Trending
-
Mahesh Babu: యాడ్స్తో మహేశ్బాబు సంపాదన ఎంతో తెలుసా ?
హీరో మహేశ్ బాబు(Mahesh Babu) చాలా యాడ్స్లో నటించారు. ఎన్నో కంపెనీలను స్వయంగా ప్రమోట్ చేశారు.
Date : 23-04-2025 - 2:50 IST -
Terrorists Sketch : పహల్గాం కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
ఉగ్రదాడిలో పాల్గొని కాల్పులు జరిపినట్లు అనుమానించబడుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్లో ఉన్న స్థానికులు ఎవరైనా ఇందులో కనిపిస్తున్న వారి ఆచూకీ తెలపాలని పోలీసులు కోరారు.
Date : 23-04-2025 - 2:35 IST -
NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Date : 23-04-2025 - 1:58 IST -
JD Vance : తాజ్ మహల్ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు.
Date : 23-04-2025 - 1:53 IST -
Amit Shah : శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్షా చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Date : 23-04-2025 - 1:34 IST -
600 Marks: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 600 మార్కులు!
కాకినాడలోని భాష్యం స్కూల్లో చదువుతున్న నేహాంజని అన్ని సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) పరిపూర్ణ స్కోరు (100/100) సాధించింది. ఈ ఘనత ఆమె కఠోర శ్రమ, అంకితభావం, మరియు స్కూల్ బోధనా సిబ్బంది మద్దతును ప్రతిబింబిస్తుంది.
Date : 23-04-2025 - 1:17 IST -
Jammu Kashmir : ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం “మానవతా విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ దారుణం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. బాధితులకు మేము న్యాయం చేస్తాం. వారి జీవితాల పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయపడతాం ” అని చెప్పారు.
Date : 23-04-2025 - 1:13 IST -
Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !
కశ్మీరులో ఉగ్రదాడులను చేయిస్తోంది. ఈవిధమైన కోణంలో జరిగిన ఉగ్రదాడుల(Terrorist Attacks) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Date : 23-04-2025 - 12:13 IST -
Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది.
Date : 23-04-2025 - 11:54 IST -
Pahalgam Terror Attack : పహల్గాం కాల్పులు ..ఉగ్రవాది తొలి ఫొటో !
ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫొటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు స్కెచ్ వేసిన.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్తోపాటు రావల్కోట్కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Date : 23-04-2025 - 11:47 IST -
Pakistan : కశ్మీర్ ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాకిస్తాన్
తమ దేశం అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగాలాండ్ నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్లో అశాంతితో సహా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇది వారి దేశస్తుల పనే.. మాకు దీనితో ఏ సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు.
Date : 23-04-2025 - 10:45 IST -
AP SSC 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు 2025 ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-04-2025 - 10:37 IST -
Pahalgam Terror Attack: పహల్గామ్లో ఉగ్రవాద దాడి.. ఎయిరిండియా సంచలన నిర్ణయం!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ పోలీసు యూనిఫామ్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు అడిగి, వారిపై కాల్పులు జరిపారు.
Date : 23-04-2025 - 9:47 IST -
The Resistance Front: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి వెనక ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. దాని చరిత్ర ఇదే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో 26 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారు. గాయపడినవారికి చికిత్స జరుగుతోంది.
Date : 23-04-2025 - 9:18 IST -
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Date : 23-04-2025 - 9:05 IST -
PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
Date : 23-04-2025 - 8:52 IST -
Chinas New Weapon: చైనా కొత్త బాంబు.. దడ పుట్టించే నిజాలు
గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటి మీథేన్ ఆధారిత రాకెట్ను చైనా(Chinas New Weapon) ప్రయోగించింది.
Date : 22-04-2025 - 8:48 IST -
Civils Toppers: సివిల్స్ టాప్-5 ర్యాంకర్ల నేపథ్యం ఇదీ
సివిల్స్ మెయిన్స్ పరీక్షలో శక్తి దూబే(Civils Toppers) పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
Date : 22-04-2025 - 7:10 IST -
Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లా టాండా ప్రాంతంలోనూ చాలా దొంగల ముఠాలు(Tanda Gangs) ఉన్నాయి.
Date : 22-04-2025 - 2:15 IST -
Maoist Hidma : కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ?
కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావొద్దంటూ మావోయిస్టులు(Maoist Hidma) కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Date : 22-04-2025 - 1:12 IST