Telangana
-
Bandi Sanjay : ఇవి వాస్తవమా.. కాదా?: కేసీఆర్కు బండి సంజయ్ నిలదీత
Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే… తాగి పడుకుంటే… నాటి ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఫోన్ చేసి మరీ రాజీనామా చేయమని చెప్పింది వాస్తవమా… కాదా? అని బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఇదీ కేసీఆర్ చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్లో పలు విషయాలపై మీడియా
Date : 13-03-2024 - 3:03 IST -
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Date : 13-03-2024 - 2:07 IST -
Smita Sabharwal : తనఫై వస్తున్న ట్రోల్స్ కు సమాధానం చెప్పిన స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ (Smita Sabharwal)..గత కొద్దీ రోజులుగా వార్తల్లో తెగ చక్కర్లు కొడుతున్న పేరు. 2001లో ట్రైనీ కలెక్టర్గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాంటి ఈమెఫై కొద్దీ రోజులుగా ఓ వివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రిగా సీతక్క (Minister Sithakka) బాధ్యత
Date : 13-03-2024 - 2:03 IST -
BRS Corporator Dedeepya Rao : బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఫై దాడి..
వెంగళరావు నగర్ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ నేత దేదీప్య ( BRS corporator Dedeepya Rao) పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి దేదీప్య కారులో వెళ్తుండగా కొందరు మహిళలు అడ్డుకుని ఆమెపై దాడికి దిగారు. ఈ సంఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్న సంగతి తెలిసిందే. పోలీసులు స
Date : 13-03-2024 - 1:45 IST -
Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీలోకి లాంఛనంగా చేరారు. దీంతో బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
Date : 13-03-2024 - 1:18 IST -
Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?
ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టిన అగ్ర నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతలకు వరకు వరుసగా రాజీనామా చేస్తూ..కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. ఏ సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో..ఆ క్షణమే కాంగ్రెస్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకమే నేడు
Date : 13-03-2024 - 1:10 IST -
LS Polls : బీఆర్ఎస్ ఒక్క సీటైన గెలుస్తుందా..?
గతంలో టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ (BRS)కు తెలంగాణలో రెండు దఫాలు అధికారంలో ఉన్న వారసత్వం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి, రెండో ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ తీసుకురావాలనుకుంటున్నారు. ఇదంతా చరిత్ర, పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శ
Date : 13-03-2024 - 1:07 IST -
Delhi Tour : నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : విపక్షాల ఆరోపణలు ఎక్కుపెడుతుంటే.. ఈరోజు మరోసారి తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ(Delhi)కి వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశం(CEC meeting)లో ఆయన పాల్గొననున్నారు. 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ చర్చించి ఫైనల్ చేయనున్నారు. రేవంత్ రెడ్డి
Date : 13-03-2024 - 12:50 IST -
LS Elections : ఖమ్మంలో బీజేపీ టికెట్ రేసులో కొత్త మలుపు
ఖమ్మం స్థానంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు (Jalagam Venkat Rao) బీజేపీ (BJP)లో చేరడంతో ఖమ్మం లోక్సభ స్థానానికి బీజేపీ టిక్కెట్టు రేసు కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు టికెట్ రేసులో వినోద్ రావ్ తాండ్ర (Vinod Rao Thandra) ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఆయన చుట్టూ చేరిపోయారు. గత కొన్ని నెలలుగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తూ పార్టీ కార్యక్
Date : 13-03-2024 - 12:27 IST -
Asaduddin Owaisi : మీరు మతం ఆధారంగా చట్టం చేయలేరు
పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) భారతీయ జనతా పార్టీ (BJP)పై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. దేశంలో మతం ఆధారంగా చట్టాన్ని రూపొందించలేమని అన్నారు. “ఇది రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. 17 కోట్ల మంది ముస్లింలను దేశం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ మూలాధారాలకు విరుద్ధం. ఇది సహేతుకమైన పరీక్షలో కూడా ఉత్తీర్
Date : 13-03-2024 - 12:12 IST -
Kaleshwaram: కాళేశ్వరంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీం కోర్టు(Supreme Court) విశ్రాంత న్యాయమూర్తి(Retired Judge) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ(trial) జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిర్ణయించింది. ఇక యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మే
Date : 13-03-2024 - 10:37 IST -
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిషన్ వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త షీనా రాణి
Agni V - Hyderabad : ఒకేసారి ఒకటికి మించి వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ‘అగ్ని-5’ మిస్సైల్ పరీక్ష సక్సెస్ కావడంతో భారత్ పేరు యావత్ ప్రపంచంలో మార్మోగుతోంది.
Date : 13-03-2024 - 9:24 IST -
TS -TG : ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
TS -TG : వాహనాల రిజిస్ట్రేషన్లో ఇక ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ కనిపించనుంది.
Date : 13-03-2024 - 8:47 IST -
Aarogya Sri Scheme : ఇక రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం!
Aarogya Sri Scheme : సీఎం రేవంత్ తెలంగాణలోని లక్షలాది మంది ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 13-03-2024 - 8:29 IST -
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 13-03-2024 - 7:20 IST -
CM Revanth Reddy : రేవంత్ మాట్లాడుతున్న తీరు ఫై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాష ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘సీఎంని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత..
Date : 12-03-2024 - 11:38 IST -
KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్
KTR: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో కదనభేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హాజరైన ఈ సభకు లక్షలాది మంది జనం పాల్గొన్నారు. ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హ
Date : 12-03-2024 - 11:07 IST -
Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిప
Date : 12-03-2024 - 9:33 IST -
Telangana: తెలంగాణ సంస్కృతికి తగ్గట్టు చిహ్నం, పాట, విగ్రహంలో మార్పు
తెలంగాణ రాష్ట్ర చిహ్నం, విగ్రహం, గీతం మార్పు కోసం మంత్రివర్గం భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో తొలి సమావేశం జరిగింది.
Date : 12-03-2024 - 9:28 IST -
KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరయ్యారు. We’re now on WhatsApp. Click to Join. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar […]
Date : 12-03-2024 - 9:21 IST