Andhra Pradesh
-
AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న, సీఎం జగన్ (CM Jagan)విషయం లో ఎక్కడ తగ్గడం లేదు..రోజు రోజుకు తన విమర్శలు పెంచడమే కానీ తగ్గేదేలే అంటుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన రోజు నుండే తన దూకుడు ను కనపరుస్తూ అధికార నేతల్లో చెమటలు పట్టిస్తుంది. ఏ వేదికను వదిలిపెట్టకుండా జగన్ ఫై నిప్పులు చెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్
Date : 13-02-2024 - 4:19 IST -
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పే
Date : 13-02-2024 - 3:18 IST -
TDP : ఉదయగిరి టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ఉదయగిరిలో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తప్పించి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నామినేట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది . దీంతో చంద్రశేఖర్ రెడ్డి టికెట్ ఆశించకుండా టీడీపీలో చేరారు. తన సొంత సోదరుడైన వ
Date : 13-02-2024 - 2:21 IST -
Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరా
Date : 13-02-2024 - 2:08 IST -
Nara-lokesh : లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందిః లోకేశ్
pathapatnam-shankaravam-sabha : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈరోజు ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా.. అంటూ మండిపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావ
Date : 13-02-2024 - 1:13 IST -
AP Elections : అక్కడ హ్యట్రిక్పై కన్నేసిన వైఎస్సార్సీపీ
గతంలో చిత్తూరు జిల్లా పరిధిలోని నాలుగు, కడప జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఆవిర్భవించే వరకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. టీడీపీ 1984, 1999లో రెండుసార్లు మాత్రమే గెలుపొందగా, ఎనిమిదిసార్లు ఓడిపోయింది. 1984 నుంచి జరిగిన ఈ 10 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నయ్యగారి సాయి ప్రతాప్ ఆరుసార్లు గెలుపొందగా, 2014, 2019లో వైఎస్సార్సీపీ అ
Date : 13-02-2024 - 1:07 IST -
CM Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు వైజాగ్ లోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనున్నా సీఎం జగన్ విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25.40 లక్షల మందికి పైగా క్రీడాకారులు
Date : 13-02-2024 - 11:50 IST -
Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్ఆర్సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్
Date : 13-02-2024 - 10:36 IST -
YV Subba Reddy : ఏపీ రాజధానిగా హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికల (Andhra Pradesh Election) వేళ మరోసారి ఉమ్మడి రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని లేదంటే వస్తున్న వదంతులను కట్టిడి చేసేందుకు ఏపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని (Common Capital)గా కొనసాగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలని వై
Date : 13-02-2024 - 10:24 IST -
YCP 7th -TDP 1st List : వైసీపీ ఏడో జాబితాకు సిద్ధం..టీడీపీ ఫస్ట్ జాబితాకు సిద్ధం
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతల్లోనే కాదు పార్టీల శ్రేణుల్లో కూడా ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరు పార్టీ లో ఉంటారో..ఎవరు బై బై చెపుతారో అని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేయగా..వీరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కి రాజీనామా చేసి జనసేన , టీడీపీ లలో చేరారు. ఈ ఆర
Date : 13-02-2024 - 12:05 IST -
Nara Lokesh: వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? జగన్ పై లోకేశ్ ఫైర్
Nara Lokesh: శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్ట
Date : 12-02-2024 - 11:44 IST -
Bharat Ratna for NTR : ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ లేఖ..
కేంద్రం రీసెంట్ గా భారతరత్న (Bharat Ratna) అవార్డు లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించడం విశేషం. ఈ గౌరవాన్ని అందుకుంటున్న వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక మాజీ ఉప ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస
Date : 12-02-2024 - 9:25 IST -
AP : అమరావతి పేరుతో టీడీపీ దోచుకుంది – వైసీపీ ట్వీట్
ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తుండడం తో మరోసారి ఏపీ రాజధాని (AP Capital) అంశం తెరపైకి వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi)ని ప్రకటించింది గత టీడీపీ సర్కార్ (TDP Govt)..ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ (YCP Govt)..ఏపీ రాజధాని అమరావతి కాదని..మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి..అసలు రాష్ట్రానికి రాజ
Date : 12-02-2024 - 8:56 IST -
Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫిబ్రవరి 26కు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది
Date : 12-02-2024 - 5:13 IST -
Janga Krishnamurthy : జగన్పై వైసీపీ ఎమ్మెల్సీ తిరుగుబాటు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వరుసగా నేతలు అధినేత కు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే సర్వేల పట్టుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది బయటకు వచ్చారు. ఉన్న కొద్దీ మంది కూడా టైం చూసుకొని బయటకు రావాలని చూస్తున్నారు. ఇక మిగతా చిన్న , చితక నేతలు సైతం అధిష్టాన తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబ
Date : 12-02-2024 - 4:00 IST -
Train Robbery Gang Arrest : ట్రైన్లో కిటీకీ పక్కన కూర్చుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!!
చాలామంది రైలు ప్రయాణం (Train Journey) అంటే ఇష్టపడుతుంటారు..ముఖ్యంగా కిటికీల (Train Window Seats) పక్కన కూర్చుని..పకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనీ కోరుకుంటారు. ఇంకొంతమందైతే ట్రైన్ పూట్బోర్డు వద్ద కుర్చీవాలని భావిస్తారు..అయితే ఇలాంటి వారికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కిటికీల వద్ద కుర్చీని ఫోన్ మాట్లాడడం కానీ , సాంగ్స్ వినడం వంటివి చేయకూడదని..ఎందుకంటే దొంగలు ఇటీవల ఇలాంట
Date : 12-02-2024 - 3:17 IST -
Ap-Govt : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స
dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు… .మొత్తం పోస్టులు: 6,100 .ఎస్జీటీల సంఖ్య: 2,280 .స్కూల్ అసిస్టెంట్లు: 2,299 .టీజీటీలు: 1,264 .పీజీటీలు: 215 .ప్రిన్సిప
Date : 12-02-2024 - 2:33 IST -
Ys Sharmila : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ రోజా కు షర్మిల వార్నింగ్..
వైసీపీ ఫైర్ బ్రాండ్ , మంత్రి రోజా (Minister Roja) కు ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Apcc Chief Ys Sharmila) వార్నింగ్ ఇచ్చారు. నగరి బహిరంగ సభ (Nagari Public Meeting)లో మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా ను హెచ్చరించారు షర్మిల. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండే షర్మిల..తన దూకుడు ను కనపరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఫై , […]
Date : 12-02-2024 - 2:26 IST -
AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలతో , హామీలతో , వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) మరోసారి రాజధాని (AP Capital) విషయంలో మాట మర్చి ..ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి.. అమరావతి (Amaravati)ని రాజధానికి చేసింది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అక్కడ పనులు కూడా మొదలుపెట్ట
Date : 12-02-2024 - 1:24 IST -
AP: ఏపి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు..14 నుంచి ఆందోళన బాట
AP Empolyees:తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సరైనా స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏపీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం భేటి అయి ఉద్యమ శంఖారావం పోస్టర్(Sankha Ravam Pos
Date : 12-02-2024 - 11:22 IST