Andhra Pradesh
-
Palnadu : టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసిన వైసీపీ శ్రేణులు..?
ఏపీలో రాజకీయాలు మరి దారుణంగా తయారవుతున్నాయి. రాజకీయాల కోసం అతి నీచమైన పనికి దిగజారుతున్నారు. తమ అభిమాన నేతల్లో గుర్తింపు..మెప్పు పొందడం కోసం ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసి వైసీపీ జెండాలు పాతిన ఘటన వినుకొండ (Vinukonda) మండలం నడిగడ్డ(Nadigadda) గ్రామంలో చోటుచేసుకుంది. We’re now on WhatsApp. Click to Join. నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మ
Published Date - 01:15 PM, Tue - 19 December 23 -
Somireddy Chandramohan Reddy : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్ట్
అక్రమ మైనింగ్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి , ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై గత నాల్గు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శాంత
Published Date - 12:28 PM, Tue - 19 December 23 -
Drugs : హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పట్టుబడిన వారిలో ఏపీ అధికార పార్టీ చెందిన నాయకుడి కుమారుడు..?
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో భారీగా డ్రగ్స్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సార్ నగర్లోని ఓ అపార్ట్మెంట్పై పోలీసులు
Published Date - 09:34 AM, Tue - 19 December 23 -
MP Kesineni : బెజవాడ ఎంపీ సీటుపై కేశినేని సంచలన వ్యాఖ్యలు.. కాల్మని, సెక్స్ రాకెట్లో ఉన్నవాళ్లకు.. ?
బెజవాడ ఎంపీ సీటుపై సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి బీసీలు వెన్నుముకగా ఉన్నారని..
Published Date - 09:25 AM, Tue - 19 December 23 -
AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్
Published Date - 07:48 PM, Mon - 18 December 23 -
Nara Lokesh Yuvagalam : అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేష్
యువగళం పాదయాత్ర ముగిసిన సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తి
Published Date - 07:25 PM, Mon - 18 December 23 -
Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna)..వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని నీ హెచ్చరించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడు.. లేకపోతే బడితపూజ తప్పదు.. మరో మూడు నెలలు ఆగితే…ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని వెంకన్న హెచ్చరించారు. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ
Published Date - 07:07 PM, Mon - 18 December 23 -
Pawan Kalyan : జనసేన – టీడీపీ శ్రేణులకు పవన్ గుడ్ న్యూస్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..జనసేన శ్రేణులకు , టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ తెలిపారు. యువగళం ముగింపు సభకు హాజరవుతున్నట్లు సమాచారం అందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా క
Published Date - 02:50 PM, Mon - 18 December 23 -
Yuvagalam : నారా లోకేష్ తో పాదయాత్ర చేసిన నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో చివరి రోజున లోకేష్ తో కలిసి నందమూరి కుటుంబ సభ్యులు (Nandhamuri Family) కూడా పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర [&h
Published Date - 01:44 PM, Mon - 18 December 23 -
Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?
తెలంగాణ (Telangana) ఎన్నికల ఘట్టం ముగియడం తో ఇప్పుడు అంత ఏపీ ఎన్నికల (AP Elections) ఫై ఫోకస్ చేసారు. ఇదే క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచాయి. తెలంగాణ లో ఎలాగైతే పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ (BRS) ను వద్దనుకున్నారో..ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని..ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ (Jagan) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని..ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ (TDP)చెపుత
Published Date - 01:35 PM, Mon - 18 December 23 -
Arogya Shri Smart Card: ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్కార్డుల జారీ: సీఎం జగన్
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లను సీఎం జగన్ ప్రారంభించారు
Published Date - 01:21 PM, Mon - 18 December 23 -
Viveka Murder Case : వివేకా మర్డర్ కేసులో ట్విస్ట్.. కూతురు సునీత పై కేసు నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో సరికొత్త ట్విస్ట్ (A New Twist) చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత (Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కేవలం వీరిపైనే కాదు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:44 AM, Mon - 18 December 23 -
Drugs : డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన నెల్లూరు పోలీసులు.. ఐదుగురు అరెస్ట్
నెల్లూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా
Published Date - 11:22 AM, Mon - 18 December 23 -
Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో
Published Date - 11:01 AM, Mon - 18 December 23 -
TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా
Published Date - 10:33 AM, Mon - 18 December 23 -
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Published Date - 07:20 AM, Mon - 18 December 23 -
Chandrababu: పవన్ ఇంటికి బాబు… పదేళ్ల తర్వాత కీలక భేటీ
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై
Published Date - 07:15 AM, Mon - 18 December 23 -
AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ము
Published Date - 04:59 PM, Sun - 17 December 23 -
TDP : జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు : ఎమ్మెల్సీ అశోక్బాబు
రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు తెలిపారు.
Published Date - 04:48 PM, Sun - 17 December 23 -
Nagababu Clarity on Vote : ఓటు వివాదం ఫై నాగబాబు క్లారిటీ
జనసేన నేత నాగబాబు (Nagababu) తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు (Vote) కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు..మళ్లీ ఏపీలో ఓటు హక్కు కోసం దరకాస్తు చేసుకోవడం ఏంటి అని వైసీపీ (YCP) సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 04:46 PM, Sun - 17 December 23