Trending
-
Nara Chandrababu : జయహో చంద్రబాబు.. 75వ బర్త్డే వేళ జీవన విజయ విశేషాలివీ
1980-1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా చంద్రబాబు(Nara Chandrababu) వ్యవహరించారు.
Date : 20-04-2025 - 9:10 IST -
Polavaram : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర అధికారులు
డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.
Date : 19-04-2025 - 9:39 IST -
Govt Vs Overthrowing : డబ్బులతో ప్రభుత్వాన్ని కూల్చగలరా ? డబ్బులుంటేనే అధికారం వస్తుందా ?
ఐపీఎల్లో(Govt Vs Overthrowing) క్రికెట్ ప్లేయర్లను రేటు కట్టి కొంటారు. ఆ విధంగా రేటు కట్టి ప్రజాప్రతినిధులను కొనే దుస్థితి ఇంకా రాలేదు.
Date : 19-04-2025 - 9:35 IST -
Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్ 0001 నంబర్ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు.
Date : 19-04-2025 - 9:25 IST -
Arsenic Alert : మనం తినే బియ్యంలో డేంజరస్ ఆర్సెనిక్.. ఏమిటిది ?
బియ్యంలోని ఆర్సెనిక్ను(Arsenic Alert) తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 19-04-2025 - 8:38 IST -
NIMS : నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఐదవ అంతస్తులో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉన్నాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఎలక్ట్రికల్ ప్యానెల్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కాగా, 5వ అంతస్తులో ఉన్న పేషెంట్లను ఇతర వార్డులకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.
Date : 19-04-2025 - 8:00 IST -
KLH : రక్తదాన కార్యక్రమంలో కెఎల్హెచ్ ఎన్ఎస్ఎస్
ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. వారి ఉత్సాహం ఈ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 150 యూనిట్లకు పైగా రక్తం సేకరించబడింది.
Date : 19-04-2025 - 7:21 IST -
Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 19-04-2025 - 7:14 IST -
Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు
పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు.
Date : 19-04-2025 - 6:50 IST -
Copper Vs Gold : ‘రాగి’ మరో ‘బంగారం’ కాగలదా ? అంత సీన్ ఉందా ?
ప్రస్తుతం 1 కేజీ రాగి(Copper Vs Gold) రేటు కేవలం రూ.844 మాత్రమే.
Date : 19-04-2025 - 6:27 IST -
April 18: ఆర్సీబీని వెంటాడుతున్న ఏప్రిల్ 18 సెంటిమెంట్!
ఐపీఎల్ ఏప్రిల్ 18, 2008న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కాతా నైట్ రైడర్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 144 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.
Date : 19-04-2025 - 5:49 IST -
Samsung : సామ్సంగ్ గెలాక్సీ ఎం56 5జి విడుదల
ప్రసిద్ధ గెలాక్సీ ఎం సిరీస్కి తాజాగా జోడించిన ఈ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ముందు మరియు వెనుక రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, ఓఐఎస్ తో కూడిన 50ఎంపి ట్రిపుల్ కెమెరా మరియు 12 ఎంపి ఫ్రంట్ హెచ్ డి ఆర్ కెమెరా మరియు అధునాతన ఏఐ ఎడిటింగ్ సాధనాలతో ఉన్నతమైన స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.
Date : 19-04-2025 - 5:45 IST -
TTD : వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Date : 19-04-2025 - 5:32 IST -
KTR : అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక : కేటీఆర్
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్లో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Date : 19-04-2025 - 5:05 IST -
Smita Sabharwal: గచ్చిబౌలి భూముల వివాదం..నోటీసులపై పోలీసులకు స్మితా సబర్వాల్ కౌంటర్
అంతేకాక..తాను షేర్ చేసిన పోస్టుకుగానూ నోటీసులు ఇచ్చారు ఓకే. అయితే తాను షేర్ చేసిన పోస్టును సోషల్ మీడియాలో 2 వేల మంది వరకు రీషేర్ చేశారు. వారందరిపై సైతం ఇదే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్మితా సబర్వాల్ సూటిగా అడిగారు.
Date : 19-04-2025 - 3:56 IST -
EPFO 3.0 Launch Soon: ఈపీఎఫ్వో ఖాతాదారులకు మరో శుభవార్త!
ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ సవరణలు, ATM ద్వారా డబ్బు ఉపసంహరణ సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం మే లేదా జూన్ వరకు ప్రణాళిక వేసింది.
Date : 19-04-2025 - 3:55 IST -
CM Revanth Reddy : తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
ఒక రాష్ట్ర అభివృద్ధికి సముద్రాన్ని చేరే మార్గం లేకపోయినా వ్యాపార మార్గాలు తెరవాలంటే డ్రై పోర్ట్ అవసరం. తెలంగాణలో అతి త్వరలోనే డ్రై పోర్ట్ను ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా నేరుగా దిగుమతి-ఎగుమతులకు మార్గం సుసాధ్యం అవుతుంది.
Date : 19-04-2025 - 3:38 IST -
PM Modi : సౌదీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.
Date : 19-04-2025 - 2:50 IST -
Inter results : 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు.
Date : 19-04-2025 - 2:18 IST -
KTR : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని వెల్లడించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్కు బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున విప్ కూడా జారీ చేస్తామని చెప్పారు.
Date : 19-04-2025 - 1:49 IST