొదలుపెట్టబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఈ బస్సు యాత్ర చేపట్టనున్నార
Date : 25-01-2024 - 8:06 IST -
Pani Puri : ఏపీలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి
ప్రస్తుతం పానీపూరి (Pani Puri) కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది. దీంతో చాలామంది ఈ పానీపూరి బండ్లను ఓపెన్ చేస్తున్నారు. చోటూ
Date : 25-01-2024 - 1:52 IST -
YS Sharmila : జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్..నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను
ఏపీలో ప్రస్తుతం షర్మిల (YS Sharmila) VS జగన్ (YS Jagan) గా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజు రోజుకు మరింతగా వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ […]
Date : 25-01-2024 - 1:25 IST -
AP : జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ అంటూ నారా లోకేష్ సైటైర్లు
ఏపీ (AP)లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. దీంతో అందరి దృష్టి ఏపీ ఎన్నికలపైనే ఉంది. ఈసారి ఏ పార్టీ అధికారం చేపడుతుందో అని లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ..ఈసారి 175 కు 175 కొట్టాలని చూస్తుంటే..మరోపక్క టీడీపీ – జనసేన కూటమి ఈసారి విజయం మాదే అంటుంది..ఇక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల సైతం ఈసారి మాదే విజయం అంటుంది. ఇలా ఎవరి
Date : 25-01-2024 - 11:01 IST -
AP Assembly Elections 2024 : 63 స్థానాల్లో జనసేన పోటీ..క్లారిటీ వచ్చేసిందా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి..మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ మద్యే అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తోనే అన్నపై విమర్శల అస్త్రం సంధించి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
Date : 24-01-2024 - 11:58 IST -
Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) కి తీపి కబురు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తు (Janasena Gets Glass Tumbler Symbol)ను గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ (Pawan Kalyan) పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా […]
Date : 24-01-2024 - 11:14 IST